Yatindra Siddaramaiah | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రచారం వేళ సీఎం సిద్ధూ కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య (Yatindra Siddaramaiah) తాజాగా స్పందించారు.
Supreme Court | భారత ఎన్నికల సంఘాని (Election Commission of India) కి సుప్రీంకోర్టు (Supreme Cout) నోటీస్ జారీచేసింది. పని భారంతో ప్రాణాలు తీసుకుంటున్న బూత్ లెవల్ అధికారుల (Booth level officers) ను రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సర�
Fire accident | ఓ వాణిజ్య సముదాయ భవనం టెర్రస్పై భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. టెర్రస్పై ఉన్న రేకుల షెడ్డులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Aviation Minister Rammohan Naidu: ఇండిగో సంక్షోభంపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రకటన చేశారు. ఇండిగో ఆపరేషన్స్ మళ్లీ గాడిలో పడినట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమన్నారు. ఆ స�
PM Modi | ఇండిగో సంక్షోభం (IndiGo Crisis)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి స్పందించారు. ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలు పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Necklace GPS: 79 ఏళ్ల వృద్ధురాలు ఈవింగ్ వాకింగ్కు వెళ్లి అదృశ్యమైంది. దీంతో ఆ మహిళ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే మెడలో ధరించిన నక్లెస్ జీపీఎస్ ఆధారంగా ఆమె ఆచూకీని మనువడు గుర్తించాడు.
Shah Rukh Khan: దుబాయ్లో ఇవాళ షారూక్జ్ దనూబే టవర్ను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఫిల్మ్ స్టార్ షారూక్ పాల్గొంటున్నారు. షేక్ జైదా రోడ్డు మార్గంలో షారూక్ పేరుతో 55 అంతస్తుల టవర్ నిర్మించారు.
Actor Vijay | కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Actor Vijay).. నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
Goa Night Club : గోవా నైట్క్లబ్ ఓనర్లు ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లారు. థాయ్ల్యాండ్కు వాళ్లు పరారీ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రా.. థాయ్లోని పుకెట్కు వ�
Starlink | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్లింక్ (Starlink) సంస్థ శాటిలైట్ వ్యవస్థ (Starlink satellite services) ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్లో రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.
Donald Trump: భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై మరింత సుంకాన్ని వసూల్ చేయనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా రైతు ప్రతినిధులతో శ్వేతసౌధంలో సమావేశమైన తర్వాత ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. స్వ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సామూహిక వలసలు అమెరికన్ల కలలను చోరీ చేయడమేనంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్ల కింద చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చిన ఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. 2015 కేదార్నాథ్ వరదల్లో తప్పిపోయిన శివమ్ ఆచూకీ ఎంతకీ దొరకలేదు.