‘మన పిల్లల రేపటి కోసం, నేటిని త్యాగం చేద్దాం’ అనే నినాదంతో ఏటా యూనిసెఫ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్.
దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక�
మొన్న కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా లోక్సభలో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. అదే జమ్మూకశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ బిల్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రాజ్యాంగంలో 370 ప్రకరణం రద్దుచేసి దాని కింద పొందుపరిచిన �
అంటూ ప్రతి పదంలో తెలంగాణ శౌర్య పటిమను, వైభవాన్ని నిక్షిప్తం చేసుకొన్న ఈ గీతం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు కలం నుండి జాలువారింది. సాయుధ పోరాట సమయంలో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచి, తెలం
తెలుగు నేలమీద అనాదిగా అపూర్వమైన జానపద కళావారసత్వం విరాజిల్లుతూ ఉన్నది. భావి కళల నిర్మాణానికి అవసరమయిన పునాదిలాంటి ఆకారాలను జానపద కళలు అందిస్తాయనటంలోఎటువంటి అతిశయోక్తిలేదు. జానపదులు అంటే పల్లె ప్రజలు.
తెలంగాణ మాగాణంలో కవితాధార లు ప్రవహింప చేసి న మొదటితరం కవయిత్రులలో చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ అగ్రగణ్యులు. 80వ దశకంలో అభినవ మొల్లగా పేరుగాంచిన కవి పండితురాలు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే విదు
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి..’ అనే నానుడి ఇక నుంచి ‘ఉచిత బస్సు కష్టాలు ఉచిత బస్సువి..’ అని వినాల్సి వస్తుందేమో. కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చాక అక్కడ ఉత్పన్నమైన సమస్యలు ఇకముందు ఇక్కడా చవి�
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు తీరాలకు చేరి ఆరు రోజులు గడిచాయి. ఆయా రాష్ర్టాలతో పాటు ఎన్నికలు జరిగిన తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే ప్రభుత్వాలు కొలువుదీరాయి.
సామాన్య ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ రిజర్వ్డ్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల స్లీపర్ క్లోచ్లలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బోగీలలో కెపాసిటీకి మించ�