సుమారు నెల రోజులుగా భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్, సూపర్-8 దశకు తెరపడగా ఇక మిగిలింది మూడు మ్యాచ్లే.
నిరుడు స్వదేశంలోనే జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని సరికొత్త చరిత్ర లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయింది.
భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాలో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో నిలకడగా రాణించిన స్మృతి.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరింది. బ్రిటన్లో జరుగుతున్న ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడటం కోసం గతవారం భారత్ నుంచి బయల్దేరిన సింధు.. ఇరాన్ దాడులతో దుబాయ్లోనే నిలిచ�
ప్రపంచకప్లో భాగంగా మూడు రోజుల క్రితం కోల్కతా వేదికగా తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించినా ఇంకా భారత్లోనే ఉంది.
PV Sindhu: పీవీ సింధు ఇంటికి వచ్చేసింది. సురక్షితంగా చేరుకున్నట్లు చెప్పింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడేందుకు వెళ్లిన సింధు.. ఇరాన్ వార్ వల్ల దుబాయ్లో చిక్కుకున్నది. అయితే అక్కడ నుంచి ఇవాళ బెంగుళూరులోని �
ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగనుంది.
ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్�