Sanju Samson : లార్డ్స్ శతకంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంజూ శాంసన్ (Sanju Samson) సారీ చెప్పాడు. తనకు అవకాశం లభిస్తుందని రోహిత్ చెప్పినా.. తాను నమ్మలేదని శాంసన్ తెలిపాడు. '
Hockey India : ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ సమీపిస్తోంది. నెదర్లాండ్స్ వేదికగా ఆగస్టులో ఈ మెగా టోర్నీ జరుగనుంది. దాంతో, మంగళవారం 20 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది హాకీ ఇండియా.
Cricket Australia : బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడనుంది ఆసీస్. ఈ సిరీస్ను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) స్క్వాడ్ను ఎంపిక చేసింది.
Ravi Shastri : కెరీర్లో ఆఖరి మ్యాచ్ అంటూ వైరలవుతున్న కథనాలకు రోహిత్ శర్మ (Rohit Sharma) తన స్టయిల్లో బదులిచ్చాడని మాజీ ఆటగాడు రవి శాస్త్రి (Ravi Shastri) అన్నాడు.
P.V. Sindhu | భారత షట్లర్లెవరికీ సాధ్యం కాని జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను పి.వి. సింధు(P.V. Sindhu) తొలిసారిగా కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట�
Shubman Gill | భారత వన్డే జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. భవిష్యత్ నాయకుడిగా భారీ అంచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన గిల్.. కెప్టెన్గా ఆడిన తొలి 12 వన్డేల్లో నిరాశాజనకమై
ప్రపంచకప్ గెలుస్తావా అన్న ప్రశ్నకు టోర్నీ ఆరంభంలో యమాల్ ఒక చిన్న నవ్వుతో ‘అవును’ అని సమాధానం ఇచ్చాడు. అన్న మాట ప్రకారమే తను మైదానంలో అద్భుతాలు చేశాడు. ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా పీలే (1958), ఎంబాపె (2018), గియ�
ప్రపంచ ఫుట్బాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అర్జెంటీనాను మట్టికరిపిస్తూ రెండోసారి ఫిఫా వరల్డ్కప్లో గెలిచిన స్పెయిన్ సాకర్లో అద్వితీయ శక్తిగా మారింది. స్పెయిన్ పేరు చెప్పగానే ఆ దేశంలోని అందమై�
తెలంగాణ యువ జిమ్నాస్ట్ గునుకుల అంజన అంతర్జాతీయ వేదికపై మెరిసింది.ఫ్రాన్స్లోని కాన్స్లో జరిగిన లిటిల్ స్టార్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో స్వర్ణం సాధించింది.
భారత నంబర్ వన్ చెస్ ప్లేయర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్.. ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్కు షాకిచ్చి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
తెలంగాణ యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ చాంపియన్షిప్లో మెన్స్ అండర్19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా ని�
జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా చాంపియన్షిప్ సోమవారం హుస్సేన్ సాగర్లో మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 113 మంది సెయిలర్లు బరిలో నిలిచారు.
ఇంగ్లండ్తో రెండు వన్డేల్లో విఫలమైన వేళ తనపై వచ్చిన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెడుతూ లార్డ్స్లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. మూడో వన్డే అనంతరం వాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Duleep Trophy : దేశవాళీ టోర్నీల్లో ఒకటైన దులీప్ ట్రోఫీ (Duleep Trophy) 2026-27 ఆగస్టులో మొదలవ్వనుంది. నిరుడు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షాకు స్క్వాడ్లో చోటు దక్కింది.