పొద్దున్నుంచి ఒకటే ఏడుపు ఫలానా అని తెలియనితనం జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో ఎవలకి ఏమి వచ్చినా వో తెల్లగోలో
ఎర్ర మందో బల్మీటికి ఓ సూదో
వేళకు గాయన కూడా లేడాయే
ఏడుపు పెరుగుతాందే గాని తగ్గలే
బాపమ్మతో ఉ�
సాహిత్యపరంగా తెలంగాణకు జరిగిన సుదీర్ఘ వివక్ష వల్ల తెలంగాణ కథలు, కథకుల వివరాలెన్నో వెలుగులోకి రాకుండా పోయాయి. సరైన
గుర్తింపు లేక ఎందరో రచయితల ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
మనిషి మనిషిని తట్టిలేపేది పద్యం. మనిషి జీవితానికి చైతన్యవారధిలా నిలిచేది పద్యం. అలాంటి పద్యాలతో కూడిన నీతిశతకాలు, భక్తి శతకాలు మనకు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి.
Idupu Kayitham | ఇడాకులైనంక గూడా వాని చుట్టాలను బెట్టుకున్న చూడు, అక్కడే ఉన్నది మన తప్పంతా. మన బిడ్డ మొగడొక్కడే చెడ్డోడనుకున్నం గానీ, వాళ్ల బలగమంతా అట్లనే పాడయింది! ఒక్క తెలంగాణ సీన్మను భరించలేనోడు నవనిర్మాణం చేస్�
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా ఆంధ్ర ప్రాంత నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులదే ఆధిపత్యం.
వివక్షను ఎదుర్కొంటూ తెలంగాణ కళాకారులు ఎవరైనా రాణిస్తే.. వారిని తొక్కేయడానికి కొన్ని శక్తుల
మన సీఎం రేవంత్రెడ్డికి ఈ మధ్య కోపం మస్తు ఎక్కువైనట్టుంది. వారం కిందనేమో ’ఆఫీసర్లు నా మాట వింటలేరు’ అని వాళ్ల మీద గింజుకున్నడు. ఇగ మొన్నేమో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జూమ్ మీటింగ్లో లైన్ లోకి తెచ్చి ’�
ఇప్పటికీ ఆరోగ్య నిధి ట్రస్టుతో ఏ ఏ ఆసుపత్రులు చర్చించాయి? ఏ దవాఖానలు ఈ పథకం కింద ఉద్యోగులు, పెన్షన్లర్లకు నగదు రహిత చికిత్స చేస్తాయి? ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు ఇచ్చింది? ఏవిధంగా చికిత్స జరుగనున్నదనే విషయ�
స్పేస్ ఎక్స్ సంస్థను మరో సాధారణ టెక్నాలజీ కంపెనీగానో లేదా రాకెట్లు ప్రయోగించే అనేక అమెరికా సంస్థల్లో ఒకటిగానో చూస్తే దాని విలువ అసంబద్ధంగానే అనిపిస్తుంది.
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
అభివృద్ధిలో అంగలు వేస్తున్న హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలువాల్సిన మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సంక్షోభంలో చిక్కుకుని పట్టాలు తప్పుతున్నది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ సీఎం రేవంత్
ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన పాలకులు అరుదు. ఆ అరుదైన వారిలో ముందు వరసలో ఉండే నాయకుడు కేసీఆర్. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని తన తొమ్మిదిన్నరేండ్�
రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు నేటికీ ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత లేకుండా జీవనం సాగిస్తున్నారు.