TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
TTD EO | తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదాలు (Laddu Prasad) మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు (TTD EO) చెప్పారు.
వేద పురాణేతిహాసాల పుట్టిల్లు భారతదేశం. ఈ దేశంలో జన్మించిన ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిన వేద పురాణేతిహాసాలలోని కథలను, జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు.
‘పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి’ అంటుంది ఖురాన్. ఈ వాక్యం మన పొరుగువారితో సాన్నిహిత్యంగా, సత్సం�
హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది.
Garuda Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కనుల పండువలా జరిగింది. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమై.. రాత్రి వరకు కొనసాగింది.