Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసే అవకాశంపై కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వచ్చాయి.
సీబీఎస్ఈ బోర్డు నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కేవలం బోర్డు చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని విపక్ష నే�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భారతీయ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతు ప్రకటించారు. పరీక్షలకు సంబంధించిన లోపాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈనెల 6న సీజేపీ వ్యవస్థాప�
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఎస్ఈ సైబర్ రక్షణ వ్యవస్థ ఏమాత
డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్ అయ్యాయి. చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది.
ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రేప్ కేసు విచారణలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దోషుల కాళ్లు, చేతులు నరికివేస్తేనే బహుశా ప్రజలు చట్టాన్ని ఎలా పాటించాలో తెలుసుకుంటారేమో.
వచ్చే ఐదేండ్లలో భారత్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్లు, నర్సులు, కేర్టేకర్లు ఉండరా? అంటే అవుననే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోధనా సంస్థ పైన్ట్రీ వ్యవస్థాపకుడు రితేశ్ జైన్. భవి
దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిబంధనలను కఠినతరం చేసింది. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతాల్లో అనుమతి లేకుండా వీడియోలు �
కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు మనం పనిచేసే, జీవించే విధానాన్ని మార్చివేస్తున్నాయి. చాట్జీపీటీ, క్లాడ్, జెమినీ, గ్రోక్తోపాటు పెరుగుతున్న అనేక ఇతర ఏఐ సాధనాలు ఈమెయిల్స్ రాయడం, పత్రాలను విశ్లేషించడం నుండి ప్రయా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఐదుగురు కొత్త న్యాయమూర్తుల చేత మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని భావించి రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు.
Siddaramaiah : డీకే శివకుమార్(DK Shivakumar) ప్రమాణ స్వీకారానికి ముందు రోజే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య (Siddaramaiah)కు కీలక పదవిని కట్టబెట్టింది.