నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కల్యాణం చేయ�
పావన గోదావరి పాదాలు కడగంగా, కండగండ్లు తీర్చే దైవమై భద్రాచలంలో వెలిసిన రామచంద్రుడు తెలంగాణ ఇలవేల్పు. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవంతో కళకళలాడే పరంధాముడు.. ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంతో
సౌంఖ్యయోగాన్ని ప్రతిపాదించిన కపిలుడే సర్వజ్ఞుడు. సదాశివుడు సర్వుడు. దయగలవాడు దయకానట్లు, సర్వజ్ఞుడు సర్వం కాదు. లౌకిక వ్యవహారంలో అన్నీ తెలిసిన వ్యక్తిని సర్వజ్ఞుడు అంటాం. కానీ, తాను ఏదై ఉన్నాడో, దానినెరి�
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నిష్ఠ, నిగ్రహాలతో ముస్లింలు రంజాన్ ఉపవాసాలకు శ్రీకారం చుట్టారు. అరబీ భాషలో ఉపవాసాన్ని ‘సౌమ్' అంటారు. దీనికి ‘ఆగటం’, ‘ఊరుకోవటం’ అని అర్థాలు.
e-Auction | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ - వేలం(e-Auction) వేయనున్నామని టీటీడీ అధికారులు (Ttd Officials) వెల్లడించారు.
Tirumala | తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
Suryaprabha | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(brahmotsavam)ల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం శ్రీ రామ చంద్రుడు శంకు, చక్రాలు, విల్లు ,బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి సూర్యప్రభ వాహనం(Suryaprabha)పై దర్శనమిచ్చార�
Brahmotsavam | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల్లో భాగంగా శనివారం స్వామివారు హనుమంత వాహనం(Hanumanta vehicle)శ్రీరాముడు దర్శనమిచ్చారు.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ మాసానికి సంబంధించించిన టికెట్లను 27న ఉదయం 11 గంట�
Tirumala | తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ(devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు(compartments)నిండిపోయాయి.
Brahmotsavam | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీరామచంద్రుడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.