Tirumala | ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
Scrub Typhus | ఏపీలో స్క్రబ్టైఫస్పై జరుగుతున్న ప్రచారంపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. స్క్రబ్టైఫస్ కొత్త వ్యాధి కాదని ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఇది కూడా డెంగీ, మలేరియాలాంటిదే అని ప
దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ�
Accident | ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
Vijayasai Reddy | హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని పిలుపునిచ్చారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్కు అరుదైన గౌరవం దక్కింది. ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే ప్రత్యేక బిరుదును అందుకున్నారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవ మహోత్
Virat Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సింహాచలం వరాహ లక్ష్మీ వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో ఆడేందుకు వచ్చిన విరాట్.. ఆదివారం ఆలయా