బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను ఏడిపించే జానకి.. కెమెరా ఆఫ్ అయితే మాత్రం సరదా కబుర్లు, జోక్లతో అందరిలో హుషారు నింపే జయశ్రీ. రీల్కి, రియల్కి ఏమాత్రం పొంతన లేకుండా ఉంటుందామె. అప్పుడే ఏడిపిస్తుంది, అంత�
సోషల్ మీడియాలో రోష్నిదేవి ఇప్పుడో సంచలనం. ఈమె రోదసిలోకి వెళ్లలేదు. ఎవరెస్ట్ శిఖరమూ అధిరోహించలేదు. కానీ, ఆమె చేస్తున్న ఫీట్లు చూసి.. ఈ పెద్దమ్మ అంతకుమించి అని పొగుడుతున్నారు నెటిజన్లు. ఢిల్లీకి చెందిన రో
వయసులో ఉన్నవాళ్లు పోట్లగిత్తలా పోటుమీద ఉంటారని ఇప్పటి దాకా అందరి భావన! కానీ, వయసు పైబడిన వృద్ధ భారతీయులతో పోలిస్తే.. యంగిస్థాన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఓ నివేదికలో వెల్లడైంది. భారతీయ వెల్నెస్
‘నాకు నచ్చిందే చేస్తాను’ అంటుంటారు చాలామంది. కానీ, పరిస్థితులకు తలొగ్గి వచ్చిన ఉద్యోగంలో కుదురుకుంటారు. అమెరికాకు చెందిన వియన్నా హింట్జ్ కూడా అలాగే అనుకుంది. కానీ, పరిస్థితులు ఆమెను ఉద్యోగినిగా మార్చే�
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నట్టే.. మానవ సంబంధాల్లోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. మిగతా బంధాల సంగతేంటో కానీ, ఆలుమగల అనుబంధంలో వింతవింత పోకడలు పొడ చూపుతున్నాయి.
Ginger | ఆరోగ్యాన్ని ఎంతగానో పరిరక్షించే అల్లంను (Ginger) తీసుకోవడం అందరికి అంతగా ఇష్టం ఉండదు. కానీ ఆరోగ్యపరంగా అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లంలో ఎన్నోఔషధ గుణాలు దాగున్నాయి. సాధారణంగా మన వంటింట్లో అల్లం ఓ ముఖ�
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సరసన నటించిన నటి టబు. బాలీవుడ్లో తాజాగా క్రూ అనే సినిమాతో అలరించింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్తో ‘ఔరోఁ మే కహాఁ ధమ్ థా’లో కనిపించనుంది. నీరజ్ పాండే దర్శకత్వం వహిస�
సీనియర్ హీరోయిన్, అందాల తార ఖుష్బూ టాలీవుడ్లో హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఒకనాడు తెలుగు అగ్రహీరోల సరసన నటించారు. ఇటీవల టాలీవుడ్ హీరోపై ఆమె చేసిన కామెంట్లు ‘హవ్వా!’ అనుకునేలా ఉన్నాయి.
నటీనటులు ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అలాగే, వాళ్లు మాట్లాడింది పాజిటివ్ అయినా సరే కొన్నిసార్లు నెగెటివ్ అర్థాలు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్.. తాజాగా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్ను తీసుకొచ్చింది. రెండు మానిటర్లపై పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం.. ‘ఆసుస్ జెన్బుక్ డ్యుయో’ పేరుతో సరికొత్త ల�
వానాకాలం ఒక్కతే రాదు. వెండి మబ్బుల మూట కట్టుకొని, వాన జల్లుల్ని పట్టుకొస్తుంది. గాలిలో ఎగిరే తుమ్మెదల్లాగే మేఘాలను చూడగానే మన మనసూ నృత్యం చేస్తుంటుంది.
అభివృద్ధి పరుగులు పెడుతున్నా.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒకచోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
అలసిన మనసుకు మంచిమాట సాంత్వనను ఇస్తుంది. అదే బడలిన శరీరానికి కౌగిలింత కన్నా గొప్ప ఉపశమనం లేదంటున్నారు ప్రాజ్ఞులు. హద్దుల్లేని హగ్గిస్తే నాలుగు పెగ్గులు వేసుకున్నంత కిక్ వస్తుందట పురుషుడికి. శ్రీవారి �