జీవితంలో 40 ఏళ్లు పూర్తి కావడం ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. 40 ఏళ్ల తరువాత ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీనంగా మార
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రక్తపోటు బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువత ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నార�
తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తాజా పండ్లు, కూరగాయలు పొట్టలో మైక్రోబయోమ్ పై, శరీరం మొత్తం మెటబాలిక్ ఆరోగ్యంపై ఎలా
పనిపై దృష్టి కేంద్రీకరించక లేకపోతున్నప్పుడు, పని చేసే సమయంలో నిద్ర మత్తుగా ఉన్నప్పుడు, శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని అందించాల్సి వచ్చినప్పుడు చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది కాఫ�
ప్రొటీన్ విషయంలో శాకాహారులు దిగులు పడుతుంటారు. తగినంత అందటం లేదేమో, ప్రొటీన్ పొడుల వంటివి తీసుకోవాలేమో అని అనుకుంటుంటారు. నిజానికి ఆహారం ద్వారా లభించేలా చూసుకోవటమే ఉత్తమం. మనకు ఒక కిలో శరీర బరువుకు రో�
బిజీ లైఫ్ ైస్టెల్, ట్రావెలింగ్, బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల చాలామంది బయటికి వెళ్తే.. సకాలంలో మూత్ర విసర్జన చేయరు. కానీ ఎకువసేపు లేదా పదే పదే మూత్రాన్ని ఆపుకోవడ
మా అబ్బాయికి వెన్నులో ఎముక వంకరగా ఉండటం చిన్నప్పుడే గమనించాం. ఎముకలు బయటికి వస్తున్నట్టుగా, ఛాతీ లోపలికి పోతున్నట్టుగా కనిపించింది. నడిచే వయసు వచ్చేసరికి ఆ సమస్య పెరిగింది. మూడు, నాలుగు సంవత్సరాలు వచ్చే�
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో జీర్ణాశయ క్యాన్సర్ కూడా ఒకటి. కొత్తగా క్యాన్సర్ బారిన పడే వారిలో దాదాపు 1.5 శాతం మందిలో జీర్ణాశయ క్యాన్సర్ ఉంటుందన�
చాలా మంది ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా తినే ఆహారాల్లో ఇది కూడా ఒకటి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ తో పాటు ప్రోటీన్, క్యాల్షియ�
రాత్రి పూట తినే ఆహారం అత్యంత పోషకాలను కలిగి ఉండాలి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో, శరీర మరమ్మత్తు ప్రక్రియను మెరుగుపరచడంలో, మెటబాలిజాన్ని నియంత్రించడంలో, మరుసటి రోజుకు �
ప్రస్తుత కాలంలో అతి భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. పర్యావరణం, జన్యుమార్పులు ఈ వ్యాధి బారిన పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా నిశ్శబ్దంగా క్య�
నేటి తరుణంలో సమయానికి నిద్ర పోవడం కూడా కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం. కానీ చాలా మంది నిద్రపోవడంపై అంతలా శ్రద్ద చూపించరు. నిద్రను విస్మరిస్తూ ఉంటారు. ఫో
గోరు వెచ్చని పాలను తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని తాగడం వల్ల హాయిగా ఉండడంతో పాటు నిద్ర బాగా వస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే మరికొందరు పేగుల ఆరోగ్యం కోస�