Driver Collapse | ఆంధ్రప్రదేశ్ ఏసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది . హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళ్తున్న అమరావతి ఏసీ బస్సు డ్రైవర్నాగరాజుకు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Republic Day | 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Republic Day | ఏపీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు.
తిరుమలలో ఆదివారం రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మినీ బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన ఈ వేడుకల్లో భాగంగా శా స్ర్తోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురసర్కాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం ఎంపిక చేసింది.
Tirumala | భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేయడంలోనూ, అమరావతి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సరం చేస్తుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
Perni Nani | ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదని , రైతుల సమస్యలను పట్టించుకోరని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.