అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
ఉపనిషత్తుల వేదాంతం.. సూఫీతత్వం.. భారతీయత అన్ని మతాలకు, సంప్రదాయాలకు తగిన స్థానం ఇచ్చింది. మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పడు నిర్మించిన రెండు మసీదుల్లో ఒకటి మక్కాలో ఉండగా, రెండవది కేరళలోని మలబారు తీరంలో ఉన
ఎలాంటి సందేశాలు, ఉపదేశాలు లేకుండా కథను రాసి మెప్పించగల రచయితలు అరుదుగా కనిపిస్తారు. ఆర్భాటపు సందేశాలతో కథను ముగించడం కంటే ఉద్విగ్నత, సంక్షుభిత్వాన్ని రచనలో కొనసాగిస్తూ సాఫీగా కథను నడపటం కొంతమందికే చెల�
కాకతీయ వంశజుల సామంతరాజుల్లో మల్యాల వంశీయులు ఒకరు. వీరు సాటి రేచర్ల, చెఱకు, విరియాల, నతవాడి, కోట, కాయస్థ, గోన వంశీయులతో పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచడానికి కృషి చేశారు.
ఏ వ్యక్తి అయినా తనకు జన్మనిచ్చిన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద గలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తాను చేసిన పూర్వపుణ్యం వల్ల ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వల్ల ధ
ఏం రాస్తున్నాం? ఎందుకు రాస్తున్నాం? అనే ప్రశ్నలు కవులు, రచయితలు వేసుకొని.. ఏది రాసినా స్పృహతో రాయాలి. సాహిత్య సృజన (రచన) ఒక సామాజిక బాధ్యత. అది గుర్తెరిగి చేసిన రచనలే నిలుస్తాయి. ఈ అర్థంలో తెలుగునేలపై గతంలో వ�
పుట్టిన ఊరుతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకో వటమే ‘నోస్టాల్జియా’. ఆ ఊరితో ఉన్న మర్చిపోలేని జ్ఞాపకాలు.. అభిమానాలే ‘డయస్పొరా’. ఈ రెండూ తెలంగాణ కవుల కవితల్లో బాగా ప్రతిబింబించాయి. ఇదే తెలంగాణ అస్తిత్వ వాదం�
నిశ్శబ్దంగా ఉన్న గదిలో రెండు శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకటి క్షణాలని తడుముతున్న గుండె స్వరం రెండు వాటిని తరుముతున్న గడియారం గోడు మోసుకుంటూ సాగే హృదయం ఎంత ఏడ్చినా తీరని ఊట కన్నీళ్లు జీవిత కాలానికి సంచిక�
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో పద్మనాయక వంశం ముఖ్యమైనది. వీరు రేచర్ల గోత్రోద్భవులు. అందుకే వీరిని రేచర్ల పద్మనాయకులుగా వ్యవహరిస్తున్నారు. కాకతీయులకు సామంతులుగా, ద�
చింతపట్ల సుదర్శన్ అనువాదం ‘శిలావిలాపం’, ‘రవీంద్రనాథ్ కథలు’ ఆవిష్కార సభ 2022, మే 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్�
ఏ కవితకైనా ‘శీర్షిక’ తలతో సమానం. కాబట్టి, దాని ప్రాముఖ్యం అంతా యింతా కాదు. అసలైన కవిత (the proper poem) తో శీర్షిక పూర్తిగా కలిసి పోవాలి. శీర్షికకూ కవితకూ మధ్య అతుకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అసలు కవిత విడి అయి ఒక మొండెంగా మ�