స్టవ్మీద పాన్పెట్టి రాగులను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకోవాలి. యాపిల్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి.
ముందుగా మెంతి కూరను తెంచి కడిగి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి.
ముందుగా కాప్సికంను శుభ్రంగా కడిగి సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి . పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేసి, మినపప్పు శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులను వేసి వేయించుకోవాలి.
మనదేశంలో ప్రధాన ఆహారం అన్నమే! మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. వాటితో పాటు తగినంత ఫైబర్, ప్రొటీన్ కూడా తీసుకోవడం అవసరం. అప్పుడే మనం సంపూర్ణ ఆహారాన్ని తిన్�
ముందుగా పుచ్చకాయ మీద ఉన్న ఆకుపచ్చటి చెక్కును తీసేయాలి. తర్వాత ఉండే తెల్లటి మందపాటి పొరను ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడికించాలి. తర్వాత నీళ్లు ఒంపి పక్కకు పెట్టుకోవాలి. ఒక బాణట్లోకి పంచదార పోసి డబుల్�
ముందుగా బాణలి వేడిచేసి.. కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా వేయించుకోవాలి. గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి సేమ్యాను ఉడికించాలి. కాస్త ఉడికాక చక్కెరను కూడా కలుపుకోవాలి. మరో కప్పు పాలు విడిగా తీసుకుని కస్టర్డ్ పౌడ
ముందుగా పొన్నగంటి కూరను ఒలుచుకొని గిన్నెలో వేసి కడగాలి. పాలకూరను కూడా శుభ్రంగా కడిగాక, రెండు ఆకుకూరల్ని సన్నటి ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకోవాలి. పచ్చి మిరపకాయల్ని కూడా చిన్నచిన్న ముక్కలుగా కోయాలి.
మెంతి ఆకును బాగా కడిగి సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. గోధుమ పిండిలో కాస్త ఉప్పు వేసి కొద్దిగా నూనె కూడా జోడించి పిండి కలుపుకొని పెద్ద రొట్టెలాగా పల్చగా ఒత్తుకోవాలి.
ముందుగా చిగలడదుంపల్ని శుభ్రంగా కడిగి, గుండ్రంగా అరంగుళం ముక్కల చొప్పున తరిగి పక్కకు పెట్టుకోవాలి. క్యాప్సికంను కూడా మరీ చిన్నా పెద్దా కాకుండా మోస్తరు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. చింతపండును చిన్న గిన్నె�