Multiverse Communications: మీ ఉత్పత్తిని మీరు కొత్తగా పరిచయం చేయాలనుకుంటున్నారా? మీకు బ్రాండ్ ప్రమోషన్ కావాలనుకుంటున్నారా? కార్పొరేట్ కమ్యూనికేషన్లో విశేష అనుభవం ఉన్న విజయ్ అమృత్రాజ్.. కొత్తగా మల్టీ�
Unemployees | రెండున్నరేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ తూతూ మంత్రంగా కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. పోస్టుల సంఖ్యను 5000 నుంచి 20000 పెంచాలని డిమాండ�
Suicide | ‘సర్' జాబితాలో తన పేరు లేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్ లంబగుండు ప్రాంతంలో చోటు చేసుకున్నది.
నగర ప్రజలకు రవాణా కష్టాలు తీర్చడమే ధ్యేయంగా, ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్�
మహానగరంలోని పలు ప్రాంతాలు మత్తు మూకల చేతుల్లో బందీలుగా మారుతున్నాయి. కొందరికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధ�
అకారణంగా ఇద్దరు అన్నదమ్ములను నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేసి దాడికి పాల్పడిన బాలాపూర్ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ �
వినియోగదారులను జలమండలి పట్టించుకోవడం లేదు. బిల్లుల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. వేసవిలో తాగునీరందించడంలో పూర్తిగా విఫలమైంద
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్ సిటీ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్త�
ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్సాగర్కు వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరుతున్నది. హిమాయత్సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 1763.50 ఉండగా, ప్రస్తుత నీటి మ�
ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖ కృషి.. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రంలో 14 ఏండ్లుగా పోలియో కేసుల�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్మించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం భూముల పరిరక్షణకు రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్�