భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో నేడు సోలార్లో నిర్మాణం జరుగుతుంది. కానీ తెలంగాణలో సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం రూ.7 కోట్లట.. దేశం మొత్తంలో 2, 3 కోట్లలో అయ్యేది ఒక్
KTR | సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు.
Hyderabad | నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప�
GHMC | జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనున్నది. వచ్చే నెల ఫిబ్రవరి 10తో మేయర్, డిప్యూటీ మేయర్తో కూడిన 150 మంది కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తున్న�
Driving Licence | ఆర్టీఏ కార్యాలయాల్లోకి ఆటోలకు అనుమతి లేదు. ఆటో లైసెన్స్ కావాలని ఆర్టీఏ కార్యాలయానికి వెళితే కారు నేర్చుకొని రావాలంటూ అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఆటో లైసెన్స్ కావాలంటే కారు నడపాలని బదులిస�
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ శివార్లు మరింత విస్తరిస్తున్నాయి. అంతే వేగంగా శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లు వెలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న హోటళ్లు, రె�
GHMC | జీహెచ్ఎంసీ పరిధిలో ఎట్టకేలకు జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీలో కదలిక వచ్చింది. విలీన నేపథ్యంలో ‘బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తలేరు’..‘మ్యాపింగ్ లేదు.. లాగిన్లు ఇవ్వరు’ అన్న శీర్షికతో ఈ నెల 25న నమస్తే త
దక్షిణ డిస్కంలో జరుగుతున్న బదిలీల వ్యవహారాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 21 యూనియన్లతో కూడిన రెండు జేఏసీలు పోరుబాట పట్టాయి. సుమారు ఆరువేల మంది ఉద్యోగులు ఆందోళనకు దిగడానికి సిద్ధమయ్యారు. �
ఇన్స్టాగ్రామ్లో ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను కొందరు వ్యాపారులు గందరగోళానికి గురిచేస్తున్నారు. రూ. 26 వేలకే కారు విక్రయిస్తున్నట్లు సోషల్మీడియాలో ప్రకటన చూసిన సామాన్య ప్రజలు నాచారాని�
Phone Tapping Case | 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.
Hyderabad | రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఓ వ్యక్తి కారుతో ఎస్సైని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా అరకిలోమీటర్ �
అప్పుల కుప్పలో కూరుకుపోయిన బల్దియాకు సర్కారు ఝలక్ ఇచ్చింది.. ‘సీఆర్ఎంపీ’ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ‘జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం నుంచే ఈ పనులను పూర్తి చేసుక�
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్
ప్రధాన జంక్షన్ల వద్ద మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో కీలకమైన ప్రణాళికలను హెచ్ఎండీఏ నిర్లక్ష్యం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీ, బాటసారుల సంరక్షణ, ప్రమాద రహిత జంక్షన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సుదీ�