AP News | తండ్రి తిట్టాడన్న కోపంలో ఓ బాలుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. తన సైకిల్ తీసుకుని దాదాపు 100 కి.మీ. దూరం ఏకధాటిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. గొడవ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిన కొడుకు తిరిగిరాకపోవడంతో తం
Viral Video | ఓవైపు ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ.. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. దీనికి మార్కాపురంలో జరిగిన ఘటననే ఉదాహరణగా చెప్పొచ్చు. అద్దం లేకుండా బస్సును ఎలా నడుపుతావని ప్రయ�
Pawan Kalyan | లెజెండరీ సింగర్ శ్రీమతి ఆశా భోంస్లే మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
AP News | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిది ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదమని, ఆయన ఉన్మాదంతో రాజకీయాలు చేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రా�
అమెరికాలో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన యువకుడు స్నానానికి చెరువులో దిగి మరణించాడు. పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
macherla asi | మాచర్ల ఏఎస్సై దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే నిందితుడైన ఏఎస్ఐ శ్రీనివాస్ చేసిన తప్పుకు అతని కూతురు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ నందిని ట్రోల్స్ రౌండప్ చే
AP News | దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతిపై సస్పెన్షన్ వేటుపడింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జా�
High Court Advocate | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందారు.
Macherla ASI | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం పల్నాడు జిల్లా (Palnadu District) లో ఓ ఏఎస్సై నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. పర్యాటక ప్రాంతాల్లోని పార్కుల్లో ఏకాంతంగా గడుపుతున్న జంటలను మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ (ASI Srinivas) రహస్యం�
Macherla | మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగినిని రేప్ చేసిన వ్యక్తి ఆమె ప్రియుడే అని.. వాళ్లిద్దరికీ స్నాప్చాట్ ద్వారా పరిచయమైందని పోలీసుల విచారణలో �
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపాలని, ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్�