ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవ
Volunteer System | ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నే�
YS Jagan | ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ
Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
Somireddy Chandra Mohan Reddy | జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరె�
Chandrababu | ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్
YS Jagan | హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్