Gold Price | ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గడం, పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక
UPI payments | దేశంలో డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ (Digital Payments System) లో మరో విప్లవాత్మక మార్పు రాబోతున్నది. ఇంటర్నెట్ కనెక్షన్ (Internet Connection) లేని ప్రాంతాల్లోనూ సులభంగా యూపీఐ చెల్లింపులు (UPI Payments) జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ క�
టీ-హబ్ వేదికగా ఆవిర్భవించిన మరో టెక్నాలజీ స్టార్టప్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. ఇప్పటికే అంతరిక్షంలోకి రాకెట్ను విజయవంతంగా పంపించి తనదైన ముద్రవేసిన స్కైరూట్ సరసన మరో డీప్-టెక్ స్టార్టప్�
రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్ సా�
త కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. జూన్ నెలకుగాను కీలక రంగాలు ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5 శాతానికి ఎగబాకింది.
బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. గుజరాత్లో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నిర్మించతలపెట్టిన 100 మెగావాట్ల వనదైమ్ రెడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్�
ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలో భాగంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్టీసీజీ)ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం కోల్పోయి 77,708.52 వద్ద స్థిరపడింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ సంస్థ రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ (ఆర్వీఏజీ) తన విస్తరణ ప్రణాళికలకు ఊతమిస్తూ 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) సమీకరించింది.
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఎగబాకుతున్నాయి.
EPFO : దేశంలో ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎల్ఐసీ నిధులు రూ.7,318.5 కోట్లు ఉన్నట్లు కేంద్రంప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పార్లమెంట్లో ప్రకటన చేసింది. ఇందులో పాలసీదారుల సొ�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ పరిణామాల కారణంగా సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయింది.
Crude Oil | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల మార్క్ను దాటింది. హర్మూజ్ జలసంధ
Hyundai | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఇవాళ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన (EV) వినియోగదారుల కోసం తమ 'మైహ్యుందాయ్ (MyHyundai)' యాప్ ద్వారా 30,000 కు పైగా చార్జింగ్ పాయింట్ల (C
Samsung | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా (USA) లో తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీ (New Jersey) లోని తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (ఎస్