ముందుగా బాణలి వేడిచేసి.. కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా వేయించుకోవాలి. గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి సేమ్యాను ఉడికించాలి. కాస్త ఉడికాక చక్కెరను కూడా కలుపుకోవాలి. మరో కప్పు పాలు విడిగా తీసుకుని కస్టర్డ్ పౌడ
ముందుగా పొన్నగంటి కూరను ఒలుచుకొని గిన్నెలో వేసి కడగాలి. పాలకూరను కూడా శుభ్రంగా కడిగాక, రెండు ఆకుకూరల్ని సన్నటి ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకోవాలి. పచ్చి మిరపకాయల్ని కూడా చిన్నచిన్న ముక్కలుగా కోయాలి.
మెంతి ఆకును బాగా కడిగి సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. గోధుమ పిండిలో కాస్త ఉప్పు వేసి కొద్దిగా నూనె కూడా జోడించి పిండి కలుపుకొని పెద్ద రొట్టెలాగా పల్చగా ఒత్తుకోవాలి.
ముందుగా చిగలడదుంపల్ని శుభ్రంగా కడిగి, గుండ్రంగా అరంగుళం ముక్కల చొప్పున తరిగి పక్కకు పెట్టుకోవాలి. క్యాప్సికంను కూడా మరీ చిన్నా పెద్దా కాకుండా మోస్తరు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. చింతపండును చిన్న గిన్నె�
ఒక గిన్నెలో గోధుమపిండి, సొరకాయ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాలపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి.
ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు, టేబుల్ స్పూన్ గోరువెచ్చని నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేసి అరగంటపాటు పక్కన పెట్టాలి. స్టవ్మీద పాన్పెట్టి చక్కెర వేసి అరగ్లాసు నీళ్లుపోసి తీగ�
ముందుగా క్యాప్సికంను తీసుకుని సన్నగా ముక్కలు చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చి మిరపకాయల్ని కూడా బాగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ముందుగానే లెక్క ప్రకారం కొలిచి పెట్టుకున్న జొన్న, గోధుమ, బి�
బియ్యాన్ని బాగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి నీళ్లు వంపి ఆరబెట్టాలి. పొడి పొడిగా ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి.. జల్లెడ పట్టుకోవాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా, ఉప్పు, వెన్న వేసి బా�
ముందుగా పెసలు లేదా పెసరపప్పును బాగా కడిగి అయిదారు గంటలపాటు నానబెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకుని ఈ నానబెట్టిన పప్పులో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.