హైదరాబాద్లోని శంకర్పల్లిలో ఉన్న అతిపెద్ద వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ‘వైల్డ్ వాటర్స్’ (Wild Waters) ప్రత్యేక అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) నిర్వహణ సంక్షోభం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి (Flights Cancelled). విమాన సర్వీసుల క్యాన్సిలవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హ
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు విక�
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర ఆరోగ్యంగా ఉంటుంది...రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనేది కేసీఆర్ సర్కార్ సిద్ధాంతం. అందుకోసం గ్రేటర్లోని అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ను అన్ని
కాలుష్య నియంత్రణ మండలి కరప్షన్ బోర్డుగా మారిపోయిందని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ పీఎల్ ఎన్ రావు ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజ�
ఐబొమ్మ రవి పోలీసు కస్టడీపై నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నంబర్ అయిన తర్వాత మంగళవారం జిల్లా కోర్టు జడ్జి �
తమ జీతాలు పెంచాలంటూ నాచారం పారిశ్రామికవాడలోని షాహి ఎక్స్పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ ఎదుట ఆ కంపెనీలో పనిచేసే వందలాది మహిళా కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు మాట్
హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం మరిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్క్షనల్ అడ్వైజరీలు(టీఏ) లేదా ఏజెన్సీలకు పనులు అప్పగించి, వారి సూచ
నగరం ఉలిక్కిపడింది. సోమవారం గంటల వ్యవధిలో సిటీలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలు నగర వాసులను భయాందోళనకు గురిచేసింది. జవహర్నగర్లో రియల్టర్ను దుండగులు కాపు కాసి..కత్తులతో పొడిచి.. త
నిర్మానుష్య ప్రాంతాల్లో కలుసుకునే జంటలతో పాటు ఒంటరిగా వెళ్లే వ్యక్తులను టార్గెట్ చేసి, కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగల ముఠాను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పో
వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సూరారం పోలీ�
TSARDU JAC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి కోల్పోయిన ఆటోవాలాలు భారీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు చేయాలనే డిమాండ్లతో డిసెంబర్ 9 మంగళవారం ధర్నా చేయాలని సంకల్పించారు
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక ప్రకటన చేసింది. వార్డుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న వార్డుల సంఖ్య 150 కాగా వీటిని రెండింతలు చేస్తున్నట్టు సోమవారం జీహెచ్ఎంస�
బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలోని జిల్లా, మండల, గ్రామాల్లో సమరభేరి చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.