కాషాయపక్షానికి కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్, బిహార్లో ప్రధాని నరేంద్రమోదీకి జనాదరణ బాగా తగ్గిపోయింది. బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇది నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్ని
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి దేశప్రజలకు తలా పదిహేను లక్షలు పంచుతామని చెప్పిన బీజేపీ సర్కార్ ఆ హామీని గాలికి వదిలేసి సుమారు 12 సంవత్సరాలైంది.
సంఘ్ పరివార్ సుదీర్ఘ ప్రస్థానంలో మూడవది అయిన మోదీ మాడల్ ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడినప్పటి నుంచి వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం (1998-2004) ముందు వరకు గలది మొదటిదశ. ఆయన కాలం పరివా�
విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) సవరణకు కేంద్రం తలపెట్టిన సవరణలపై చర్చ రోజురోజుకూ వేడెక్కుతున్నది. దేశంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంస్థలు, పరిశోధనా సంస్థలకు విదేశాల నుంచి సమక
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా యూరియా, డీఏపీ, ఎన్పీకే వంటి రసాయన ఎరువుల ఆన్లైన్ బుకింగ్ పంపిణీ కోసం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) అనే మొబైల్ యాప్ను రూపొందించింది. ఇది ఇప్పట�
తెలంగాణలో గత రెండు వారాలుగా జరుగుతు న్న పరిణామాలు ఉద్వేగభరితం గా మనముందు కదలాడుతున్నాయి. నాయకులను ఒక పార్టీ, ఆ పార్టీ నాయకత్వం యావత్తు ఎట్లా సొంతం చేసుకుంటుందో తెలిసే అసాధారణ సందర్భాలకు, సన్నివేశాలకు సా
తెలుగుభాషకు ప్రాచీనతా భాషా హోదా ఇవ్వడానికి అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు చేయగా ఈర్శ్యాళువైన ఒక తమిళుడు మద్రాస్ హైకోర్టులో అభ్యంతరాన్ని తెలుపుతూ ఒక రిట్
‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీనమైన సేవలందించిన వ్యక్తి. ఆయనకు శతజయంతి �
వివిధ పత్రికల్లో పనిచేసి సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన కోడం పవన్ కుమార్ వృత్తి రీత్యా-ప్రవృత్తి రీత్యా రాసిన అనేకానేక వ్యాసాల నుంచి ఎంపిక చేసిన వాటితో ‘లోపలి చూపు’ పేరుతో పుస్తకంగా తీసుకువచ
ప్రముఖ యువకవి బిల్ల మహేందర్కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సం
మాట పందిరి గుంజలా నిలబడడానికి హద్దులు గీసేది
పిచ్చికూతలు కాగితం పైకెక్కకుండా జాగ్రత్తలు నేర్పేది
మిఠాయి నాలుక కాకరకాయలా మారకుండా చేసేది
రాసిన రాతల వలలో బందీని చేసేది ఒక్క సంతకం
శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.