Tirumala | ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. ఓ భూజానీ (రాజా)! రుక్మిణి తన మగనికి- నగధరుడు కృష్ణునికి తగిన విధంగా అంతిమంగా ఇలాగని నివేదించింది.. ‘వనమాలీ! నిఖిల జగదంతర్యామివైన నీ పాద పద్మాల మీద నా మది సాదరంగా అనురాగంతో పాద�
వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కామ్యాల కోసం చేసే జపతపాలు, హోమాలు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించవచ్చా? కామ్యం నెరవేరడంతో ఈ జప ప్రభావం తీరిపోతుందా వివరించండి?
క్రీస్తు పుట్టుకకు నెల రోజులూ తెల్లవారుజాము నుంచే ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఆయన రాకకై ఎదురు చూసే సమయమే ఆగమన కాలం. క్రీస్తు పుట్టక ముందు ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం..
ఒక ఊర్లో ఓ పోస్ట్మ్యాన్ ఉండేవాడు. అతనికి ఆ ఊరి చుట్టుపక్కల చాలామంచి పేరు ఉండేది. అతనికి డిగ్రీ చదివే కొడుకు ఉన్నాడు. ఆ యువకుడు ఏ ఊరికి వెళ్లినా.. అక్కడి వాళ్లు తన తండ్రిని విపరీతంగా పొడిగేవారు.
Donations | హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే ఇద్దరు భక్తులు శనివారం తిరుమల బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించారు.