తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడి ఇప్పటికి 2 ఏండ్ల 4 నెలలు గడిచింది. పరిపాలన పట్ల ప్రజల్లో, పార్టీ సంస్థాగత నిర్వహణ పట్ల అంతర్గతంగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంపం వస్తున్నదని ఇంకా అనలేము. �
డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ పేరును రోజూ గుర్తు చేసుకోవాల్సిందే. భారత రాజ్యాంగం మన ముందు ఉన్నన్నాళ్లూ ఆయన ఉన్నట్టే. ఎంతమంది ఎన్ని రకాలుగా సవరణల పేరుతో మరణ శాసనాలు రాస్తున్నా రాజ్యాంగం బతికే ఉంటుంది. 1973ల�
కాంగ్రెస్ కాలనాగై తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాటేసింది. మహోజ్వల రాష్ర్టాన్ని దివాలా తీయించింది. రెండున్నరేండ్లలో ఎక్కడా కొత్త పథకం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు. కానీ మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అయింద
తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సకల జనుల సంక్షేమం స్వరాష్ట్రంలోనే సాధ్యమని నమ్మి బరిలోకి దిగి గిరిగీసి కొట్లాడినం. అందుకే స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రథమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నివ�
అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో, రోజంతా ఖాళీగా వుండే ఓ లోకల్ రైల్వే స్టేషన్ అది. ఇద్దరు పెద్దమనుషులు చేతిలో పేపర్లతో, ప్లాట్ఫామ్ పైకి వచ్చారు.
‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి.
అర్ధరాత్రి నిశ్శబ్దంలో
మనసు తలుపు మెల్లగా
తెరుచుకుంటుంది
అది సిమెంటు ఇటుకలతో
కట్టిన భవనం కాదు
జ్ఞాపకాలతో కట్టిన
అంతర్ముఖ ప్రాంగణం
అక్కడ ఒక పుస్తకాల
బీరువా కనబడుతుంది
దాంట్లో వందలకొద్దీ
దుమ్మూ ధూళి
విద్యారంగంలో ప్రాథమిక దశలో పాఠశాలల్లో నీతి పద్యాలు నేర్పిస్తే అదే వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక జీవితానికి, రాజకీయాలు అవగాహన చేసుకోవటానికి కూడా పనికి వస�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమే. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం బలహీనుల పక్షం వహించాలనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజం నిప్పులాంటిది.. అది అబద్ధపు పొరలను చీల్చుకుంటూ బయటకు రాక తప్పదు. నిన్నటి వరకు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎద్దేవా చేసి, ‘లక్ష కోట్లు గంగలో కలిశాయి‘ అంటూ గొంతు చించుకున్న కాం�
హక్కుల ఉద్యమంలో బహుజనులకు స్ఫూర్తి, ఆత్మగౌరవ పోరాటంలో ఆదర్శప్రాయుడు, అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వెలుగుచూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే. బుద్ధుడు, గాంధీ, రాజా రామ్మోహన్రాయ్, పూలే, అంబ
తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికం అనే వార్తలు వచ్చినా, తెలంగాణలో అభివృద్ధికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా ఏ గణాంకాలు వచ్చినా చంద్రబాబు స్పందిస్తూ ఉంటారు. అన్నింటికీ ‘నేనే కారణం’ అని చెప�