ముందుగా పాలను కాగబెట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. దాంతో పాలు విరిగిపోతాయి. అందులోని నీళ్లను పూర్తిగా పిండేసి.. పనీర్ను పక్కన పెట్టుకోవాలి.
బొంబాయి రవ్వను సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని గిన్నెలో వేసుకుని పెరుగు కలిపి పక్కకు పెట్టి, కనీసం అరగంట సేపు వదిలేయాలి. తర్వాత అల్లం, రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి ఇందులో కలపాలి. ఉప్పు, నూనె, పంచదార
ముందుగా శనగపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి, దాని మీద బాణలి పెట్టి, అందులో నూనె వేయాలి.
అసలెవ్వరికీ భయపడని గుండెలు తీసిన మొనగాడైనా గజగజా వణుకుతాడు. నాకేంటి ఎదురనే కండలు తిరిగిన పహల్వాన్ అయినా బయటికి రావాలంటేనే భయపడతాడు. మనకసలు టైమింగ్సేంటీ అని ధిలాసాగా రోడ్ల మీద తిరిగే జెన్జీ బ్యాచ్కూ�
ఒక గిన్నెలో బియ్యపు పిండి, వాము, ఉప్పు, నువ్వులు, వెన్న వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా కలుపుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయాలి.
గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులో ఉసిరి తొక్కు (ఉప్పువేసి దంచి పెట్టుకున్నది) ఒక పెద్ద స్పూను వేయాలి. ఒక వేళ అది లేకపోతే ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టి, ఆ ముద్దను ఇందుకోసం వాడుక�
ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంట మూతపెట్టి పక్కనపెట్టాలి.
స్టవ్మీద పాన్పెట్టి రాగులను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకోవాలి. యాపిల్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి.