India-EU : ఇండియా-ఈయూ మధ్య సోమవారం చారిత్రక ట్రేడ్ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది స్వేచ్ఛాయుత ఎగుమతులు, దిగుమతులు దోహదపడుతుంది. ఈ డీల్ వల్ల అటు యూరప్లో, ఇటు ఇండియాలో అనేక ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉం�
Amazon : ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని సమాచారం.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.7,010.65 కోట్ల నికర లాభాన్ని గడించింది.
దేశీయంగా కార్యాలయ స్థలాల లీజింగ్లో అంతర్జాతీయ కంపెనీలదే హవా. జేఎల్ఎల్ ఇండియా తాజా వివరాల ప్రకారం.. గత ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల ఆఫీస్ స్పేస్ లీజింగ్లో 58 శాతం వాటా గ్లోబల్ సంస్థలదే అని తేలింది.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఐదు రోజుల పనిదినాలను వెంట నే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాం కింగ్ యూన�
బంగారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఇప్పటికే లక్షన్నర దాటిన గోల్డ్ ధర తాజాగా రూ.1.60 లక్షలను అధిగమించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో స్టాండర్డ్�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకోసం బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయిర్తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ జట్టుకట్టబోతున్న
వరుసగా రెండు పరాభవాల తర్వాత నెదర్లాండ్స్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తిరిగి పుంజుకున్నాడు. ఆరు, ఏడు రౌండ్లలో ఓటమి అనంతరం సోమవారం జరిగిన
రివార్డులు, క్యాష్బ్యాక్, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు, ప్రయోజనాలతో క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే క్రెడిట్ కార్డ్ ఖర్చులు మితిమీరినా, మీరు ప్రకటించిన ఆదాయంతో సరితూగకపోయినా ఇ�
భారీ నష్టాలతో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 2,032.65 పాయిం ట్లు పడిపోయి 81,537.70 దగ్గర నిలిచింది. నిఫ్టీ 645.70 పాయింట్లు దిగజారి 25,048.65 వద్ద స్థిరపడింది.
ఉద్యోగ పదవీ విరమణ అనంతర ప్రణాళికపట్ల చాలామంది ఆసక్తి కనబర్చరు. అయితే గత ఏడాది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సబ్స్ర్కైబర్లకు ఓ టర్నింగ్ పాయింటే.
జీవిత బీమా పాలసీదారుల్లో అత్యధికులు వివిధ కారణాలతో తమ పాలసీలను మెచ్యూరిటీకి ముందే సరెండర్ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక 2025లో ఈ మేరకు స్పష్టమై�
గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఆన్లైన్, రిటైల్ సంస్థలు భారీ ఆఫర్లను తెరపైకి తీసుకొస్తుంటాయి. ఇదే క్రమంలో వచ్చే సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ-కామర్ దిగ్గజ సంస్థలతోపాటు రిటైలర్లు కూడా పెద్ద ఎత�
అంతర్జాతీయ టెలివిజన్ మార్కెట్లో ఓ సరికొత్త జాయింట్ వెంచర్కు తెరలేపే దిశగా సోనీ, టీసీఎల్ సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే జపాన్కు చెందిన సోనీ కార్పొరేషన్, చైనాకు చెందిన టీసీఎల్ ఎలక్ట్రానిక్�