తెలంగాణలో కాంగ్రెస్ కక్ష రాజకీయాలు శృతిమించుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అధికార వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణగదొక్కే యత్నం బాహాటంగానే చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక�
ఎన్నికల్లో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించింది. మే నుంచి ఉద్యోగుల జీతాల నుంచి ఆరోగ్య పథకం పేరుతో 1.5 శాతం డబ్బులు కోత విధిస్తున్నది. కానీ ఉద్యోగులకు హెల్త్ �
చాలా రోజుల క్రితం జీపీఆర్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఉండేది. ఆ సంస్థ యజమాని జి.పున్నారావు. మాయమాటలు చెప్పి ఒకే ప్లాట్ నలుగురికి, ఐదుగురికి అమ్మేవాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట
దేశంలో షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అవకాశం కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎస�
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో జరగవలసిన చర్చను ప్రభుత్వమైతే తప్పించుకున్నది గానీ, ఆ వెయ్యి రోజుల్లో తమ మ్యానిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు గురించి ఆ�
భారత అధ్యక్షతన జరిగిన 2026 బ్రిక్స్ సమ్మిట్ సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. విభిన్న ప్రయోజనాలు, అభిప్రాయ భేదాలున్న 11 దేశాలను ఒకే వేదికపై నిలబెట్టి న్యూఢిల్లీ డిక్లరేషన్ రూపంలో ఒ
‘నన్ను నేను మెచ్చుకోకపోతే నన్నెవడు మెచ్చునురా నా బాంచ కొడకా అన్నడటా ఎనకటికి ఓ పెద్ద మనిషి. అంటే ప్రజల మెప్పు పొందే పనులు చేయకపోగా, ప్రజలేంది మమ్ములను మెచ్చుకునేది, మాకు మేమే మెచ్చుకొంటే చాలు అని అతడి భావం
తెలుగు సాహిత్యంలో కొన్ని పుస్తకాలు కాలంతో పాటు పాతబడిపోతాయి. మరికొన్ని కాలాన్ని దాటి సమాజాన్ని ప్రశ్నిస్తాయి. ‘వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు’ రెండో కోవకు చెందిన సంకలనం. అది కేవలం కవితల పుస్తకం కాదు. ఒక �
సామాజిక ఆర్తిని, అశాంతిని జీవద్భాషలో వెలువరించిన మహానుభావుడు. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా భారతజాతి ఏకత్వం కనిపిస్తుంది. కుల, మతాల కంటే మానవత్వాన్ని ఆశించిన జాతీయవాది భీమన్న.
సంగీత సాహిత్య సవ్యసాచి ఆయన హరికథా గానం చేసి అందరినీ మెప్పించాడు. ఆశువుగా అందమైన పద్యాలల్లి సభికుల్ని పరవశింపజేశాడు. శ్రావ్యమైన కంఠస్వరంతో కావ్యగానం చేసి సభను రంజింపజేశాడు. ప్రత్యేకమైన బోధనాపటిమతో పాఠా
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన 23 మంది కవుల ఆత్మ కథనాత్మక కవిత్వ సంకలనం వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది.
దుర్గుణాలు గలవాడు ఎంత అందగాడైనా వ్యర్థం. శీల సంపద లేనివారు ఎంత ఉన్నత కులంలో పుట్టినా దండుగే. ఎంత ఉన్నత విద్యలు చదివినా విద్య వల్ల పొందవలసిన జ్ఞానం రాకున్నా వ్యర్థం.