Truck Donation | తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు విలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా అందించారు.
క్రీస్తును దర్శించడానికి వందలాదిగా భక్తులు వచ్చేవారు. కొందరు తమ వెంట పిల్లలనూ తీసుకువచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని! అయితే �
ఒక దొంగ ఓ రాత్రి మాలిక్ బిన్ దీనార్ ఇంటి గోడ ఎక్కి, చాలా సులభంగా లోపలికి దూరాడు. తీరా లోపలికి వచ్చాక దొంగిలించడానికి విలువైనది ఏదీ కనిపించకపోయేసరికి అతనికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ సమయంలో మాలిక్ దేవుడి
నారదుడు పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు. ఆయన తల్లి ఐశ్వర్యవంతుడైన వేదవేత్తయైన ఒక బ్రాహ్మణుని ఇంటిలో ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితకడం లాంటి పనులు చేసేది. పిల్లవాడైన నారదుడూ వెంట వెళ్లేవాడు. ఆ �
శరీరాన్ని భూమిపై సమంగా, వెన్నెముకను నిటారుగా నిలిపి, వీపు, మెడ, తల ఒకే సరళరేఖలో స్థిరంగా, అచలంగా (కదలకుండా) ఉంచాలి. అలాగే కటిభాగం నుంచి మెడ వరకు ఉండే శరీరాన్ని కూడా స్థిరంగా ఉంచాలి. అంటే శరీరంలోని వివిధ అంగాల
Salakatla Brahmotsavams | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
TTD Donations | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రూ.2 కోట్లు విరాళంగా అందించింది.
Brahmotsavams | సెప్టెంబర్ 15 నుంచి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవ ను టీటీడీ రద్దు చేసింది.
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వ
మక్కా నుంచి మదీనా వైపు సాగిన ఆ మహా హిజ్రత్ (వలస) పయనం సత్యానికి, అసత్యానికి నడుమ జరుగుతున్న పోరాటం. ఖురైష్ శత్రువులు ద్వేషంతో రగిలిపోతూ, ప్రవక్త ముహమ్మద్, వారి పరమ ఆప్తుడు అబూ బకర్ అల్-సిద్దీక్ (రజి)ల ప
ఇక రెండో సందర్భం, యెరూషలేము కొరకు విలపించినప్పుడు. అంటే, ఆ పట్టణాన్ని చూసి ప్రభువు కన్నీరు పెట్టుకున్నాడు. యెరూషలేము వారు రక్షణను అంగీకరించరని తెలిసి, వారి భవిష్యత్తు తలచి ప్రభువు ఏడ్చాడు. ఇది దేశం మీద కర�