కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటిమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను, తన అనుచరులను అరెస్టు చేసి కూకట్పల్లి పో�
రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిఫిల్ హోటల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు పలు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
Elevated Corridor | హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో పరిహారంపై నాన్చుతున్న సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు ఇచ్చే పరిహారంలో వ్య
HMDA | వేల కోట్లు విలువ చేసే భూములను కలిగిన హెచ్ఎండీఏ.. వాటిని పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. 11 జిల్లాల్లో విస్తరించిన ఈ సంస్థకు సుమారు 6వేల ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ను కలిగి ఉంది. అధికార
GHMC Advertisements | జీహెచ్ఎంసీలోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నది. నిబంధనల ప్రకారం బల్దియా ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొడుతున్నారు.ప్రైవేట్ ఏజెన్సీలతో �
గ్లకోమా వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని ‘సైలెంట్ థెఫ్ట్ ఆఫ్ సైట్' అంటారు. అంటే నెమ్మదిగా వచ్చి కంటి చూపును దోచుకెళ్లే దొంగగ
టీ20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్పై ఆదివారం బెట్టింగ్లు జోరుగా నడిచాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇండియా గెలుస్తోందని ఉదయం నుంచి బెట్టింగ్ కొనసాగింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఫై�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాంపల్లిలో దయారాలో నిర్వహిస్తున్న సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
కూకట్పల్లి నల్లచెరువులో భూములు కోల్పోయిన బాధితులను ఆదుకోవడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబానినికి న్యాయం చేయాలని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివ
ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వకుండా వారి ఉన్నత చదువులకు, వ్యాపారాలు చేసి తమ కాళ్లపై తాము నిలబడేలా తోడ్పాటును అందించేలా తల్లి దండ్రులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల అధ్యక్షురాలు, హైకోర్టు విశ్రాంత
పదవి ఉన్నన్నాళ్లు పట్టించుకోలేదు.. కాలం ముగియడంతో ఇక పట్టింపేలేదు.. అంటూ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై ప్రేమ్నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్నగర్లో
దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలని వెళ్లిన పెద్ద మనుషులపై ఇన్స్పెక్టర్ రుబాబు చేశారు. వారి సెల్ఫోన్లు లాక్కుని అర్ధరాత్రి వరకు ఠాణాలోనే ఉంచాడు. చివరికి ఓ న్యాయవాది వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘ
హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కొలిక్కి రాలేదు. నగర వ్యాప్తంగా అవుటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేస్తూ 10 రేడియల్ రోడ్లను
ఆగ్నేయం దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొట్టడంతో మధ్యాహ్నం నగరంలోని రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే ప్రజలకు త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.