థనం మధురం.. శ్రవణం మధురం.. గానం మధురం..వ్యాస భాగవతం అతి మధురం. మన తెలుగు భాగవతం మధురాతి మధురం.
భక్త కవి పోతన.. అధ్యాత్మ భావనను పూత పూసి, పోత పోసిన పద్యాలు.. పరమ భాగవతులు ప్రవచించి తరించారు. పామరులు సైతం విని పరవశి
శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహా�
జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగుల ప్రయాణం మాత్రమే కాదు.. అలసిన ఆత్మకు ప్రశాంతత చేకూర్చే ఆధ్యాత్మిక సౌరభం కూడా! నేటి యాంత్రిక జీవనంలో మనం శరీరానికి ఇచ్చే ప్రాధాన్యం మనసుకి, ఆత్మకి ఇవ్వడం లేదు. శరీరానికి ఆహా�
ఒక నదీ తీరాన ఓ భక్తుడు అమ్మవారి ఆలయం నిర్మించాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఉత్సవాల సమయాల్లో ఏనుగు అవసరమని భావించాడు. అది తెలుసుకున్న ఇద్దరు సంపన్నులు తమ దగ్గర ఉన్న ఏనుగులను ఆలయానికి బహూకరించాలని భావ�
విజయానికి ప్రతీకగా చెప్పే హనుమంతుని తత్వం ఆదర్శప్రాయం. రామకార్య సాధకునిగా ఆంజనేయుడి లక్షణాలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. ఆయనను కార్యశూరునిగా చూపించిన సుందరకాండ నిత్య పారాయణ గ్రంథం. ఇందులో
‘పరమాత్మ యజ్ఞమయుడు. ఈ లోకంలో మానవుడు ఎటువంటి పుణ్యకర్మలు చేస్తాడో, అటువంటి కర్మలకు తగిన పుణ్య లోకాలను మరణానంతరం పొందుతున్నాడు’ అని పై శ్లోకానికి భావం. దేవేంద్రుడిని ‘శతక్రతువ’ని గౌరవంగా సంబోధిస్తారు. అ�