హైదరాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్-లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. అయితే ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం �
HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. పలు వివాదాస్పద భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటించుకుంటున్న హైడ్రా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు ఇ�
నగరానికి కీలకమైన డబు ల్ డెక్కర్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకే రీతి ప్రాజెక్టు విషయంలో భిన్నమైన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎల్బీ నగర్ నుంచి హయత్ న
‘ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ.. రూ.లక్షన్న కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతు న్నదని’ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివ
స్టాక్ ట్రేడింగ్లో భారీ లాభాలిప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రతి రోజు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.3 కోట్ల కంటే ఎక్కువగా సైబర్నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ట్రేడింగ్ మోసాలలో బాధితులంతా అత్యాశకు పోయ
నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. కల్తీ నివారణ కోసం బేగంబజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ఫాస్ట్ కార్యాలయ
గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. వారం రోజులుగా ప్రతిరోజూ వినియోగం 85 నుంచి 90 మెగా యూనిట్లతో రికార్డు స్థాయిలో డిమాం డ్ నమోదవుతున్నది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రోజుకు సగటున 250 మె�
షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆర్టీఏ కార్యాలయాలకు, షోరూంలకు మధ్య సమన్వయం లోపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు అనంతరం జరిగే రిజిస్ట్రేషన్�
వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు సైబర్నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ
చర్లపల్లిలో మూడు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, అమె పిల్లల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్యా పిల్లల ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, అతని
పేదలపై ప్రభుత్వం పగబట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కలలో వచ్చిన ప్రాజెక్టును కట్టడానికి పేద ప్రజల ఇండ్లను కూలస్తామంటున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్రెడ్డి అన్నార
గాంధీ దవాఖానలో చేపట్టిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024లోనే అందుబాటులోకి రావల్సిన ఈ సెంటర్ నిర్మాణ పనులు మూడేండ్లు గడిచినా.. పూర్తికాలేదు. ఖరీదైన అవయ�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్, నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ స్కేర్ వద్ద నిర్వహించనున్న వేడుకల సందర్భంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.9 �