PM Modi: ఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాక్లను కేంద్రం ఖాళీ చేయనున్నది. రేపు చివరిసారి సౌత్ బ్లాక్లో ప్రధాని మోదీ తన క్యాబినెట్తో సమావేశంకానున్నారు. ఇక రేపటి నుంచి పీఎంవో విధులన్నీ కొత్తగా నిర్మిం
Rafale Fighter Jets | ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) సమయంలో పాకిస్థాన్ (Pakistan) కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాల (Rafale fighter jets) సంఖ్య మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తున్నది. అందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగో�
UN Report | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద స�
Kiren Rijiju: లోక్సభ స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ ఎంపీలు తిట్ల పర్వం కొనసాగించారు. ఓ ఎంపీ తన వేలెత్తి చూపి మంత్రిపై గట్టిగా అరిచారు. ఈ ఘటనకు చెందిన వీడియోను మంత్రి రిజిజు రిలీజ్ చేశారు.
Cambodia: డిజిటల్ స్కామ్ కేంద్రాలపై కంబోడియా దాడులు చేసింది. ఓ కేంద్రంలో భారత త్రివర్ణ పతాకం, ఫేక్ పోలీసు, సీబీఐ లోగోలు, గాంధీ-అంబేద్కర్ చిత్రాలను గుర్తించారు. స్కామ్లకు సూత్రధారి అయిన చైనీస్ వ్యక్�
Lamborghini crash case | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లంబోర్గిని కారు (Lamborghini Car) ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టుబాకో టైకూన్ (Tobacco Tycoon) కేకే మిశ్రా (KK Mishra) కుమారుడు శివమ్ మిశ్రా (Shivam Mishra) ను గు�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల అమెరికాతో ఖరారు చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో నిప్పులు చెరిగారు. ఇందుకు మోదీ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన తీవ్రంగా
బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన ‘యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్'లో లైఫ్ పీర్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం చేశారు. ఈ సభలో చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర�
భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకానికి ప్రచురణ సంస్థగా ఉన్న ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’కు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ బుధవారం నో�
మూడు సాగు చట్టాలను తీసుకొచ్చి వందలాది మంది రైతుల మరణానికి కారణమైన మోదీ ప్రభుత్వం.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరిట ఇప్పుడు అదే అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నది. భారత్-అమెరికా వంటి రెండు సార్వభౌమ దే
బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం దేశ వ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలకు సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం పశ్చిమ బెంగాల్లో బుధవారం ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో బుధవారం మధ్యాహ్నం ఖురాన్ పఠనం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన