నా అచ్చయిన పుస్తకాలలో మొట్టమొదటిది ‘అగ్నిధార’ సాహితీ మేఖల పక్షాన 1949లో అచ్చయింది. సాహితీ మేఖల చాలామంది కవులను సృష్టించింది. సాహితీ మేఖల సభ్యులు నల్లగొండ ప్రాంతంలో కలిగించిన సంచలనం మరువరానిది.
‘వద్దంటే వస్తున్నాయి సీతాకోక చిలుకలు, ఈ అర్ధరాత్రి పూట నా ఏకాంతంలోకి ఏ అలికిడీ లేకుండా. చేతుల మీద, చెంపల మీద, పెదవుల మీద మెత్తగా వాలుతున్నాయి. వస్తూ వస్తూ అడవులను తీసుకుని వస్తున్నాయా?
ఆధునిక గణితంలో భావన అనేది ఉండదు. సూత్ర రూపకల్పనలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పద్యాల్లో గణ ధర్మాలు గణితం అయితే మనోభావన లోక రీతులు, వేద పురాణేతిహాసాల కథలు మొదలైనవి.
జాతీయస్థాయిలో గత పద్నాలుగేండ్లుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతిని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ యేడు కూడా ఇవ్వాలని సోమేపల్లి కు