‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అన్న ఏకైక నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన కేసీఆర్ డిసెంబర్ 9 రాత్రి దీక్ష విరమించిన రోజు నేడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా త�
నేడు, డిసెంబర్ 9, తెలంగాణకు అమృతం కురిసిన రోజు! నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పదకొండు రోజుల ఆమరణ దీక్షాఫలంగా నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రక
అది తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని కీలక ఘట్టానికి చేర్చిన దీక్ష. చిరకాల ఆకాంక్షలను తట్టిలేపి విజయతీరాలకు నడిపించిన దీక్ష. ఒక స్వప్నాన్ని సాకారం చేసిన దీక్ష. తన జాతిజనుల కోసం ఓ బక్క పల్చని మనిషి దిక్క�
2009, డిసెంబర్ 9- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజు. దశాబ్దాల ఆశ, ఆవేదన, ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారిన ఈ రోజు, ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినంగా త
నిశ్శబ్దంగా రోదిస్తున్నది
వనాకాశం మట్టికాళ్ల తొక్కుడు బొమ్మలు కాలుతున్న పచ్చటిననలు
తట్టుదెబ్బలతో బొటనవ్రేళ్లు
రక్తం ఒడుస్తున్న బాటలు
భయంగా కాదు ఖాళీగా ఉంది అమ్మ ఒడి
సంస్కృతం ఒక మతానికి చెందిన భాష కాదు. అది భారత జాతీయ భాష. సంస్కృతం ఒక మృతభాష కాదు. అది వేల ఏండ్లుగా కొనసాగుతున్న అమృత భాష. సంస్కృతం ఒక వర్గం (బ్రాహ్మణ) భాష కాదు.
కాల గమనం చాలా విచిత్రమైనది.మనుషుల జీవితాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో చూస్తుంటాం. కానీ, మన రజిత అనే భావం వల్లనేమో.. అనిశెట్టి రజిత మరణాన్ని భరించలేకపోతున్నాం.
రాష్ట్ర విభజన అనంతరం పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగానే కలిసి ఉన్నది హైదరాబాద్. తనదైన అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఒక్కో పుటను లిఖించుకుంటున్నది. ఈ సమయంలో మళ్లీ చాపకిం ద నీరులా ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు హైదరా
తెలంగాణ తొలి ప్రభుత్వ పాలనాకాలంలో భగీరథ ప్రయత్న ఫలితంగా జలవనరుల వినియోగానికి సంబంధించి ప్రపంచస్థాయిలో ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించాం. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి పర్యవసానంగా ఆ చరిత్రాత్మకమైన పరిణా�
విశ్వవ్యాప్తంగా జెన్-జీ తరం వైవిధ్యమైన కదలికతో రాజకీయ, సామాజిక పరిణామాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తున్నది. సోషల్ మీడియా ఆధారంగా సమాచారాన్ని పొందుతూ, ఇతరులకు పంచుతూ పరిణామాలెన్నింటికో అభిప్రాయ పునాద�
‘మహిళలకే మా మొదటి ప్రాధాన్యం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం. పింఛన్ పెంచుతాం. రైతు భరోసా ఇస్తాం. ఉద్యోగులకు ఆరు నెలల్లోన�
కన్నడనాట ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. కిస్సా కుర్సీకా అని వారం రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు వేడివేడిగా మసాలా దోశ తింటూ ముఖ్యమంత్రిగా ముందుకుసాగే విషయమై భేటీ కావడం దేశవ�
మా బొండిగల పాణం వున్నంత దాంక
సీకట్లను సీల్చుకొని వత్తానే వుంటం
మీ కువారాల్ని కూకటి వేళ్లతో పీకి
మా ఇలాకలో మా తెల్వేందో
పెత్తనమేందో సూపిత్తనే వుంటం
గింజుకుంటరో గిరాటుకొట్టుకుంటరో మీ యిస్టం