దేశవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాల సంపద జెట్స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నది. దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ.. భారతదేశంలో అత్యంత ధనిక వ్యాపార కుటుంబాల్లో తొలిస్థానంలో నిలిచారు.
లలిత జ్యువెల్లరీ..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నుంచి అధికారిక అనుమతి పత్రం పొందిన సంస్థ..వచ్చే వారంలో ఐపీవోకి రాబోతున�
బయోటెక్నాలజీ దిగ్గజం ‘ఆమ్జెన్'...జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిషరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీ
బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి మంగళవారం మరో రూ.1,200 ఎగబాకి రెండు నెలల గరిష్ఠ స్థాయి రూ.1.57 లక్షలు పలికింది.
సామాన్యుడికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన బ్యాంకుల శాఖలు మూతపడుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఉద్యోగులను నియామకాలకు చెక్పెట్టడానికి పలు ప్రభుత్వరంగ సంస్
Galaxy F70 Pro 5G : శాంసంగ్ బ్రాండ్ నుంచి తాజాగా గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ విడుదలైంది. ఈ నెల 3న మార్కెట్లోకి విడుదలైంది. ఆగష్టు 8, శనివారం నుంచి ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్తోపాటు, రిటైల్ స్టోర్లలో కూ�
RBI Governor | కృత్రిమ మేథ (Artificial Intelligence) వినియోగంలో బ్యాంకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్పష్టంచేశారు. 'ఏఐ' వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి �
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష
Polymer Notes | దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు (Polymer Currency Notes) చెలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆమోదం తెలిపింది.
Tata Nano : ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన ఈ కారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈసారి సరికొత్తగా. అదీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా. త్వరలో టాటా నానో ఈవీ రాబోతుందనే ప్రచారం చాలాకాలంగ�
Loan Write Offs | గృహ, వాహన రుణాలు తీసుకొని ఒక్క నెల ఈఎంఐ కట్టలేకపోతే ముక్కుపిండి వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు..కార్పొరేట్లకు మాత్రం వంగి వంగి సలాంకొడుతున్నాయి. సామాన్యుల విషయంలో ఇబ్బందులు పెట్టే బ్యాంకులు.. సం
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్..తాజాగా యాక్సిస్ ఎనర్జీతో జట్టుకట్టింది. 2032 నాటికి 20 గిగావాట్ల బ్యాటరీ ఎనరీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ వర్గాలు
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్న
ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ డుకాటీ..దేశీయ మార్కెట్లోకి మరో రెండు మాడళ్లను తీసుకొచ్చింది. మాన్స్టర్ 2026 వెర్షన్ను దేశీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు పేర్కొంది.
ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.190.94 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.