సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల న�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కమాలానగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రా�
ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమ�
తాను స్థానికుడిగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా..అడుగు తీసి వేయాలంటే బురదమయమైనా రోడ్లు.. ఎండా కాలం వస్తే గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ల వద్ద పడిగాపులు..కరెంటు ఎప్పుడోస్తుందో తెలియని అయోమయ పరిస్థితి..వానలొస్త�
శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు ఇంటర్ పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతూనే మరో వైపు వీటి ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
: విద్యార్థులు, చిన్నారులు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్ బాలమణి సూచించారు. పోషణ్ పక్వాడ్ అభియాన్లో భాగంగా శామీర్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిరు ధాన్యాలపై అవ�
ముషీరాబాద్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ హయాంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, తాము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ది చేసినట్లు ఏ ప్రజా ప్రతినిధి అయినా నిరూపిస్తే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయన�
Minister Srinivas Yadav | తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మ�
DGP Anjani Kumar | డీజీపీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ ఇవాళ తన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు.