paramedical exam : దేశంలో నీట్, మహారాష్ట్ర టెట్ పేపర్ లీకేజీలు, రద్దు ఘటనలు మర్చిపోకముందే మరో పరీక్ష రద్దైంది. రాజస్థాన్లోని ఒక కాలేజీలో మాస్ కాపీయింగ్ జరగడంతో పారామెడికల్ డిప్లొమా పరీక్షను రద్దు చేస్తూ రాజస్థాన్
PM Sanae Takaichi : జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇండియాలో పర్యటించనున్నారు. ఆమె జూలై 1 నుంచి 3 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. జపాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార, సాంకేతిక �
monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధార�
Aadhaar : కేంద్ర ప్రభుత్వం తన పాలసీలలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. ప్రభుత్వంతోపాటు రైల్వేలాంటి ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి. జూలై 1 నుంచి వివిధ అంశాల్లో పాలసీల పరంగా, ధరల పరంగా
Mumbai school bus : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని చెంబూర్లో మంగళవారం మధ్యాహ్నం 2.50 గం
General Dhiraj Seth : భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ �
Siya Goyal : మహారాష్ట్రలోని పూనే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్పై సియా లాయర్ పరువు నష్
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ (Intelligence) వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం
Delhi: 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ తన మొబైల్ ఫోన్తో వీడియో తీసింది. నిందితుడు తనకు పరిచయం ఉన్న వ్యక్తే అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది.
Jairam Ramesh: 23 విపక్ష పార్టీలు ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు లేఖ రాశాయి. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న సర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికలకు సంబంధించిన సమస్యల గురించి ఆ
DK Shivakumar: కర్నాటకలో ఇవాళ్టి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఓటు హక్కును కోల్పోతే.. ప్రభుత్వం �
Oil price | పశ్చిమాసియా (West Asia) లో సంక్షోభం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు (Crude Oil) సగటు ధర బ్యారెల్కు 70 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం దేశంలోని వినియోగదారు�
పశ్చిమ బెంగాల్లో వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ(సర్) సందర్భంగా తన పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించడంతో తన పాస్పోర్ట్ పునరుద్ధరణ(రెన్యువల్) నిలిచిపోయిందని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఆ�