Gold price | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు ట్రెండ్ మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే ఇ�
దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబించే గణాంకాల పేర్లను, వాటి కొలతల ప్రక్రియను ఒక్కొక్కటిగా మార్చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ల�
కేంద్ర ప్రభు త్వం 29 మంది నాన్-అఫీషియల్ సభ్యులతో ట్రేడ్ బోర్డును ప్రకటించింది. ఈ బోర్డులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, యాపిల్ ఇండియా ఎండీ విరాట్ భాఠియా, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ అనీష్ షా సభ్యుల�
అంతర్జాతీయ ట్రావెల్ టెక్ దిగ్గజం ఓయో ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.6,650 కోట్ల నిధుల సేకరణకోసం గతంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం కంపెనీ విలు�
భారతీయ ఎంఎస్ఎంఈల రుణాల్లో వృద్ధి స్వల్పంగానే ఉన్నదని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తమ తాజా నివేదికలో పేర్కొన్నది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ సూక్ష్మ వ్యాపారాలు, తయారీ ఆధార
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపర్లలో జోష్ను పెంచింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా �
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. అవెంజర్ స్ట్రీట్ 220 మాడల్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. 220 సీసీ ఇంజిన్ సామర్థ్యం, ఎయిర్/ఆయిల్డ్ కూల్�
కార్ల అమ్మకాలు గత నెలలో జోరుగా సాగాయి. మేలో మారుతీ సుజుకీ, కియా ఇండియాలైతే రికార్డు సేల్స్ను నమోదు చేశాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ సంస్థ విక్రయాలు మునుపెన్నడూ లేనివిధంగా 1,93,535 యూనిట్లుగా ఉన్నా�
యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో రూ.29.90 లక్షల కోట్ల 23.2 బిలయన్ డాలర్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగినట్టు ఎన్పీసీఐ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
గడిచిన నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే 3.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడంతో మదుపర్లు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఇతర వాటికి మళ్లించ�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బ్రజేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 30, 2029 వరకు కొనసాగనున్నదని పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనడం మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు చ�
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పడకేసింది. కీలక రంగాలను మందగమనం ఆవరించింది. ఏప్రిల్ నెలలో నమోదైన ఐఐపీ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. 4.9 శాతం వృద్ధికే పరిమితమైంది మరి. గత ఏడాది ఏప్రిల్లో ఇది 5.7 శా�
Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం నాటి ట్రేడింగ్ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకుపైగా లాభపడి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న దలాల్ స్ట