దావోస్లో ఏటా ఆర్థిక సదస్సు జరుగుతుంది. గతవారం ముగిసిన 2026 సదస్సుకు భారత్ నుండి ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద ప్రతినిధివర్గం వెళ్లింది. విస్తరిస్తున్న భారత ఆర్థికరంగ ఆకాంక్షల దృష్ట్యా ఇది ఆహ్వానించదగ్గ వి�
ఒక ప్రాంతపు అస్తిత్వం అనేదానికి 360 డిగ్రీలలో అనేకానేక కోణాలుంటాయి. దానికి గతం, వర్తమానం, భవిష్యత్తు దృష్టులు కూడా ఉంటాయి. వాటిని స్థూలంగా విభజించాలంటే అక్కడి పరిస్థితులు, అవసరాలు, సమస్యలు, పరిష్కార లక్ష్య�
తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
పంపన కవి రాసిన భారతం అనువాదం బృహత్ ప్రయత్నమనే చెప్పకతప్పదు. ఈ బృహత్ యజ్ఞంలో జోస్యుల సదానంద శాస్త్రితో పాటు ఉభయభాషా విశారదులైన అనంతపూర్ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కన్నడ ఆచార్యులు డా కే .
కుంపటి అనే దీర్ఘకవితతో ఆలోచనల అగ్నిజ్వాలను వెలిగించిన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, తన తాజా కవితాసంపుటి ‘రాత్రి సింఫని‘ తో భావప్రపంచానికి మరో కొత్త దిశను చూపించారు.
పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస పరాజయాలు (రెండు అసెంబ్లీ, రెండు లోక్సభ ఎన్నికలు) ఎదురవుతున్నా బీజేపీ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. మరో మూడు నెలల్లో జరిగే రాష్ట్ర 18వ శాసనసభ ఎన్నికల వేడి 2025 ఆ
ఆంధ్ర అనే పేరు పెట్టుకొని తెలంగాణ గడ్డమీద, అడ్డావేసి మీడియా ముసుగులో అరాచక వాదాన్ని కొనసాగిస్తున్న రాధా వెంకట కృష్ణ గారికి.. తెలంగాణ సమాజం తరఫున విన్నపంతో కూడిన హెచ్చరిక మిళితమైన సూచన !
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు ఫేకులు, ఆరు లీకులు అనే చందాన సాగుతున్నది. లీకులనే వార్తలుగా మలిచి, కట్టుకథలు సృష్టించి హెడ్లైన్స్ మేనేజ్మెంట్కు కాంగ్రెస్ సర్కార్ పాల్పడుతున్నది. ప్రతిపక్ష బీఆర్
హైదరాబాద్ ఒక నగరం కాదు. ఇది తెలంగాణ ఆర్థిక శ్వాస. ఈ నగరం కేవలం భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు. ఇది లక్షలాది యువతకు ఉపాధి, వేలాది పరిశ్రమలకు ఆధారం, కోట్లాది కుటుంబాలకు జీవనాధారం.
తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చి�