ఎస్సై దాష్టీకానికి ఓ అమాయకుడు నరకం చూస్తున్నాడు. మద్యం తాగి పక్క సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న యువకుడిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తానని చిత్రహింసలకు గురిచేశాడు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఖాకీలు తాము ‘ఆడిం దే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించి అతి చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నా�
శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులకు నిరాశే ఎదురైంది. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురు చూడగా, పలుకుబడి ఉన్న మంత్రుల జిల్లాలకే అందాయి.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ పత్రాలు తయారీ చేస్తూ వాహనదారులను మోసం చేస్తున్న రెండు ముఠాలను టాస్క్ఫోర్స్, హనుమకొండ, మిల్స్కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీ�
కొంతకాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు అధికారులు అవినీతి, హద్దులు దాటి వ్యవహరిస్తుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.
రాయపర్తిలోని ఎస్బీఐలో చోరీ జరిగి రెండు నెలలైనా పోలీసులు కేసును ఛేదించలేకపోతున్నారు. సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లగా, 15 రోజుల్లో దొంగల ఆచూకీని తెలుసుకుని ముగ్గురిని పట్టుకుని 2.520 కిలోల నగలు స్�
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసు క్రీడా పోటీలు హనుమకొండ జేఎన్ఎస్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో కమిషనరేట్ పర�
వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐలో దోపిడీ చేసిన ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విలేకరుల సమావేశంలో సీపీ అంబర్కిశోర�
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ ఏసీపీ, ఇంతెజార్గంజ్, మిల్స్కాలనీ సీ�
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ తన కక్కుర్తి బుద్ధిని బయటపెట్టుకున్నాడు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నాడు. ‘చెప్పినట్లు వింటారా.. లేకపోతే పట్టు�
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారి ఆ డిపార్ట్మెంట్ పరువు తీశాడు. తన స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్పై కన్నేశాడు. పథకం ప్రకారం ఇంటికి పిలిపించుకొని తన సర్వీస్ రివాల్వర్తో చంపుతా
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగనుంది. ఉదయం పరీక్షకు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్