తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో,లేదా తమ రాజకీయ అధినేతలను ప్రసన్నం చేసుకోవటానికో ఒక ప్రాంత సంస్కృతి, భాష, చారిత్రక సత్యాలను కించపరిచేలా మాట్లాడటం ఆత్మవంచన అవుతుంది.
కోరపండ్ల తోడేళ్లు మళ్లీ తొంగిచూస్తున్నాయి. జిత్తులమారి నక్కలు నాలుకలు తడుపుకుంటున్నాయి. తెర్లయిన తెలంగాణ తేరుకున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుబాటలో అడుగులు వేస్తున్నది. తెలంగాణ సోయిల
మోదీ మూడు టర్మ్ల పాలనా కాలంలో తొలిసారి విదేశీ గడ్డపై చేదు అనుభవం నార్వేలో ఎదురైంది. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛపై దాడి గురించి మోదీని మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇవ్వలేదు.
చరిత్రను నిర్మించడం అందరికీ సాధ్యం కాదు. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిచూపిన కేసీఆర్ది ఓ చరిత్ర. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టడం మరోచరిత్ర. రాజకీయ తెలంగాణ, భౌగోళిక తెలంగాణ మాత్రమే సర�
ఇతరత్రా చర్చలోకి వెళ్లే ముందు గమనించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి, సభ్యత్వాన్ని గతంలో వలె గాక డిజిటలైజ్ చేయటం. ప్రతి సభ్యుడు, సభ్యురాలి గురించిన వివరాలన్నీ ఒక్క క్లిక్తో తెలుసుకోగల అవకాశం ఏర్పడటం. దీనిత�
ఆయన కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్తారు. వెంటనే గమ్మత్తయిన ఒక ఛలోక్తి విసురుతారు.
వేల ఏండ్లుగా కొత్తదనమూ, మార్పు, చైతన్యం లేకుండా ఛాందస సంప్రదాయాల రీతుల్లో సాగే సమాజంపై, సాహిత్యాలపై 20వ శతాబ్దంలోనే వివిధ దేశాల్లో నిరసన సాహిత్య ఉద్యమాలు వచ్చాయి. వాటిలో ప్రముఖంగా పేర్కొనదగినది 1950లో అమెరి
నువ్వు ఏ మంత్రం వేశావో గాని
నా కంటి మీద కునుకు కరువైంది
నువ్వు ఏ మాటల మత్తును ఇచ్చావో గానీ
నా మనసు కడలిలో అలలు రేగుతూనే ఉన్నాయి
నువ్వు నా పెయ్యిని ఎక్కడ తాకావో గానీ
నా తనువంతా తామరమై వికసిస్తుంది
కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!
తెలంగాణ నేల నల్లరేగడి మట్టికి, నాణ్యమైన పత్తి సాగుకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వరంగల్ నగరం వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉండేది. 1934లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఆజంజాహి మిల్లు దాదాపు
‘విదేశాలకు వెళ్లి వీళ్లు టాయిలెట్లు కడిగి సంపాదిస్తారు. ఇంగ్లిష్లో మాట్లాడుతూ పోజులు కొడతారు’ విదేశాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ మన దేశానికి విదేశీ మారకద్రవ్యం పంపిస్తున్న యువతను ఉద్దేశించి ముఖ్యమ