Aadhaar : కేంద్ర ప్రభుత్వం తన పాలసీలలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. ప్రభుత్వంతోపాటు రైల్వేలాంటి ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి. జూలై 1 నుంచి వివిధ అంశాల్లో పాలసీల పరంగా, ధరల పరంగా
Dalal Street : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండోసారి. బీఎస్ఈ సెన్సెక్స్ 249 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్�
OnePlus | భారత మార్కెట్లోకి వన్ప్లస్ (OnePlus ) కొత్త N6 స్మార్ట్ఫోన్ (Smart phone) ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్ ఫోన్ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, తాజా ఆండ్రాయిడ్ వ�
Gold price | భారత మార్కెట్లో ఇవాళ (మంగళవారం) బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావ�
జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్మ అనుబంధ సంస్థయైన జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎఫ్టీజీ(ఫిరాన్ టెక్నాలజీ గ్రూపు కార్పొరేషన్) దేశంలో తన తొలి తయారీ క
బంగారం కొండదిగుతున్నది. సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుకున్న ఈ అతి విలువైన లోహం దిద్దుబాటునకు గురవుతున్నది. ఈ ఏడాది తొలి నెలలో రికార్డు స్థాయికి రూ.1.93 లక్షలకు చేరుకున్న పదిగ్రాముల బంగారం ధర ప్రస్తుతం �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ హెల్త్కేర్ సంస్థ కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నది. అమెరికన్ అక్రెడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్(ఏఏసీఐ) నుంచి ఏఏసీ
దేశీయ ఐటీ సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సంస్థలకు ఏఐ బ్రేక్లు వేసింది. గడిచిన మూడేండ్లుగా ఐటీ కంపెనీల ఆదాయంలో 2-3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు..ఏఐ �
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ నియామకానికి బ్యాంక్ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జూన్ 30, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా బ్యాంక్ ఇం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో రూ.600 కోట్ల నిధులను కేటాయించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దు�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైనా బజాజ్ ఆటో రూ.5,632.8 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నది. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్ అదే నెల 7న ముగియనున్నది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీనికితోడు ఆటో, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక
New rules | కొత్త నెల ప్రారంభం కానుందంటే ఆర్థికంగా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు, బ్యాంకింగ్ (Banking), పన్నులు (Taxes), క్రెడిట్ కార్డుల (Credit cards) కు సంబంధించి ఏదో అప్డేట్ ఉంటూ ఉంటుంది. ఈ క్రమంలో జూలై 1 నుం�
India's Market | భారత ఈక్విటీ మార్కెట్ (India's Equity Market) సరికొత్త మైలురాయిని అధిగమించి ప్రపంచ యవనికపై తన సత్తాను మరోసారి చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ తొలిసారిగా ఐదు ట్రిలియన్ డాలర్ల మార్క్ (Five Trillian Dollar Mark) ను దాటింది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ప్రైమ్డే ఉత్సవాన్ని జరుపుకోనున్నట్టు ప్రకటించింది. జూలై 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పదో ఎడిషన్ ప్రైమ్డే ఉత్సవాల్లో అన్ని రకాల ఉత్పత్తులపై భారీ రాయితీలను �