అంతర్జాతీయ ఫాస్ట్ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్' 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివ
దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్.. ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని, సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు బుధవారం పలు సోషల్ మీడియా �
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.3 శాతం ఎగబాకి 5.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వెల్లడిం�
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ నష్టాలను తగ్గించుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.114.78 కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. రెండు రోజుల ద్రవ్యసమీక్ష బుధవారంతో ముగియగా.. స్వల్పకాలిక వడ్డీరేటును 3.75-4 శాతం శ్రేణికి దించింది. మునుపు ఇది 4-4.25 శాతంగా ఉన్నది. నిజ�
కార్పొరేట్లతోపాటు ఆడిట్ నివేదిక అవసరమున్న ఖాతాదారుల కోసం ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలు గడువును ఆదాయ పన్ను శాఖ బుధవారం పొడిగించింది. 2025-26 మదింపు సంవత్సరానికిగాను ఈ ఏడాది డిసెంబర్ 10దాకా ఐటీఆర్లను ఫ
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ ప్రియమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడం
ప్రముఖ చిప్ల తయారీ సంస్థ ఎన్వీదియా మరో చరిత్రను సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల విలువైన సంస్థగా అవరతించింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయికి చేరుకున్న తొలి సంస్థ ఎన్వీదియా కావడం విశేషం.
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను రూ.374.89 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటర్ కంపెనీ లిమిటెడ్ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. హోండా ఓ ఏ(ఆల్ఫా) పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ను 2027లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్ట�
Gold Rates | గత మూడు రోజులుగా కొండదిగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై గరిష్ఠంగా రూ.700 పెరిగింది.
Apple: యాపిల్ సంస్థ దూసుకెళ్తున్నది. తాజాగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ల డాలర్లు దాటింది. కొత్త ఐఫోన్ మోడల్స్ అమ్మకాల జోరు పెరగడంతో.. యాపిల్ కంపెనీ షేర్లు కూడా దూసుకెళ్తున్నాయి.
Gold Price | బంగారం ధరలు మరింత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్�
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రెండు ఐఎస్వో సర్టిఫికెట్లు లభించాయి. మంగళవారం మధిరలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార ఈ �