Daimond | ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషం.. కాని అదే రైతుకు అనుకోకుండా తన పంట పొలంలో విలువైన వజ్రం లభిస్తే పట్టరాని సంతోషం.
AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Accident | కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasham) జిల్లా టంగుటూరు (Tangutur) వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ (Machilipatnam-Tirupati exp
వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్�
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్య�
Odisha Train Accident | ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్లో నివాసం ఉంటున్నాడు.
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�