Womens T20 World Cup: జూన్లో జరిగే మహిళల టీ20 వరల్డ్కప్ కోసం రికార్డు ప్రైజ్మనీ ప్రకటించింది ఐసీసీ. జరగనున్నది. దీని కోసం ఇవాళ ఐసీసీ ప్రైజ్మనీ ప్రకటించింది. రెండు నెలల పాటు ఇంగ్లండ్, వేల్స్లో �
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై అద్భుత విజయం సాధించింది.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. లీగ్లో పడుతూ లేస�
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్రానాపై జరిమానా పడింది. శనివారం చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఫోర్త్ అంపైర్తో జరిగిన వాగ్వాదం విషయంలో రానా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి రజత పతకంతో మెరిశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన ఆయూష్కు ఫైనల్లో నిరాశ ఎదురైంది.
MI vs RCB : వాంఖడేలో ఆర్సీబీ టాపార్డర్ అర్ధ శతకాలతో హోరెత్తించారు. ముంబై ఇండియన్స్ కంచుకోటలో సిక్సర్ల మోతతో ఫిలిప్ సాల్ట్(78), రజత్ పాటిదార్(53)లు విరుచుకుపడగా.. విరాట్ కోహ్లీ(50) మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.
GT vs LSG : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(15) త్వరగా ఔటైనా శుభ్మన్ గిల్(56) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు.