దేశ రాజధాని న్యూఢిల్లీ ముంగిట ఉన్న నోయిడా.. కార్మికుల నిరసనలతో దద్దరిల్లింది. జీతాలు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్రరూపం దాల్చింది. మూడురోజులుగా నోయిడా పారిశ్రామికవాడలో నిరసన చే�
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్ నారాయణ్ సింగ్నే కొనసాగించాలని అధికార ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ద్రౌప
బీహార్కు తమ పార్టీ నుంచి మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది మంగళవారం తేలనుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇందుకోసం కేంద్ర పరిశీలకుడిగా వస్తారని.. ఆయనే
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు కమాండర్ మృతిచెందారు. మాచ్పల్లి, ఆరమ్ఝార్ హిదూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న వి�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్, విపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్నది. తాజాగా సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను ఓడించ�
టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతమార్పిళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీసీఎస్ స్పందిస్తూ.. అరెస్ట�
హొర్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎలాంటి టోల్ ఫీజునూ వసూలు చేయటం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు ద�
Hormuz toll | హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే భారతీయ చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎలాంటి టోల్ ఫీజును వసూలు చేయడం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడ�
girl duped by lover | ఇంట్లో చోరీ కోసం బాలికను ఆమె ప్రియుడు ప్రేరేపించాడు. నగలు, డబ్బుతో పారిపోదామని నమ్మించాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి నుంచి తెచ్చిన న�
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కార్యక్రమాలకు నాలుగు సార్లు ఆమె హాజరైనట్లు ఆరోపించారు. దీంత�
West Bengal : ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.
Gujarat Leader | మూడు పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ తరుఫున ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరకు బీజేపీ వైపు ఆయన మొగ్గుచూపారు. ఈ మేరకు ఆ పార్టీ ‘ఫారం- బి’ని అధికారికంగా సమర్పించారు. దీ�