ఏ ఆటకైనా రిఫరీ తటస్థంగా, నియమబద్ధంగా ఉండాలి. ఏ ఒక్క జట్టువైపు మొగ్గినా అది తొండాట అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా అంతే. ప్రజల తీర్పును నిఖార్సైన రీతిలో నమోదు చేయడం అత్యంత కీలకం.
భారత ఎగుమతులపై ట్రంప్ సర్కార్ 25 శాతం అదనపు సుంకం, 25 శాతం జరిమానా, మొత్తంగా 50 శాతం సుంకం విధించింది. ఇది మన వస్త్ర ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీసింది.
ఉద్యోగులందరూ ఆధార్ కార్డ్ లింక్ చేసి తమ వివరాలు సమర్పించాలని సెప్టెంబర్లో ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. అక్టోబర్ 25వ తేదీలోపు ఆధార్ లింక్ చేయాలని, వివరాలు ఇవ్వని పక్షంలో జీతాలు నిలిపివేస్త�
70 ఏండ్లకు పైగా లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను నియంత్రించిన వివాదాస్పద కార్మిక స్పాన్సర్షిప్ విధానం కఫాలాను సౌదీ అరేబియా సర్కార్ ఇటీవల రద్దు చేసింది. 2025 జూన్లో ప్రతిపాదించిన ఈ సంస్కరణ గల్ఫ్ క�
మన దేశంలో పాలకులు దీర్ఘకాల లక్ష్యాలను గొప్పగా ప్రకటించి, వాటికి విజన్ అని పేరు పెడుతుంటారు. అలాంటి లక్ష్యాలు దేశాభివృద్ధికి మంచివే. అయితే వాటి సాధనలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. వాటి ప్రచారంతోనే హ
దిల్సుఖ్నగర్లో ఉండే పరిచయస్తుడు ఒకరు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మేవారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఆ స్థితి నుంచి ఎకరాల్లో భూములు కొనే స్థితికి చేరుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మిత్రులతో కలిసి అమ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్వాశ్రమంలో వ్యాపారవేత్త. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో వెలిసిన ట్రంప్ టవర్లే అందుకు నిదర్శనాలు. రియల్ రంగంల�
నక్సలైట్ ఉద్యమం ఇటీవల తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటుండగా, అగ్రస్థాయి నాయకులు ఒక్కొక్కరుగా ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ పరిణామాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. అందులో పౌరహక్కుల సంఘం వారి వ్యాఖ్యలు క�
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. మంత్రుల అంతర్గత కుమ్ములాటలతో యంత్రాంగం స్తంభించిపోయింది. పట్టులేని ముఖ్యమంత్రి, కట్టుతప్పిన మంత్రులు ప్రజా సమస్యలు గాలికివదిలేసి జుట్టు జుట్టు ప�
2025, నవంబర్ 2వ తేదీ, ఆదివారం రోజున ఉదయం 10.30 గంటలకు మామిడిపల్లిలోని శ్రీ అపురూప వెంకటేశ్వరస్వామి కళ్యాణమండపంలో ‘అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు’, ‘ఇందూరు అపురూప అవార్డులు- 2025’ ప్రదానం జరుగనున్నది.
ఒనొమటోపియా (Onomatopoeia): ధ్వనిని సూచించే పదాలు వరుసగా రావడాన్ని ఒనొమటోపియా లేదా echoism అంటారు. ఉదాహరణకు hiss, buzz, rattle, bang, ting, clap, grunt, swish మొదలైనవి.