దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ భగ్గుమంది.
పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ బుధవారం వెల్లడించారు.
బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్లో తరచూ పర్యటిస్తున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ప్రకటించారు.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తన పోర్టల్లో ఈ-సైన్(సంతకం) అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ఇక ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చాలన్నా లేక తొలగించాలన్నా ఆధార్-ముడిపడిన ధ్రువీకరణను ఈసీ తప్పనిసరి చేసింది.
19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోరర్... మొత్తం గ్రామం గర్వించే పేరు. నీట్లో 99.99 పర్సంటైల్, ఓబీసీ క్యాటగిరీలో 1,475 ర్యాంక్, ఎంబీబీఎస్లో ప్రవేశానికి హామీ దొరికింది.
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. వారికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ను ఇవ్వాలని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
స్వామి చైతన్యానంద భారతి (స్వామి పార్ధసారథి) తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఢిల్లీలో 17 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ప్రముఖ మత సంస్థ అయిన శృంగేరిలో
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
Leh protest : లద్దాఖ్లో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. నేపాల్ జెన్ జెడ్ తరహాలో లద్దాఖ్లోని లేహ్లో అల్లర్లకు కారణం సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) అని తెలిపింది.