జాతీయస్థాయి క్రాస్ కంట్రీ రేస్ టోర్నీకి భూపాలపల్లికి చెందిన స్టాలిన్ నాయక్ ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్టాలిన్ ఇటీవల కాకతీయ యూనివర్�
సొంతగడ్డపై ప్రపంచకప్ నెగ్గాలన్న లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు నేడు టోర్నీలోనే అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కోనున్నది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశలో నిలకడ లేని ఆటతీరుతో ఆశించిన స్థాయిలో రాణి�
కెరీర్ చరమాంకంలో ఉన్న టీమ్ఇండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో ఓ హాఫ్ సె
భారత స్కాష్ సంచలనం అన్హత సింగ్ మరో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ ఏడో ర్యాంకర్కు షాకిచ్చింది. టొరంటోలో జరుగుతున్న కెనడా ఓపెన్ మహిళల క్వార్టర్స్లో 17 ఏండ్ల అన్హత్.. 3-0 (12-10, 11-9, 11-9)తో ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన రెం�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. లీగ్లో అద్భుత ప్రదర్శనతో క్వాలిఫయర్-2లో అడుగుపెట్టిన టైటాన్స్ ఫైనల్ బెర్తు దక్కించుకోలేకపోయింది. బుధవారం జరిగిన నాకౌట్ పో�
భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మొదలైన టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్ల వద్ద ఉండగా ఒకసారి అంతరాయం కల్గించిన వాన.. 9.4 ఓవర్ల వద్ద మళ్లీ మొదలై ఎంతకూ తెరిపి�
దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేండ్ల సుదీర్ఘ వ్యవధిలో తొలిసారి వన్డే ప్రపంచకప్లో ఫైనల్ పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించింది. చోకర్స్ ముద్రను చెరిపేస్తూ నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్లండ్�
IND Vs AUS T20 | కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి 20టీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్�
Abhishek Sharma : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఔటయ్యాడు. 14 బంతుల్లో అతను 19 రన్స్ చేశాడు. దాంట్లో నాలుగు బౌండరీలు ఉన్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ
AUSvIND : ఆసీస్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టీమ్లో కుల్దీప్ ఉన్నాడు.
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస