రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి �
మోదీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరుతున్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వికృతరూపం దాల్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మోపి విచారణ పేరిట మో�
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. మనిషి పుట్టుకతో ఏదైనా అవయవ లోపం ఏర్పడితే బతుకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కండ్లు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.
2022, డిసెంబర్ నెల. రాత్రి ఏడుగాక ముందే శిమ్మ శీకటైంది. మబ్బుల కుర్సిన మంచు ఇట్ల ఇంకిపోయిందో లేదో.. మళ్లా సలి షురువైంది. ‘పగటీలి వోయిండు, ఇంకా రాకపాయెనేమె పూజ మీ డాడీ’ అని నా పెద్దబిడ్డను అడుగుతనే ఉన్నా.. ఇంతల ర
శ్రీకంఠం శ్రీధరమూర్తి... సమాజంలో పెద్దగా పరిచయం లేని పేరు. కానీ, ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ దిన, వార పత్రికలకు మాత్రం బాగా తెలిసిన పేరు. ఆయా పత్రికలు చదువుతున్న పాఠకులకు అక్షరాలు బాగున్నాయా? పేపరు చదివ�
ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అస�
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే
ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
మహబూబునగర్ జిల్లాలో మగతల ప్రాంతమున్నది. దీనినే నేడు మక్తల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మల్లినాథదేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఉన్న దైవానికి ఆ నగర అధిపతులు, ఇతర అధికారులు కలిసి అనేక గ్రామాల్లో ఉన్న మెట్ట, పల�
న్యూపూణేలోని తెలుగు భాషా వికాస పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ నిమిత్తం సామాజిక స్పృహ కలిగిన కథలను ఆహ్వానిస్తున్నారు. కథల్లో ఆధునికత,కొసమెరుపు ఉండాలి. హృదయాలను ఆకర్ష�