Sabitha Indra reddy | ఎప్పుడు వెళ్లినా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో సమీక్ష చేస్తున్నారని ఎప్పుడూ వింటుంటాం. ఏం సమీక్ష చేస్తున్నారని.. అనుకుంటే ఒక హోంశాఖ తప్ప మిగితా అన్ని సమీక్షలు జరుగుతంటాయి. కానీ కమాండ�
Hyderabad | జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ (60) హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య, దోపిడీ చేసిన అనంతరం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 17 సంవత్సరాల బాలికకు ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేయించడంతో పేట్బషీరాబాద్లో కేసు నమోదైనట్లు సమాచారం.
Abortion | ఏఐ యుగంలోనూ ఆడపిల్లకు వివక్ష తప్పడం లేదు. కారణాలేమైనా నేటికీ చాలా మంది దంపతులు ఆడపిల్ల అంటే అబార్షన్ అంటున్నారు. అందుకోసం కొన్ని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
Hydraa | సామాన్యులతో హైడ్రా ఎలా ఆడుకుంటున్నదో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అడ్డూ అదుపులేని అధికారాలను చూసుకొని, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలపై బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతున్న సంగతి �
ఒడిశా నుంచి గుజరాత్ కు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నింది�
పశువుల దాణా దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పటాన్చెరు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్ అన్నారు. పటాన్చెరు మండల పరిధిలో రెండు పశువుల దాణా దుకాణాలపై దాడులు జరి�
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం జలమండలి ఎండీ అశోక్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. చంపాపేట, బీఎన్రెడ్డినగర్, సరూర్�
ఆటోమేటెడ్ మీటర్ రీడర్ల పేరిట వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు. వినియోగదారులకు నల్లా కనెక్షన్లు, బిల్లుల రూపంలో చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బల్క్ కనెక్షన్ తీసుకున్న వారిని ముప్పు తిప్పలు �
దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్య�
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.