మహాభారతంలో అరుదైన పాత్ర భీష్ముడు. శాపవశాత్తు.. మనిషిగా జన్మించాడు. వరప్రభావంతో.. ఇచ్ఛా మరణాన్ని పొందాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి, చేయని తప్పులకు శిక్ష అనుభవించాడు.
ఈ ప్రపంచంలో ఎన్నో గోడలు ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ కూల్చివేసే ఒకే ఒక్క శక్తి ‘మానవత్వం’. మనిషిని మనిషిగా ప్రేమించడం, ఎదుటివారి కన్నీటిని తుడవడం అనేది కేవలం ఒక మంచి పని మాత్రమే కాదు, అది సాక్షాత్తూ అల్లాహ
ఎంతటి మూర్ఖునికైనా అతను చేసే పనేంటో ముందుగానే తెలిసిపోతుంది. మంచిపనులు చేయడానికి ఎంతగా ఉత్సాహం చూపుతాడో, చెడు పని చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా సంశయిస్తాడన్నది కాదనలేని నిజం.
యతి తీర్థయాత్రలు ఎప్పుడూ చేయకూడదు. ఉపవాస దీక్షలు కూడా సర్వదా పనికిరాదు అని ఇందులోని భావం. లక్ష్మీబాయి షిండే అనే ఒక మహిళ శిరిడీ సాయి దగ్గరికి ప్రతిరోజు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకునేది.
వారు లేనిదే వీరి చరిత్ర తెలియదు. ఒకరు చరిత్ర చెబితే, మరొకరు వారి గుర్తులు చూపిస్తే.. ఇంకొకరు వారి వంశచరిత్రకు నియమబద్ధంగా రూపమిస్తారు. కోయకళల్లో ఒకటైన డాలుగుడ్డల రూపకర్తల ప్రత్యేకత బాహ్యప్రపంచానికి తెలి
Tirumala | భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి.
TTD Donation | హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.
భగవంతుడు చాలా ఉదారుడు. ఆ గదాగ్రజు- విష్ణుని కర్మలు- లీలలు కూడా సదా ఉదారాలే! తన శక్తికి మించి ఇచ్చేవానిని ఉదారుడని అంటారు. భగవల్లీలలు, చరిత్రలు సాక్షాత్- స్వయం లీలాపతి- భగవంతుడే ఇవ్వగల ఔదార్య శోభితాలు. సేవక�
తాను ఆశించకుండానే లభించిన దానితో అంటే.. అప్రయత్నంగా లభించిన లాభంతో సంతుష్టి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం, దుఃఖాలకు అతీతుడు, చేస్తున్న పనిలో ఫలితం లభించినా లభించకున్నా సమభావన కలిగి ఉంటాడు. చేసేపని ఇతర