కాల గతిలో వెయ్యి రోజులు అంటే సమస్త జీవజాతులకు వెయ్యి ప్రభాత సంధ్యలు. తెలంగాణ జనజాతులకు మాత్రం వెయ్యి నిద్రలేని నిషీధుల ప్రతీక్షలు. వెయ్యి రోజుల నిరీక్షణలో ‘ఎక్స్పెక్టేషన్-రియాలిటీ’ అంతరం అనంతమైన అగా�
‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం’ అనే సామెత భూతాప సమస్యకు సరిగ్గా సరిపోతుంది. నేపాల్లో వారం రోజుల క్రితం హిమానీనదం బద్దలుకావడంతో సంభవించిన ఘోర ఉత్పాతంతో వందలాది మంది మరణించడం, వేలాది మంది గల్లంతు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తున్నది. ప్రభుత్వం తన ప్రగతి నివేదికను విడు
ఎన్నికలు ఏవైనా..విజయం సాధించేందుకు అర్థబలం, అంగబలం, మతం, కులం ప్రధాన ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజాస్వామ్య విజయానికి నాలుగు స్తంభాల విషయం ఎలా ఉన్నా, ఎన్నికల్లో విజయానికి ఈ నాలుగు బలాలు తప్పనిసరి. అది ఇ�
తెలంగాణ భాష, యాస, అందులోని పలుకుబడులు మన ప్రాంత సంస్కృతికి, చారిత్రక వైభవానికి, ప్రజల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాల కాలంగా వివిధ రాచరికాల పాలన, ముఖ్యంగా నిజాం నవాబుల పాలన ప్రభావం �
తాటికొండాల నరసింహారావు సాహిత్య వ్యాసాల సంపుటి - ఆవర్తనం - ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. అకాడమీ సాహిత్య వారంలో భాగంగా జరిగే ఈ సభలో డా.కె.వి.రమణాచా�
హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం సెప్టెంబర్ 1న 125 స్థాపన దినోత్సవం జరుపుకుంటున్నదని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం గౌరవ కార్యదర్శి టి.ఉడయవర్లు తెలిపారు.
తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పినా, కలం పట్టి కమ్మని పద్యాలు రాసినా, సభా వేదికపై శ్రావ్యమైన కంఠస్వరంతో కవితాగానం చేసినా, చిత్ర విచిత్ర వర్ణాలతో ఆకర్షణీయమైన బొమ్మలు గీసినా, ఉలితో కఠినమైన శిలలను అందమైన శ�
తెలుగు భాషాభిమాని, పుస్తక ప్రియుడు, మునగాల జమీందారు రాజానాయని వెంకట రంగారావు. ఆయనకు ఎనలేని సహకారం అందించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిపూడి సోమనాథరావు, ఆదిరాజు
సారంగ వడ్డెపల్లి రచించిన ‘సెల్ఫీ’ కథల సంపుటి ఆవిష్కరణ సెప్టెంబర్ 6 ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్వింకిల్ స్టార్ క్యాంపస్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా)లో జరుగుతుంది. ఈ కార్యక్రమంల�