BRS USA | ప్రెస్ మీట్ పెట్టడం ప్రజాస్వామ్య హక్కు. విమర్శకు ప్రతివిమర్శతో సమాధానం చెప్పాలి కానీ, గూండాలను పంపించి ఆఫీసులపై దాడులు చేయించడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు బీఆర్ఎస్ యూఎస్ఏ అధ్యక్ష�
BRS Malaysia | బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
Anil Kurmachalam | ఇప్పటికే కరీంనగర్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ పట్టణంలో పరిస్థితి ఇలా ఉండడం దారుణమన్నారు ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడ�
TSP T10 | సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
BRS Sabha | ఈనెల 6న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బహ్రెయిన్ నాయకులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
Singapore : 'స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ' సప్తమ వార్షికోత్సవం ఏప్రిల్ 25న వైభవంగా జరిగింది. శివకృష్ణ దేవాలయం ఫంక్షన్ హాలు వేదికగా ఆద్యంతం కన్నులపండువగా వార్షికోత్సవం నిర్వహించారు.
BRS Australia | ఈనెల 6న వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి పిలుపునిచ్చారు.
దక్షిణాఫ్రికా, జోహాన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి అనుగ్ర�
Suicide | ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికా (USA) లో కర్నూలు యువకుడు చందు (Chandu) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతోంది. 26 ఏళ్ల వయసులో ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళ�
Sri vasavi Kanyaka Parameswari | విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని
డబ్లిన్లో ఘనంగా శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో అత�
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కమిటీలు అన్నీ రద్దయ్యాయి. రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్ఆర్ఐ కమిటీలను రద్దు చేశారు.