అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో, రోజంతా ఖాళీగా వుండే ఓ లోకల్ రైల్వే స్టేషన్ అది. ఇద్దరు పెద్దమనుషులు చేతిలో పేపర్లతో, ప్లాట్ఫామ్ పైకి వచ్చారు.
‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి.
అర్ధరాత్రి నిశ్శబ్దంలో
మనసు తలుపు మెల్లగా
తెరుచుకుంటుంది
అది సిమెంటు ఇటుకలతో
కట్టిన భవనం కాదు
జ్ఞాపకాలతో కట్టిన
అంతర్ముఖ ప్రాంగణం
అక్కడ ఒక పుస్తకాల
బీరువా కనబడుతుంది
దాంట్లో వందలకొద్దీ
దుమ్మూ ధూళి
తెలుగు సాహిత్యంలో కవి అనేది కేవలం కవితలు పద్యాలు రాసే వాడే కాదు. సమాజానికో ఆత్మ, మనసుల మధ్య ఒక వారధి. ఆ పాత్రను అత్యంత నిబద్ధతతో, స్వచ్ఛమైన హృదయంతో నిర్వర్తించిన కవుల్లో కొరుప్రోలు హరనాథ్ ఒకరు.
ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ �
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భారీ కుదుపులు తెస్తున్నది. నిన్నటివరకు ఆకర్షణీయంగా నిలిచిన ఐటీ జాబ్ నిర్వచనం మారిపోతున్నది. కంపెనీల ఉద్యోగాల ఊచకోత టెకీలకు కునుకు లేకుండా చేస్తున్నది. ఏఐ ఆధ�
‘హేట్ స్పీచ్' నివారణ చట్టం పేరిట రాజ్యాంగాన్ని రూపుమాపే ముప్పును తెచ్చిపెడుతుంటే.. సీఎం సలహామండలిలో కొలువైన జర్నలిజం, న్యాయ శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో పాండిత్యమేమోకానీ పట్టాలు పొందిన మేధావులు ఏం సూత�