ఈ పదమూడు నాటకాల్లో ‘మధ్యమవ్యాయోగం’ నుంచి ‘ఊరుభంగం’ వరకు ఆరు నాటకాలను మహాభారత కథల ఆధారంగా ‘ప్రతిమా నాటకం’, ‘అభిషేక నాటకం’ అనే రెండు నాటకాలను రామాయణ కథల ఆధారంగా వత్సరాజు ఉదయనుడి చారిత్రక కథల ఆధారంగా ‘స్వప
పొద్దున్నుంచి ఒకటే ఏడుపు ఫలానా అని తెలియనితనం జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో ఎవలకి ఏమి వచ్చినా వో తెల్లగోలో
ఎర్ర మందో బల్మీటికి ఓ సూదో
వేళకు గాయన కూడా లేడాయే
ఏడుపు పెరుగుతాందే గాని తగ్గలే
బాపమ్మతో ఉ�
సాహిత్యపరంగా తెలంగాణకు జరిగిన సుదీర్ఘ వివక్ష వల్ల తెలంగాణ కథలు, కథకుల వివరాలెన్నో వెలుగులోకి రాకుండా పోయాయి. సరైన
గుర్తింపు లేక ఎందరో రచయితల ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
మనిషి మనిషిని తట్టిలేపేది పద్యం. మనిషి జీవితానికి చైతన్యవారధిలా నిలిచేది పద్యం. అలాంటి పద్యాలతో కూడిన నీతిశతకాలు, భక్తి శతకాలు మనకు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి.
ప్రపంచంలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్నదనే భావన స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఏకైక మహాశక్తిగా ఉన్న అమెరికా, ఇపుడు చైనా వంటి దేశాల ఎదుగుదలతో పాటు బహుళధ్రువ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటున్నది.
బాల సాహిత్య ప్రక్రియల్లో బాల గేయాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలు పెంపొందడానికి తెలుగులో బాల గేయాలు దోహదపడతాయి. సరళ భాషలో వినోదం, విజ్ఞానాన్ని పంచుతాయి.
స్త్రీలు ఏదో ఒక రంగంలోనైనా రాణించటానికి పరిమితమైన అవకాశాలున్న కాలమది; అవును-నూరేండ్లకు పూర్వపు రోజులవి! ఆ రోజుల్లోనే కవయిత్రి, కథానికల రచయిత్రి, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్తగా ప్రకాశించిన బహుముఖ ప్రజ్�
ప్రాచీన గ్రీకు సహజ కవి ‘హోమర్' తన మహాకావ్యం ‘ఇలియడ్'లో యోధుడు ‘అకిలీస్' కోపం, వీరత్వం, మానవీయ భావోద్వేగాలను ఎంత సహజంగా ఆవిష్కరించాడో, తెలంగాణ సాహిత్యంలో అన్నవరం దేవేందర్ తన ‘ఊరి దస్తూరి’లో పల్లె జీవిత
చిలుకలు, మైనాలు తమ యొక్క మంచో, చెడో మాటల వల్ల పంజరములో బంధింపబడుచున్నవి. కొంగలు మౌనముగా ఉండడం వలన స్వేచ్ఛగా ఉండబడుచున్నవి. ఒక్కొక్కసారి మౌనం వల్ల కూడు సమకూరును.
ఒక శతజయంతి సంచికగా ప్రారంభమైనప్పటికీ ‘శతవసంతాల సీతారామం’ చదువుతుంటే అది కేవలం ఒక వ్యక్తి స్మరణ పుస్తకంగా మిగలదు. ఇది ఒక మనిషి చుట్టూ ఏర్పడిన ప్రేమ, విలువలు, సాహిత్య చైతన్యం, మానవ సంబంధాల సజీవసాక్ష్యంగా న�
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విద్యారంగ సంస్కరణల పేరుతో వింత పనులతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఆర్భాటపు హడావుడి తప్ప, ఆచరణాత్మక ప్రణాళికలను అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మరోస