Hyderabad Devotee | హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు కనిపిస్�
‘హాజీ’ అంటే కేవలం ఒక సామాజిక హోదా కాదు. అది అంతరంగాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక విప్లవం. అల్లాహ్ అపార కరుణతో లక్షలాది మంది హుజ్జాజ్లు హజ్ ముగించుకుని స్వదేశాలకు తిరిగి వస్తున్నారు.
‘ఓ అర్జునా! ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధికన్నా ఆత్మ గొప్పవి. ఆత్మే అన్నిటి కన్నా సూక్ష్మము, బలీయము, శ్రేష్ఠతమము. కాబట్టి బుద్ధి ద్వారా మనసును అదుపులో ఉంచుకొని, దుర్జయ శత్రువైన కామమును జయిం
ఒకసారి క్రీస్తు తన శిష్యులతో కలిసి ఓ గ్రామాన్ని సందర్శించాడు. సమయం మించిపోవడంతో శిష్యులు స్నానం చేయకుండానే భోజనానికి కూర్చున్నారు. ఆ రోజుల్లో యూదుల మతాచారం ప్రకారం.. భోజనానికి ముందు స్నానం చేయాలి.
పక్క ఊరిలో దొరుకుతారేమోనని భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. పొద్దు పోయేంతవరకు వెదికినా వారికి నచ్చిన వ్యక్తి దొరకలేదు. ఏమి చేయాలో తెలియక అని ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని చిన్న కుండల వ్యాపా�
TTD | వైజాగ్కు చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ రామకృష్ణ ఆదివారం టీటీడీ కి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
‘అక్షరాల్లో పొదగలేనిది, కేవలం హృదయంతో మాత్రమే చదవగలిగేది... అనుభూతి’! మనం ప్రార్థనలు చేసినప్పుడు అది మన వైపు నుంచి జరిగే సంభాషణ. కానీ, మనసు నిశ్చలమైనప్పుడు, ఆలోచనలు ఆగిపోయినప్పుడు మన అంతరాత్మ నుంచి వచ్చే స�
ఒక అవ్వ, మనవరాలు హైదరాబాద్ నుంచి తిరుమల కొండకు వచ్చారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ దగ్గరే గోవిందరాజ స్వామి గుడి ఉంది. శనివారమైన ఆరోజు ఉద�
మన వంటింట్లో ఉదయాన్నే లీటర్ పాల ప్యాకెట్ కోసమో, పాలవాడి కోసమో ఎదురుచూడటం మనకు అలవాటే. ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పుతోనో, పిల్లలకు ఇచ్చే గ్లాసు పాలతోనో మన రోజు మొదలవుతుంది. అసలు పాలు లేని రోజును మ�