తమ జీవితాలను నానాటికి అధ్వాన్నం చేస్తున్న కాంగ్రెస్ పాలన వారికి కేసీఆర్ హెచ్చరికలను గుర్తుకుతెస్తున్నది.పైన పేర్కొన్న మూడు మాటలను వివరించి చెప్పుకుంటే అర్థమయ్యేది చాలా ఉంటుంది. వాటిలో మొదటి దానితో�
‘సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్గ సహచరులు గోదావరి నదిలో అస్సలు నీళ్లే లేవని ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ, ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి నీళ్లు ఉ
ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష అనేది ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అత్యంత శాంతియుతమైన నిరసన రూపం. స్వాతంత్య్ర పోరాట కాలంలో గాంధీజీ దీనిని సత్యాగ్రహం పేరుతో ప్రాచు�
‘ప్రభుత్వం ఈ ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందా? ఇవ్వదా? ఒకవేళ ఇవ్వకపోతే లక్షల రూపాయల ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలి?’ ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది విద్యార్
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా కళలు, సాంస్కృతిక వైభవానికి కొదువ లేదు. ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా మౌఖిక, సాంప్రదాయిక కళారూపాలను స్థానిక సామాన్య ప్రజలు కాపాడుతూ వస్తున్న
‘రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ’ అంటే ఎవరో, తెలిసినవాళ్లు ఒక్కసారి చేతుల్లేపండి ప్లీజ్! అయ్యో-మిమ్మల్ని లెక్కపెట్టడానికి రెండు చేతుల వేళ్ల అవసరం కూడా పడదు కదా! ఆల్రైట్- ‘ప్రజాకవి’
కవిత్వంలో వ్యక్తీకరణకు రకరకాల శైలులు ఉంటాయి. అయితే కవి తన వ్యక్తీకరణకు తగిన శైలిని ఎన్నుకున్నప్పుడు అతని కవిత్వం సఫలీకృతమై పాఠకుడికి చేరుతుంది. ఇక్కడ ఏటూరి నాగేంద్రరావు తాత్విక మార్మికతకు నైరూప్య వ్యక
తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి రచించిన ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రచించిన ‘కథా సుజాతం’ ముదిగంటి సుజాతరెడ్డి క�
తా॥ కొందరు అజ్ఞానం వలన నష్టపోతారు. ప్రమాదవశాత్తు కొందరు నష్టపోతారు. కొందరు నేనే గొప్ప జ్ఞానిననే భ్రమలో పడి నష్టపోతారు. నాస్తికభావాల చేత మరికొందరు నష్టపోతారు.
ఎన్నికల ముందు రేవంత్, భట్టివిక్రమార్క ఇద్దరూ బాగనే లెక్చర్లు దంచికొట్టిర్రు. ’తెలంగాణల సంపద సృష్టిస్తం.. సర్కార్ గల్లా నింపుతం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తం’ అని ఢంకా భజాయించి చెప్పిన్రు. తీరా గ
కాళేశ్వరం కూలింది అని పర్ పర్ అంటున్నవాళ్లు ఈ వ్యాసానికి పెట్టిన టైటిల్ ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిం
మన దేశ అస్తిత్వ ఉద్యమాల చరిత్రలో ఒక పుట తెలంగాణ జర్నలిస్టులది. తటస్థత, నిష్పాక్షికత పేరిట జర్నలిస్టులు ప్రాంతీయ అస్తిత్వ పోరాటాల్లో పాల్గొనలేదు. కానీ తెలంగాణ జర్నలిస్టులు ఈ భ్రమను బద్దలు కొట్టి ‘జై తెలం