వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ఉష్ణ ఒత్తిడి (హీట్ స్ట్రెస్)కు గురయ్యే ప్రజల సంఖ్య గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఐరోపా తీవ్ర వేడి తరంగాలతో అల్లాడ�
‘ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను!’.. మహాత్ముడు చెప్పిన ఈ మాట ఎంతో గొప్పది. కానీ, అప్పుడప్పుడూ ఆ సత్యమే.. పిల్లల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముఖ్యంగా.. ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో ప్రమాదం పొంచి ఉంటుంది.
రోజంతా కార్యాలయంలో పని చేసే చాలామందికి మధ్యాహ్నం తర్వాత అలసట, ఏకాగ్రత తగ్గడం, మళ్లీ మళ్లీ కాఫీ లేదా టీ తాగాలనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన స్నాక్స్ను ఎంచుకోకపోవడమే
కొంతమంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో అన్నాన్ని పూర్తిగా మానేస్తుంటారు. అయితే తరతరాలుగా భారతీయుల ఆహారంలో భాగంగా ఉన్న బియ్యానికి భయపడాల్సిన అవసరం లేదని, సరైన పరిమాణంలో తీసుకుంటే అది ఆరోగ్యకరమైన సమతుల్య ఆహా
కొవ్వు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నవారు ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి ఆహారాల్లో మొలకలు (స్ప్రౌట్స్), ఉడికించిన శనగలు (బాయిల్డ్ చనా) రె�
మైగ్రేన్ తలనొప్పి ప్రస్తుతం అన్ని వయసుల వారిలో కనిపిస్తున్న సాధారణ నాడీ సంబంధిత సమస్యల్లో ఒకటిగా మారింది. కొందరిలో ఇది అప్పుడప్పుడు వస్తే, మరికొందరిని తరచూ వేధిస్తోంది. మైగ్రేన్ వచ్చినప్పుడు రోజువారీ �
ఎక్కడో ఉన్న వస్తువుని ఇంటర్నెట్లో చూసి కొనడమే ఆన్లైన్ ఆర్డర్. అసలు వస్తువు డెలివరీ అయ్యాక అది స్క్రీన్ మీద కనిపించినంత కలర్ఫుల్గా ఉండక పోవచ్చు. ‘ఆన్లైన్లో ఒక దానిని ఆర్డర్ చేయడం దేనికి, షాప్న
వర్క్ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేయాలని పర్మిషన్ తీసుకుంటారు. తీరా చేస్తుంటే తెలుస్తుంది ఇంటి నుంచి పని ఎంత భారమో. కొలీగ్స్ ఉండరు. ప్రయాణాలు ఉండవు. శారీరక కదలిక లేకపోవడమే కాదు మనసుకి ఆనందాన్నిచ్చే స్నేహిత
ప్రేమ, పెళ్లి బంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది రెడ్ ఫ్లాగ్స్ (ప్రమాదకర లక్షణాలు) గురించే చర్చిస్తుంటారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, మానసికంగా అందుబాటులో ఉండకపోవడం, వేధించడం వంటి నెగెటివ్
ఎనర్జీ డ్రింక్స్ గత రెండు దశాబ్దాలుగా యువతలో విపరీతమైన ఆదరణ పొందాయి. ఇవి కేవలం పానీయాలుగా కాకుండా ఉత్సాహం, వేగం, సాహసానికి ప్రతీకగా ప్రచారం చేయబడటంతో విద్యార్థులు, యువ ఉద్యోగుల్లో వీటి వినియోగం పెరిగింద
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో టీ ఒకటి. భారత్లో ఉదయం, సాయంత్రం టీ తాగడం చాలామందికి రోజువారీ అలవాటుగా మారింది. అందుబాటులో ఉన్న అనేక రకాల టీలలో గ్రీన్ టీ, బ్లాక్ టీ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి
పిల్లల్లో ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన టైప్-2 మధుమేహం ఇప్పుడు వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శారీరక చలనం తగ్గడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు పెరగడం, ఊబకాయం అధిక�
ఇప్పటి వరకు ఎముకలను కేవలం శరీరానికి మద్దతు ఇచ్చే గట్టి నిర్మాణాలుగా మాత్రమే భావించేవారు. అయితే తాజా పరిశోధనలు ఎముకలు నిరంతరం మార్పులకు లోనయ్యే, శరీరంలోని అనేక వ్యవస్థలతో అనుసంధానమై పనిచేసే సజీవ కణజాలమ�
మూత్రం అదుపు తప్పి అనుకోకుండా లీక్ కావడం లేదా మూత్ర విసర్జనను నియంత్రించలేకపోవడం వంటి సమస్యను యూరినరీ ఇన్కాంటినెన్స్గా పిలుస్తారు. గతంలో దీనిని వృద్ధాప్యం, ప్రసవం లేదా కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా త�
సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ముఖ్యంగా యువత ఎక్కువ సమయం గడిపే ఫోటో, వీడియో ఆధారిత ప్లాట్ఫామ్లు వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, శరీర ఆకృతి పట్ల ఉన్న అభిప్రాయాలపై ప్రభావం చ�