దేశీయ విమానయాన రంగ సంస్థ, టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ‘సంస్థ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది బంధన్ బ్యాంక్. వీటిలో హైదరాబాద్లో రెండు శాఖలను ఆరంభించిన సంస్థ..మరొకటి మిర్యాలగూడలో నెలకొల్పింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికపు ఏకీకృత నికర లాభంలో 6 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం పడిపోయి 77,328.19 వద్ద ముగిసింది.
హైదరాబాద్.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చు ఏరోస్పేస్ గమ్యస్థానంగా ఎదిగిందని, రక్షణ రంగ పరిశోధనా సంస్థలు, అత్యాధునిక తయారీ యూనిట్లకు పేరుగాంచిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బీవోబీ రూ.5,616 కోట్ల నికర లాభాన్ని గడించింది.
War effect | ఇరాన్ (Iran) తో అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు (Oil prices) పెరుగుతున్నాయి. అయినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) ధరలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో యు�
Amazon Great Summer Sale | అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2026 (Amazon Great Summer Sale-2026) ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్ల (Prime Members) కోసం ముందే అందుబాటులోకి వచ్చిన ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు (Smart Phones), లాప్టాప్లు (Laptops), ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డి
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో భారీ అమ్మకాల ప్రభావం మార్కెట్పై పడింది.
టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్.. మధ్య శ్రేణి ప్రీమియం, దిగువ శ్రేణిలో మొబైల్ ఫోన్ల కోసం కొత్త తరం చిప్సెట్లను తీసుకొచ్చింది. పెరుగుతున్న ఫోన్ల ధరలపై ఆందోళనల నేపథ్యంలో ఈ నయా చిప్లు ప్రాధాన్యాన్ని సంతర
బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. క్రూడాయిల్, డాలర్ తగ్గుముఖం పట్టడంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడంతో వరుసగా రెండోరోజూ గురువారం వీటి ధరలు అధికమయ్యాయి.
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా, వచ్చే పదేండ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల �
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అన్ని రకాల మాడళ్లపై రూ.2 లక్షలకు పైగా రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్)ను స్వల్పంగా తగ్గించింది.
హైదరాబాద్ ఆధారిత స్పేస్ టెక్నాలజీ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ యునికార్న్గా అవతరించింది. దేశంలోనే తమది తొలి స్పేస్-టెక్ యునికార్న్ అని గురువారం ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి.