బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఆకాశమే హద్దుగా ధరలు దూసుకుపోయినప్పటికీ భారతీయులు మాత్రం ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 71.98 బిలియన్ డాలర్ల విలువ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా న
దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోతున్నది. సరఫరా వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు, డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలంలో) స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు శ�
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరోసారి దేశీయంగానేగాక, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. భారతీయ టెలికాం రంగ దిగ్గజం జియో త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతున్నది.
భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
Gautam Adani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అంతేకాదు.. మరో భారతీయ వ్యాపారవేత్త ముకేష్ అంబానీని దాటి ఆయన ఈ స్థానం సంపాదించారు.
Smartphones : దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వరుసగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండటం వినియోగదారుల్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం చాలా ఫోన్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. గత ఏడాదికిగాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజాగా విడుదల చేసిన జీడీపీ ర్యాంకుల్లో భారత్ టాప్-5 నుంచి దిగజారింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీల్లో 6వ స్థానానికి ప�
ఏరోస్పెస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉండటంతోపాటు క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగుపెట్టాయి. అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెల్లరీలు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోలు జరపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇరు అతి విలువైన లోహాల ధరలు 5 శాతం వరకు ఎగబాకాయి.
దేశీయ మార్కెట్లోకి మరో విదేశీ ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులోకి వచ్చింది. వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ఫాస్ట్..సరికొత్తగా ఏడుగురు కూర్చోవడానికి వీలుండే వీఎఫ్ ఎంపీపీని పరిచయం చే�