Tirumala | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శించుకున్నారు.
భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు. దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి పుడమి. అందుకే వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు నేలను పూజించి, అవని ఆశీస్సులు అందు�
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల మనం మోసపోతాం, గాయపడతాం. మనసు ముక్కలైనప్పుడు, ‘నన్ను ఏడిపించిన వాళ్లను నేను కూడా ఏడిపించాలి’ అనే ప్రతికారేచ్ఛ రగలడం సహజం. ‘దెబ్బకు దెబ్బ’ తీర్చడమే న్యాయం అనిపిస్త�
ఒక గుడి పూజారికి కుటుంబ సమస్యలు ఎక్కువయ్యాయి. తాను ఇరవై నాలుగు గంటలూ దేవుడి సేవలోనే గడుపుతున్నా, స్వామి తనను ఈ కష్టాల కొలిమి నుంచి బయటపడేయడం లేదనే బాధ అతనిలో మొదలైంది. అదే సమయంలో గుడి ముందు ఒక చక్కటి పూల తో
దేవుడు ప్రేమ స్వరూపి. మన కోసం తన ప్రియ కుమారుడ్నే ఇక్కడికి పంపించాడు. మనం ఆయన ద్వారా మాత్రమే విమోచన పొందేలా, జీవించేలా చేశాడు. కాపలా లేని గొర్రెల్లా ఉన్న ప్రజలను చూసి జాలిపడ్డాడు. వారికి అనేక బోధనలు చేసి అం
రెండున్నర వేల సంవత్సరాల కిందట భారతదేశంలో వెలసిన వైద్యవిజ్ఞానం, నేడు ప్రపంచంలోని అత్యున్నత శస్త్రచికిత్సా సంస్థల నివాళులందుకుంటున్నది. స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్�
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | శ్రీవారి భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద సేవలను అందిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.11 లక్షల విరాళం అందింది.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైనది శ్రీకూర్మం. నేరుగా రాక్షస సంహారం చేయకపోయినా.. మానవలోకానికి అనంతమైన సందేశాన్ని కూర్మావతారం అందిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్