Janasena | నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరి పన్నెండేండ్ల ఆవిర్భావ సంబురం జరుపుకొంటున్న వేళ పసి తెలంగాణపై మరో కుట్రలనాగు విషం చిమ్మింది. ఆరున్నర దశాబ్దాల అరిగోస, అవహేళనలను మరచిపోకముందే మరోసారి ప్రాంతీయ �
Telangana | ఆంధ్రా సమైక్య పాలకులు, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదించి, అలుపెరుగని ఉద్యమంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనూ సమైక్యవాద పార్టీలు ఒక్కటై తెలంగాణపై సాగించిన �
Pawan Kalyan | అక్కడి వారి కోసం ఇక్కడి పాలకులు ఎర్ర తివాచీ పరుస్తున్నారా?’ అంటే జరుగుతున్న పరిణామాలు ‘అవును’ అనే చెప్తున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్లీ ప్రమాదంలోకి
Pawan Kalyan | ‘తెలంగాణలో ఎలా తిరుగుతావ్ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? దాడులు చేస్తారా? రండి నా ఇంటి అడ్రస్ ఇదే! ఇప్పుడు డిసైడ్ అయ్యా.. తెలంగాణ అంతటా నేనే తిరుగుతా. ఇకడ బాంచెన్ అనేవాళ్
Pawan Kalyan | హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర�
YS Sharmila | కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులంతా ఎంపీ పదవి కోసం అధిష�
Pawan kalyan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జూన్ 2న (రేపు) హైదరాబాద్లోని గచ్చిబౌలిలో సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసు
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చి సమీపంలోని తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయిన ఘటన శనివారం చోటుచేసుకొన్నది.
Tungabhadra : కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మత్స్యకారుల సాయంతో గల్లంతైన యువన్ చంద్ర, సతీష్, రాఘవేంద్ర, ధను, సంధ్యల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.