తెలుగు భాషా, సాహిత్యాలకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారి చాల్జ్ ఫిలిప్ (సీపీ) బ్రౌన్ (1798-1884) చేసిన సేవల గురించి మనకు తెలుసు. బ్రిటిష్ తల్లిదండ్రులకు కలకత్తాలో పుట్టిన బ్రౌన్ రాసిన ఇంగ్లిష్-త�
వెచ్చగా పొదువుకునే చిరుచలి
టేబుల్ మీద మగ్గులో
పొగలు కక్కే కాఫీ ఎంజాయ్ చేస్తూ సూర్యుడు
తెల్లని మబ్బుల నిండా
పొగమంచు నిండా
ఆకురాలు కాలం నిండా
ఫిల్టర్ కాఫీ పరిమళం
నానా రంగులూ పూసుకున్న అడవికి కొత్త ప�
నేను రోజులో ఒక్కసారైనా
నా బాల్యంలోకి వెళ్లి
తిరిగి ప్రస్తుతానికి చేరుకుంటాను!
విశాలమైన రోడ్లపై వరుస వాహనాలను తప్పుకొని
ముందుకు వెళ్దామనుకున్నప్పుడు
సుతిలీతాడు మధ్యలో వరుసగా నడుస్తూ
దోస్తులతో రైలు �
ఆధునిక కవితా ప్రపంచంలో లబ్ధ ప్రతిష్టుడైన కవి వీఆర్ విద్యార్థి. ఐదు దశాబ్దాల కిందట ఆయన రచించిన ‘అపరిచితులు’ కవిత అనేక మంది విమర్శకుల మన్ననలు పొందింది. ఈ కవిత విద్యార్థికి తెలుగు కవితా చరిత్రలో ఒక శాశ్వత �
‘యాసంగి ముచ్చట్లు’ తెలంగాణ అస్తిత్వానికి సాహిత్య దర్పణం. ‘యాసంగి ముచ్చట్లు’ అనే శీర్షికనే తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన పద ప్రయోగంగా, సంపుటి ఆత్మను ముందుగానే సూచిస్తుంది.
కృష్ణమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండలో 1923, డిసెంబర్ 6న శ్యామలాదేవి-పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలోనే తెలుగు, సంస్కృత కావ్యాలను, వేదాలను బాగా అధ్యయనం చేశాడు.
ఉదాహరణకు, సామాన్య శకం మొదలు కావడానికి మూడు నాలుగు వందల ఏండ్ల ముందే వెలువడిన గుణాఢ్యుడి ‘బృహత్కథ’, విష్ణుశర్మ ‘పంచతంత్రం’లను తీసుకోండి. ఈ రచనలు రెండూ భారతదేశంలో ప్రాచీన కథన రీతుల తీరుతెన్నులను మనకు రుచి �
జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు 1908, డిసెంబర్ 19న జన్మించారు. ఈయన నైజాం పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు.
మానవ జీవిత అంతరంగపు లయల్ని అక్షరమయం చేసి భిన్న ప్రక్రియల్లో విశిష్టమైన రచనలు అందించిన రామా చంద్రమౌళి 1950 జూలై 8న వరంగల్లో రాజ్యలక్ష్మి, కనకయ్య దంపతులకు జన్మించారు.