గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. అమెరికా ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పోవెల్ వడ్డీరేట్లను తగ్గించాల్సివుంటుందని హెచ్చరికల నేపథ్యంలో ట్రేడర్లు ప్రాఫిట్కు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, వాహన, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడ�
సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ 22 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.
ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ చెన్నై షాపింగ్ మాల్..దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్
గాయత్రి ప్రాజెక్ట్స్ బెయిలౌట్తో బీజేపీ-కాంగ్రెస్ బంధం మరోసారి బట్టబయలైంది. అధికారం ఎవరిదైనా అంతిమంగా మనదే రాజ్యం అన్నట్టు ఈ సంప్రదాయ రాజకీయ ప్రత్యర్థుల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఓ కా
Smartphone Exports | భారత నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ సుంకాల ప్రభావం భారత్లో తయారైన వస్తువులపై ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్త�
Gold Price | బంగారం ధరలు, వెండి ధరలు ఇటీవలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యూఎస్ ఫెడల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ కోతలపై చేసి�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం సైతం సూచీలు పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,917.65 నష�
Indian Railway | ఉద్యోగులకు భారతీయ రైల్వే తీపికబురు చెప్పింది. దీపావళి సందర్భంగా ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబ�
బంగారం సామాన్యుడికి అందనంటున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇ
ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ ముందు భారతీయ కరెన్సీ రూపాయి వెలవెలబోతున్నది. పడుతూలేస్తూ సాగుతున్న రూపీ విలువ.. మంగళవారం ట్రేడింగ్లో మరో ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతే వెంటనే 1915 టోల్-ఫ్రీ నంబర్, 880000 1915కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది.
హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐల్) గ్రూపు సంస్థ ‘ఐకామ్' కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల (సీఆర్పీఎఫ్)కు 200 సీఎస్
దేశీయ ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ మ్యాటర్.. తెలంగాణలో యూనిట్ను తెరిచే అవకాశం ఉన్నదని మ్యాటర్ గ్రూపు ఫౌండర్, సీటీవో కుమార్ ప్రసాద్ తెలికపల్లి తెలిపారు.