చాలామంది తమ సంపాదనను పూర్తిగా ఖర్చులకే వెచ్చిస్తుంటారు. పొదుపు, పెట్టుబడి, అత్యవసర నిధి.. ఇలా దేనికీ వీరి జీవితంలో చోటుండదు. నిజానికి వీరు బాగానే సంపాదిస్తుంటారు.
ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై సీనియర్ సిటిజన్ల (60 ఏండ్లు, ఆపైబడినవారు)కు దేశంలోని కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పెద్ద ఎత్తున వడ్డీరేట్లను అందిస్తున్నాయి.
కొత్త సంవత్సరం వచ్చింది. పొదుపు, మదుపునకు ఇదే సమయం. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా?చిన్నచిన్నగానైనా..
మనలో చాలామంది ఈ కాస్త నగదు కూడబెడితే ఒనగూరేదేంటి? అన్న చులకన భావనలో ఉంటారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే గత రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ కొత్త వాటిని అభివృద్ధి చేసే విషయంలో అలసత్వం ప్రదర�
అంతర్జాతీయ మార్కెట్కు మరో దెబ్బ. వెనెజువెలాపై అగ్రరాజ్యం సైనిక దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలోనే ముడి చమురు, బంగారం, వెండి తదితర కమోడిటీల ధరలకు రెక్కలు తొడుగుతాయన్న అంచనాలు గట్టి�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 4,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,41, 400 పలికింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఆల్టైమ్ హైవద్ద స్థిరపడింది. 182 పాయింట్లు లేదా 0.70 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగ�
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ తగ్గింది. నిరుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలాల్లో 21 శాతం క్షీణత కనిపించింది మరి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా హైదరాబాద్ స�
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తమ పాలసీదారులకు శుక్రవారం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఆగిపోయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. 2 నెలలపాటు ఈ ప్రత
Budget 2026 | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు (Budget 2026) సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
గతకొద్ది రోజులుగా క్రమేణా క్షీణిస్తున్న బంగారం ధరలు.. గురువారం తిరిగి పుంజుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు ఢిల్లీలో రూ.640 పెరిగి రూ.1,38,340గా నమోదైంది. అంతకుముందు 3 రోజుల్లో రూ.4,600 పతనమైన విషయం తెలి
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబర్లో 1.64 లక్షల కోట్లుగా ఉన్నట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. దీంతో 6.1 శాతం వృద్ధి కనిపించింద�