జీవితంలో 40 ఏళ్లు పూర్తి కావడం ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. 40 ఏళ్ల తరువాత ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీనంగా మార
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రక్తపోటు బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువత ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నార�
తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తాజా పండ్లు, కూరగాయలు పొట్టలో మైక్రోబయోమ్ పై, శరీరం మొత్తం మెటబాలిక్ ఆరోగ్యంపై ఎలా
పనిపై దృష్టి కేంద్రీకరించక లేకపోతున్నప్పుడు, పని చేసే సమయంలో నిద్ర మత్తుగా ఉన్నప్పుడు, శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని అందించాల్సి వచ్చినప్పుడు చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది కాఫ�
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో జీర్ణాశయ క్యాన్సర్ కూడా ఒకటి. కొత్తగా క్యాన్సర్ బారిన పడే వారిలో దాదాపు 1.5 శాతం మందిలో జీర్ణాశయ క్యాన్సర్ ఉంటుందన�
చాలా మంది ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా తినే ఆహారాల్లో ఇది కూడా ఒకటి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ తో పాటు ప్రోటీన్, క్యాల్షియ�
Sara Tendulkar : టీనేజ్ నుంచే బ్యూటీగా పేరొందిన సారా టెండూల్కర్(Sara Tendulkar) చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తానని అంటోంది. ముఖ్యంగా.. తన కాంతులీనే చర్మానికి మూడు చిట్కాలే కారణమని చెబుతోందీ ముద్దుగుమ్మ.
రాత్రి పూట తినే ఆహారం అత్యంత పోషకాలను కలిగి ఉండాలి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో, శరీర మరమ్మత్తు ప్రక్రియను మెరుగుపరచడంలో, మెటబాలిజాన్ని నియంత్రించడంలో, మరుసటి రోజుకు �
ప్రస్తుత కాలంలో అతి భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. పర్యావరణం, జన్యుమార్పులు ఈ వ్యాధి బారిన పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా నిశ్శబ్దంగా క్య�
నేటి తరుణంలో సమయానికి నిద్ర పోవడం కూడా కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం. కానీ చాలా మంది నిద్రపోవడంపై అంతలా శ్రద్ద చూపించరు. నిద్రను విస్మరిస్తూ ఉంటారు. ఫో
హోటల్లో రెస్టారెంట్ ఉంటుంది. జిమ్, స్విమ్మింగ్పూల్, స్పా ఇవన్నీ అదనపు హంగులు. కండలు పెంచుకోవడానికి జిమ్. ఆ కండబలం కాపాడే ప్రొటీన్ రిచ్ ఫుడ్ కావాల్సినంత వడ్డిస్తారు. కండబలం సరే! మరి బుద్ధిబలం సంగత
అనంతమైన విశ్వంలో జీవం మనుగడ సాగిస్తున్నది ఒక్క ఈ భూగోళంపైనే! మనుషులే కాదు.. జంతువులు, మొక్కలు, అడవులు.. ఇలా సమస్త జీవజాలం ఉండేది ఇక్కడే! అలాంటి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అయితే, మానవ
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ