డింగరి రామాచార్య 1948 జనవరి 14న కరీంనగర్ జిల్లా కోరపల్లిలో రంగాచార్యులు, గోపాల రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల అభిరుచి ఉన్న రామాచార్య తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో చక్కన�
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ, సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిర
కొవిడ్ అనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో సరికొత్త ధోరణులు చోటుచేసుకొన్నాయి. అంతర్జాల వేదికలు, సాహిత్య సదస్సులు, సభలు, పుస్తక ప్రదర్శనలు, సాహిత్య జాతరలు అక్షర జగత్తుకు కొత్త కళను తెచ్చాయి. పలు రంగాల నుంచి వస
తెలుగు సాహితీవనంలో మట్టివాసనను, ప్రాంతీయ చైతన్యాన్ని అక్షర రూపంలో నిలిపిన ప్రముఖ కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు డాక్టర్ నందిని సిధారెడ్డి. ఆయన రచించిన కవితా సంపుటి ‘అనిమేష’కు 2025 సంవత్సరం కేంద్ర సాహిత్య అ�
ఈ పరిస్థితి మారిపోయి నూరేండ్లు దాటిపోయింది. అదలా ఉంచండి! మనం ప్రపంచ చరిత్ర గురించి మాటాడుకోడానికి ఇక్కడికి రాలేదు. మన సాహిత్యసీమను ఏలుతున్న కథానిక గురించీ, దాని కమామిషు గురించీ మాటాడుకోడానికొచ్చాం! కథాన
ఆయన స్వతహాగా ఆంధ్ర ప్రాంతానికి చెందినా, తెలంగాణ మాండలికంపై అవ్యాజమైన వాత్సల్యం ఉంది. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్ సంస్కృతిని తన కథల్లో ప్రతిబింబింపజేశాడు. ముఖ్యంగా పాత పతంగుల పండుగ జరుపుకొనేటప్పుడు �
బీసీ సాహిత్య వేదిక, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘బీసీ కులవృత్తుల దీర్ఘకవితలు’పై సదస్సు ని
మానవ నాగరికతకు తొలి మెట్టు అయిన వస్ర్తాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే తయారయ్యాయి. కానీ ఆ వస్ర్తాల వెనుక దాగి ఉన్న వారి జీవి�
జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�