Lok Sabha : త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది.
Bomb Threat : దేశంలోని ప్రముఖులను హతమారుస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఈ అంశంపై భద్రతా సిబ్బంది, అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టారు.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
Supreme Court: హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులు. మరో మతాన్ని స్వీకరించినా.. వారికి ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఓ కేసులో ఇవాళ సుప్రీం ఆ వ్యాఖ్యలు
Minister Laljit Singh: మాజీ రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్ను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పంజాబ్ వేర్హౌజింగ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గగన్దీప్ సింగ్ రాంధ్వా ఆత్మహత్య కేసులో ఆ అరెస�
Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆయన మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఫై�
రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలన్న ప్రతిపాదనేదీ తమ ప్రభుత్వ పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో తెలిపారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కే
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనల కారణంగా, భారత్తోపాటు చైనా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా జారీచేసే వీసాల్లో అత్యధికంగా భారత్, చైనాకు చ
కొలంబియాలో ఘోర విమాన దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఎయిర్ఫోర్స్ మిలిటరీ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంల�
మరి కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రస్తుత బలాన్ని కాపాడుకోవడంతోపాటు గత దశాబ్ద కాలంలో కోల్పోయిన తమ ప్రాభవాన్ని పుంజుకోవడం ఈ ఎన్నికల్లో వామప�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత స్వరూపం ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్
కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని రూ.200 కోట్ల విలువజేసే ఖరీదైన బంగ్లాకు సంబంధించి ఆస్తి వివరాల్ని రాజీవ్ చంద్రశేఖర్ దాచిపెట్టారని, ప్రజా�
కేరళలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన ఓ లేఖపై బీజేపీ ముద్ర (సీల్) ఉండటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీజేపీ సీల్తో ఉన్న ఈసీ లేఖను కేరళ సీపీఎం సోమవారం బహిర్గతం చేసింది. ఈసీ లేఖను ‘ఎక్స్�