Snapana Tirumanjanam | శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష ,బాదంపిస్తా తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మాలలతో బుధవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
Rain | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అంటే ఈ నెల 19 సాయంత్రానిక�
Tirumala | తిరుమల లో భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు రిలయన్స్ , బయోటెక్ సంస్థలు అందించిన ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
Jobs Notification | ఆంధ్రప్రదేశ్లో నిరుదోగ్యులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. 2050 ఎస్సై ( SI ), కానిస్టేబుల్ పోస్టులకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP Job News | ఎండోమెంట్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారి నుంచి దరఖాస్తులు కోరుతుంది.
AP Jobs | నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందా�
KA Paul | ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల (Wars) కారణంగా నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు (Fuel prices) నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Prajashanti Party chief) కేఏ పాల్ (KA Paul) తీవ్ర ఆందోళన వ్యక్తంచే�
TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 23 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం తీసుక�
YS Jagan | ఏపీలో 2025 డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి ట్విటర్ వేదిక ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.
AP News | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. వైఎస్సార్ మేనత్త వైఎస్ కమలమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా తీవ్ర