కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు, ప్రపంచస్థాయి ప్రాజెక్టులను నిర్మించినప్పుడు, తెలంగాణను ఒక గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దినప్పుడు.. నాడు కాంగ్రెస్తోప
పైగా గోట్ ఇండియా టూర్-2025 ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కమర్షియల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ చుట్టూ కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకుంటున�
ప్రజలను రాజకీయంగా వశం చేసుకోవడం కోసం, ఆర్థిక దోపిడీ కొనసాగించడం కోసం, ప్రజల భాషా సంస్కృతుల మీద, అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద వలసవాదులు దాడి చేస్తూనే ఉంటారు. తద్వారా ప్రజలను ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేస�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఏదైనా ఉన్నదా? అంటే కర్ణాటకలో మాదిరిగా సగం అధికార కాలం పూర్తి కాగానే ముసలం పుట్టలేదు. అదే వీరి ఘన విజ�
భారత్లోని అతిపెద్ద విమానయానరంగ సంస్థ ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వేల మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఓయూ.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే జీవనాడి. చదువుల గుడిగా ప్రతిష్ఠాత్మకం, విద్యార్థి పోరాటాల్లో విశ్వకీర్తి. నిజాం పాలన రోజుల నుంచీ, నిన్నామొన్నటిదాకా ప్రాంతీయ రాజకీయాలకు
విజన్ 2047 డాక్యుమెంట్ చదవడం మొదలుపెట్టగానే నాకు మరో సంగతి అర్థమైంది. అదేదో ఇవ్వాళే కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి రాసిన విజన్ డాక్యుమెంట్ లాగా అనిపించింది.
తెలంగాణ- నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యాక జరిగిన సంఘటనలను ఈ కింది విధంగా విభజించవచ్చు. 1956 దాకా మూడు రకాల పాలనను చూశారు ప్రజలు. 1948లో భారతదేశంలో విలీనమయ్యాక సైనిక చర్య జరిపిన జనరల్ చౌధురీ కొన్నాళ్లు, తర్�
చరిత్రను చెరిపేయాలనుకోవడం అవివేకమే. ఆ పనికి పూనుకున్నవారు బొక్కబోర్లా పడక తప్పదు. గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చిన సత్యం ఇది. తెలంగాణతో కేసీఆర్ అనుబంధం ఓ చ�
‘స్త్రీల మనోభావాలకు అందమైన భాషలు ఎన్నెన్నో’ అని అడ్వర్టయిజింగ్ మేధావి అలెక్ పదమ్సీ రాసినట్టు, ఆధిపత్యానికి కూడా అహంకారాన్ని, చాతుర్యాన్ని కలబోసిన అందమైన భాషలు ఎన్నెన్నో ఉంటాయి. అవి, ‘తెలంగాణ వారికి �
‘సమస్యల వైరస్'తో బాధపడుతున్న 108 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ సమగ్రాభివృద్ధికి ‘నిధుల వ్యాక్సిన్' వేసి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల సరసన నిలుపుతామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో ‘తెలంగాణ మీన్స్ బిజినెస్' అనే కొత్త మాటను ప్రభుత్వం ప్రచారానికి తెచ్చింది. ఇదేదో మార్వాడీ స్లోగన్లా ఉన్నది.