తెలుగు భాషా, సాహిత్యాలకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారి చాల్జ్ ఫిలిప్ (సీపీ) బ్రౌన్ (1798-1884) చేసిన సేవల గురించి మనకు తెలుసు. బ్రిటిష్ తల్లిదండ్రులకు కలకత్తాలో పుట్టిన బ్రౌన్ రాసిన ఇంగ్లిష్-త�
వెచ్చగా పొదువుకునే చిరుచలి
టేబుల్ మీద మగ్గులో
పొగలు కక్కే కాఫీ ఎంజాయ్ చేస్తూ సూర్యుడు
తెల్లని మబ్బుల నిండా
పొగమంచు నిండా
ఆకురాలు కాలం నిండా
ఫిల్టర్ కాఫీ పరిమళం
నానా రంగులూ పూసుకున్న అడవికి కొత్త ప�
నేను రోజులో ఒక్కసారైనా
నా బాల్యంలోకి వెళ్లి
తిరిగి ప్రస్తుతానికి చేరుకుంటాను!
విశాలమైన రోడ్లపై వరుస వాహనాలను తప్పుకొని
ముందుకు వెళ్దామనుకున్నప్పుడు
సుతిలీతాడు మధ్యలో వరుసగా నడుస్తూ
దోస్తులతో రైలు �
ఆధునిక కవితా ప్రపంచంలో లబ్ధ ప్రతిష్టుడైన కవి వీఆర్ విద్యార్థి. ఐదు దశాబ్దాల కిందట ఆయన రచించిన ‘అపరిచితులు’ కవిత అనేక మంది విమర్శకుల మన్ననలు పొందింది. ఈ కవిత విద్యార్థికి తెలుగు కవితా చరిత్రలో ఒక శాశ్వత �
‘యాసంగి ముచ్చట్లు’ తెలంగాణ అస్తిత్వానికి సాహిత్య దర్పణం. ‘యాసంగి ముచ్చట్లు’ అనే శీర్షికనే తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన పద ప్రయోగంగా, సంపుటి ఆత్మను ముందుగానే సూచిస్తుంది.
కృష్ణమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండలో 1923, డిసెంబర్ 6న శ్యామలాదేవి-పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలోనే తెలుగు, సంస్కృత కావ్యాలను, వేదాలను బాగా అధ్యయనం చేశాడు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, ఏ మూలకు వెళ్లినా మనకు భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువాళ్లు ఎక్కువగా పని చేస్తూ కనిపిస్తారు. ఐటీ రంగంలో తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉంటే, వ్యాపార రంగంలో గుజరాతీలు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ప్రకటించినట్టు రైతు భరోసా మొత్తాన్ని పెంచలేదు.
తెలంగాణలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �
గోదావరిలో ఆ రాష్ట్ర వాటాకు చెందిన 148 టీఎంసీల జలాలను తాత్కాలికంగానే కావేరికి తరలిస్తామని కేంద్రం చెప్తున్నా ఒప్పుకోబోయేది లేదని తెగేసి చెప్తున్నది. హడావుడిగా బోధ్ఘాట్ ప్రాజెక్టును తెరమీదికి తీసుకువచ
ఈ నిర్ణయం ‘నూతన జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ప్రైవేటీకరణ, కేంద్రీకృత విద్యావిధానాలకు అనుకూలంగా రూపొందించిన ఈ నూతన ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఇప్పటికే దేశవ్�
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �