PM E-DRIVE scheme | విద్యుత్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపి�
Flight Services | భారతీయ విమానయాన రంగంపై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో ఇప్పటికే గల్ఫ్ దేశాలకు దేశీయ విమానయాన సంస్థలు 72 శాతం సర్వీసులను తగ్గించేశ�
విదేశీ నిల్వలు కరిగిపోతున్నాయి. గత నెల రోజులుగా తగ్గుతూ వచ్చిన రిజర్వులు 700 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.
Petrol Diesel Price | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు రూ.3 తగ్గించగా.. డీజిల్పై పూర్తిగా (జీరో) రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత
Petrol Price | దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ చమురు రిటైలింగ్ సంస్థ నయారా ఎనర్జీ గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెంపు తదితర కారణాల వల్ల గురువారం నుం�
దేశీయ హెల్త్కేర్ రంగం వచ్చే ఐదేండ్లలో 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 300 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్కేర్ రంగం 2029-30 నాటికి రెండింతలు కంటే �
దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులూ కీలకం. అయితే ఇటీవలికాలంలో ఆయా బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. డిపాజిటర్లు, మదుపర్లలో నమ్మకాన్ని సడలిస్తున్నాయి. మొండి బకాయిలను మించి బోర్డ్ ర�
దేశీయ ఆరోగ్య బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 9 శాతం వృద్ధితో 2024-25 ఆర్థిక సంవత్సరంలో హెల్త్ బీమా రంగం రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతుండ
దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. ఎయిర్లైన్స్లు సులభతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి తీవ
దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.4,900 లేదా 3.38 శాతం ఎగిసి రూ.1,49,700 (అన్ని పన్నులు సహా) పలికింది.