Mexico Tariffs | భారత (India) నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామన�
వాహన కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు డిస్కౌంట్లను తెరపైకి తీసుకొచ్చాయి. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ఒకవైపు ధరలు పెంచుతున్న సంస్థలు..మరోవైపు పలు మాడళ్లపై భారీగా ర�
బొగ్గురంగంలో సంస్కరణలు తీసుకొని రాబోతున్నామని, కార్మికులు అంకితభావంతో పనిచేస్తే తప్ప ప్రభుత్వరంగ సంస్థలను ఎవరూ రక్షించలేరని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.
బ్యాంకుల్లో ఎవ రూ క్లెయిమ్ చేసుకోని సుమారు రూ.190 కోట్ల డిపాజిట్లను వాటి అసలు డిపాజిట్దారులకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘యువర్ క్యాపిటల్, యువర్ రైట్' పేరిట ఓ దేశవ్యాప్త కార్యక్రమానికి శ్రీకా�
దేశీయ బీమా రంగం.. పరదేశీ సంస్థల గుప్పిట్లోకి వెళ్తోంది. అవును.. విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కారు తలుపులు బార్లా తెరిచింది. భారత్లో ఆయా దేశాల కంపెనీలు స్వేచ్ఛగా బీమా వ్యాపారం చేసుకోవడానికి శుక్రవారం కేంద�
వెండి రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నది. కిలో ధర ఏకంగా రూ.2 లక్షలకు చేరువైంది. వరుసగా మూడురోజులుగా పెరుగుతున్న వెండి శుక్రవారం మరోమెట్టు పైకి ఎక్కింది. కిలో ధర రూ.5,100 ఎగబాకి రూ.1,99,500 పలికింది.
నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.871 కోట్ల నిధుల సేకరణ కోసం కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 14 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి.