నిశ్శబ్దంగా రోదిస్తున్నది
వనాకాశం మట్టికాళ్ల తొక్కుడు బొమ్మలు కాలుతున్న పచ్చటిననలు
తట్టుదెబ్బలతో బొటనవ్రేళ్లు
రక్తం ఒడుస్తున్న బాటలు
భయంగా కాదు ఖాళీగా ఉంది అమ్మ ఒడి
సంస్కృతం ఒక మతానికి చెందిన భాష కాదు. అది భారత జాతీయ భాష. సంస్కృతం ఒక మృతభాష కాదు. అది వేల ఏండ్లుగా కొనసాగుతున్న అమృత భాష. సంస్కృతం ఒక వర్గం (బ్రాహ్మణ) భాష కాదు.
కాల గమనం చాలా విచిత్రమైనది.మనుషుల జీవితాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో చూస్తుంటాం. కానీ, మన రజిత అనే భావం వల్లనేమో.. అనిశెట్టి రజిత మరణాన్ని భరించలేకపోతున్నాం.
దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పింఛన్తోపాటు అత్యధికంగా సంక్షేమాన్ని అందించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలవడం గర్వకారణం. ఈ ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో వృద్ధుల
తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో ఉద్ధండ పండితుడైన సిరిశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో 1905, ఆగస్టు 13న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటాచార్యులు, రంగనాయకమ్మ. పండిత వంశంలో జన్మించిన కృష్ణ�
ఆంథోనీ క్విన్ ముఖ్య పాత్రలో లిబియా దేశ తిరుగుబాటు వీరుడైన ‘ఒమర్ ముఖ్తార్' జీవిత పోరాటం ఆధారంగా నిర్మాణమైన Lion of the Desert 1981, ఏప్రిల్ 17న విడుదలైన లిబియా దేశపు చలనచిత్రం
బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్కు 2025 నవంబర్ 30వ తేదీన గురజాడ సాహిత్య సంఘం, విజయనగరం ‘గురజాడ విశిష్ట సాహిత్య పురస్కారం’ ప్రదానం చేసింది.
మన సమాజం మరింత ముందుకు వెళ్లాలంటే ముందు మన సంస్కారానికి పదును పెట్టుకోవడం అవసరమని, అందుకు సాహిత్యం ఆకురాయిగా ఉపయోగపడుతుందని స్పష్టమైన ప్రగతిశీల దృక్పథంతో ఆయన తన రచనలు చేస్తున్న మొదట్లోనే ఉన్నారు.