అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. మారిన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. రక్తపోటు అనగాన�
Paneer | రుచిని పంచుతూ, ఆరోగ్యం పెంచే పదార్థం పనీర్. ఒక్క పనీర్తో రుచికరమైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. పనీర్ వండుకుందామని అనుకోగానే.. మార్కెట్కు పరుగులు తీస్తుంటాం. అయితే మార్కెట్లో పనీర్ కల్తీ జోరుగా సాగ
మనం ఆహారంలో భాగంగా చక్కెరను కూడా తీసుకుంటూ ఉంటాం. టీ, కాఫీ వంటి వాటితో పాటు తీపి వంటకాల తయారీలో కూడా చక్కెరను విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. చక్కెరతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి, వీటిని అం�
నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్�
ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చే ముందు మనకు కొన్నిలక్షణాలను చూపిస్తుంది. ఈ లక్షణాలు ముదిరే వరకు మనకు అనారోగ్య సమస్య ఉందనే తెలియదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అప్పటికప్పుడు వచ్చ
మన ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల పండ్లల్లో సపోటా పండు కూడా ఒకటి. ఈ పండు చాలా రుచిగా తియ్యగా ఉంటుంది. దీనిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. సపోటా పండులో మన శరీరానికి అవసరమయ్య�
భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని, నెయ్యిని ఎంతో కాలంగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అ
బియ్యం మన ఆహారంలో ముఖ్య భాగం. మనం ఎంతో కాలంగా తెల్ల బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. తెల్ల బియ్యాన్ని వండడం కూడా చాలా సులభం. అయితే తెల్లబియ్యంలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనిని తిన�
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరగడంతో మనలో చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఎంచుకుంటున్నారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో చియా విత్తనాలు ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం పె
మనం రోజూ తీసుకునే ఆహారాల్లో బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. అందులో పోషకాలు ఎక్కువగా ఉంటే మంచిదని అందరి అభిప్రాయం. అందులో భాగంగానే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినవచ్చా? లేదా? అనే సందేహం చాలామందికి కలుగు�
ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేసినప్పుడు లేదా ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ది చేసినప్పుడు డయాబెటిస్ వస్తుంది.
మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిని నేరుగా తినడంతో పాటు వివిధ వంటకాల్లో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనితో చేసే వంట�
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మన శరీరంలో కాలేయం రోజంతా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం, శక్తిని ఉత్పత్తి చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా అనేక ర�
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం అందరినీ డయాబెటిస్ ఇబ్బందులకు గురి చేస్తోంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు.