ముందుగా పెసర మొలకల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. ఇది సుమారు కప్పుడు అయితే బాగుంటుంది. ఇప్పుడు కాస్త పెద్ద గిన్నెలోకి గోధుమ ప�
ముందుగా బొంబాయి రవ్వను పిండిలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చక్కెరను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. రవ్వను పిండి చేసినప్పుడు సగం పిండితో హాట్, సగం పిండితో స్వీట్ చేసుకోవచ్చు.
ముందుగా పాలను కాగబెట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. దాంతో పాలు విరిగిపోతాయి. అందులోని నీళ్లను పూర్తిగా పిండేసి.. పనీర్ను పక్కన పెట్టుకోవాలి.
బొంబాయి రవ్వను సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని గిన్నెలో వేసుకుని పెరుగు కలిపి పక్కకు పెట్టి, కనీసం అరగంట సేపు వదిలేయాలి. తర్వాత అల్లం, రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి ఇందులో కలపాలి. ఉప్పు, నూనె, పంచదార
ముందుగా శనగపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి, దాని మీద బాణలి పెట్టి, అందులో నూనె వేయాలి.
అసలెవ్వరికీ భయపడని గుండెలు తీసిన మొనగాడైనా గజగజా వణుకుతాడు. నాకేంటి ఎదురనే కండలు తిరిగిన పహల్వాన్ అయినా బయటికి రావాలంటేనే భయపడతాడు. మనకసలు టైమింగ్సేంటీ అని ధిలాసాగా రోడ్ల మీద తిరిగే జెన్జీ బ్యాచ్కూ�