తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి.
నేపాల్ దొంగలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఒక ఎస్ఐతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధి ఉప్పల్ ఠాణాలో గిరిజన కుటంబంపై దాడి చేసిన ఓ కాంగ్రెస్ నాయకుడు బాధితులతో కాళ్లు మొక్కించుకున్న అమానుష ఘటన మరువకముందే..
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల పర్వం తీవ్ర వివాదస్పదంగా మారింది.
ఖైరతాబాద్లో అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ ఆడపిల్లపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలవంతంగా గదిలోకి ప్రవేశించి ఆమెతో పాశవికంగా ప్రవర్తించిన సదరు వ్యక్తి.. విషయం బయటకు �
ఆర్టీవోల బదిలీలేమో కానీ వారి లాగిన్ ఐడీలు పనిచేయకపోవడంతో పలు కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్స్ తదితర వాటికి సంబంధించిన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 39.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.3డిగ్రీలు, గాలిలో తేమ 43 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీసర ఠాణా పరిధి రాంపల్లిలో గత 6 నెలల నుంచి 20కి ఫైగా ఫేక్ డాక్యుమెంట్ల కేసుల్లో 90 మంది అక్రమార్కులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమార్కులు దాదాపు రూ.120 కోట్ల విలువ చేసే ప్లాట�
హైదరాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ హాజరై జాతీయజెండాను �
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేయడంతోపాటు విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ, ఐపీఎస్ డాక
పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు ఏకం అవుతున్న తెలంగాణ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలోని అమరవీరుల స్తూపానికి తీవ్ర అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున స్థూపాన్ని పూలతో అలంకరించి, అమరుల త్యాగాలను స్మరించుకు�
బాబాయి కుమార్తె (చెల్లెలి)తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని, తన తండ్రితో గొడవకు దిగడాన్ని ప్రశ్నించిన ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడి చి హత్య చేస�
తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పీఎస్వై ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని �