మజ్జిగను చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మజ్జిగను అన్నంలో కలిపి తింటారు. లేదా నేరుగా తాగుతారు. మజ్జిగ ప్రో బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. అందువల్ల మజ్జిగను సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయో
వర్షాకాలంలో సహజంగానే అందరికీ అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాల బారిన పడుతుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న�
రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో ఈ లక్షణాలతో కూడిన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే వర్�
శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరించి ఆరాధిస్తారు. ‘నగాయత్య్రాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్'- గాయత్రిని మించిన మంత్రం లేదు, ఆ తల్లిని మించిన దైవం లేదు అని శాస్ర్తాలు చెబుతు
వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. కొంతమందిలో అసలు జుట్టే పెరగట్లేదన్న ఆరోపణ ఉంటుంది. కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు అందరూ రకరకాల షాంపూలు, నూనెలు, సీరమ్లు అంటూ ప్రయోగాలు చేస్తార�
పాలు.. ఈ పేరు చెప్పగానే మనకు ఆవు పాలు లేదా గేదె పాలు గుర్తుకు వస్తాయి. చాలా మంది తమ అభిరుచిని బట్టి ఆవు లేదా గేదె పాలను వాడుతుంటారు. వాటితో తయారు చేసిన పెరుగు, నెయ్యి వంటివి తింటుంటారు.
పెరుగును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. భోజనం చివర్లో పెరుగుతో తినకపోతే చాలా మందికి భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. కనుకనే అధిక శాతం మంది పెరుగన్నం తినేందుకు ఇష్టపడుతుంటారు.
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. పాలను తాగడం ఎంతో పురాతన క
మన శరీరంలో జీర్ణ వ్యవస్థను రెండో మెదడుగా పిలుస్తారు. ఎందుకంటే మెదడుకు, జీర్ణ వ్యవస్థకు నేరుగా సంబంధం ఉంటుంది. మనం ఎంత ఆహారం తినాలి.. వేటిని తినకూడదు.. అనే సంకేతాలను మన మెదడు జీర్ణ వ్యవస్�