నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారిణిగా పనిచేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలును అధికారులు విధుల నుంచి తప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ మేతి మేనకోడలు అంకిత యరగల్ బాగల్కోట్లో ప్ర
ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చెల్లించాల్సి వస్తే ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న తమ లాభాలపై అది మరింత భారం మోపుతుందని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ డీలర్లు
ఏడాదిన్నర లోపలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాటమార్చింది. యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయడానికి యోచిస్తున్నదన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, తప్పుదోవ ప
విదేశీ విద్యార్థులకు అమెరికా ఉద్యోగాలు ఇక మరింత క్లిష్టం కానున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యాక అమెరికాలో పనిచేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం స�
ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్టుగా నోబెల్ గ్రహీత మైఖెల్ క్రేమర్ నియమితులయ్యారు. ఇందర్మిట్ గిల్ స్థానంలో మైఖెల్ బాధ్యతలు చేపట్టనున్నారు. షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న క్రేమర్.. ప�
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధికి కొనసాగింపుగా అందించే చికిత్సకు 24 గంటల హాస్పిటల్ అడ్మిషన్ లేదన్న కారణంతో బీమా క్లెయిమ్ను తిరసరించ లేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దవాఖానలో అడ�
అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్థానీ నౌకాదళ నౌక ఢీకొంది. ఈ ఘటన దరిమిలా ఢిల్లీలోని అత్యున్నత దౌత్యాధికారిని భారత ప్రభుత్వం పిలిపించింది. కాగా భారత యుద్ధనౌకకు ఎలాంటి నిర్మాణ�
క్యాబ్రైడ్ బుక్ చేయడానికి ముందే టిప్పింగ్(అదనపు మొత్తం) చెల్లించే అవకాశాన్ని చూపించడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) పరిధిలోకి తప్పనిసరిగా రావడానికి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచాలన్న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద
గురుగ్రామ్లోని అడిడాస్ ఇండియా టెక్ హబ్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాటా సైంటిస్టులు, డాటా ఇంజినీర్లు ఉన్నారు. భార�
ఆర్మీ శునకాలు ఇప్పటికే సైన్యంలో అనేక ధైర్య సాహసాలు కనబరుస్తున్నాయి. ఇప్పుడు ఏరియల్ ఆపరేషన్లో పాల్గొనేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్మీ చరిత్రలోనే మొదటిసారి ఓ కాంబాట్ డాగ్ పారాచూట్
పెద్ద మొత్తం యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి బుధవారం గట్టిగా సమర్థించారు. వ్యాపార సంస్థలు ప
షెహ్జాద్ భట్టీ నెట్వర్క్ను ఉపా చట్టం కింద భారత్ బుధవారం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సరిహద్దుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మత్తు మందులను అక్రమ రవాణా చేయడం, నిర్భాగ్యులను ఉగ్రవాదంలోకి చేర్చుకోవ�
ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన ఝీరాం ఘాటీ మారణకాండ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 10 మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులోని నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సిం�
దవాఖానల్లో వైద్య సామగ్రి కొనుగోలు ధరలకు, వాటిపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధరలకు(ఎంఆర్పీ) మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) కమిషనర్ తుకారాం ముండే ఆగ�