అవి రెండూ స్వచ్ఛమైన తెలంగాణ సినిమాలు. తెలంగాణపై ఏమాత్రం ప్రేమ ఉన్నవారైనా ఆ రెండు సినిమాలు చూసితీరాల్సిందే. ఈ రెండు చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో నమోదు కాకున్నా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవే.
ఇలా అడ్డా మీద కూలీ కోసం గుంపులో
నిలబడ్డం మర్యాదగానే ఉంటది
రెక్కల కష్టంతో సంపాదించిన
నాలుగు కూలీ డబ్బులతో
కలో గంజో తాగి కాల్వ పక్కన గుడిసెలో పడుంటే వచ్చే నిద్ర సుఖంగానే ఉంటది
గగోల్ పుట్టిన యేడాదే పుట్టిన అమెరికన్ కథానిక రచయిత ఎడ్గార్ అలన్ పో కథానికను ఆసక్తికరంగానూ ఉత్కంఠభరితంగానూ తీర్చిదిద్దాడు. ‘పో’ కన్నుమూసిన మరుసటి సంవత్సరమే 1850 లో పుట్టిన ఫ్రెంచ్ కథానిక రచయిత మపాసా �
మహాభారతంలోని కొన్ని పాత్రలను ఆధారంగా చేసుకుని, కొంత కాల్పనికతను, సమకాలీన దృక్పథాన్ని జోడించి రాసిన రచనలు కూడా వచ్చాయి. కన్నడ బేలూరు గురుపాదస్వామి రచించిన ‘బర్బరీక’ ప్రస్తావించదగినది. ధృతరాష్ట్రుడి కోణ
ఆధునిక తెలుగు సాహిత్యంలో హృద్యమైన పద్యాలతో, మధురమైన గేయాలతో తన విశిష్ట ముద్రను పదిలపరచుకున్న కవి వేముగంటి నరసింహాచార్యులు. సంస్కృతాంధ్ర భాషాకోవిదులైన వేముగంటి కవిత మనోహరమైనది.
పంపన కవి రాసిన భారతం అనువాదం బృహత్ ప్రయత్నమనే చెప్పకతప్పదు. ఈ బృహత్ యజ్ఞంలో జోస్యుల సదానంద శాస్త్రితో పాటు ఉభయభాషా విశారదులైన అనంతపూర్ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కన్నడ ఆచార్యులు డా కే .
కుంపటి అనే దీర్ఘకవితతో ఆలోచనల అగ్నిజ్వాలను వెలిగించిన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, తన తాజా కవితాసంపుటి ‘రాత్రి సింఫని‘ తో భావప్రపంచానికి మరో కొత్త దిశను చూపించారు.