పండుగలు వస్తే చాలు.. కొందరు బల్దియా ఇంజినీర్లు అందినంత దండుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అత్యవసర పనుల పేరిట టెండర్లను అస్మదీయులకు కట్టబెట్టి.. జేబులు నింపుకుంటున్నారు.
ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ యువతిని... ఆమె పుట్టింటి వాళ్లు కాళ్లు.. చేతులు కట్టేసి.. అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు.. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి.. ఆమె కాళ్లు కట�
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టున
సున్నంచెరువులో కూల్చివేతల బాధితులు సియేట్ సొసైటీ వాసులు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతికి హైడ్రాతో పాటు స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పలు దఫాలుగా కోర్టు ఆర్డర్లతో పాటు తాము ఎదుర్కొంటున్న పరిస్థి�
గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ పరీక్ష తుది మార్
‘నెలరోజుల్లో కృష్ణానగర్లో వరద సమస్యలు లేకుండా చేస్తాం..’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు ఆర్భాటంగా ప్రకటించి మూడునెలలు పూర్తయింది. వర్షాకాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాన�
ట్రాఫిక్కు అవంతరాలు కలిగిస్తున్న వారిని అక్కడి నుంచి వాహనం తొలగించాలని కోరిన ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై కొంత మంది కార్మికులు దౌర్జన్యానికి దిగారు. రాష్ట్రపతి రోడ్డులోని కేఎల్ఎం మాల్ పక్కన ఓ భవనం�
నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఆడి పాడి సందడి చేశారు.
ప్రభుత్వ భూమిని కాజేయడానికి అక్రమణదారులు కన్నేస్తున్నారని తహశీల్దార్ ఇందిరాదేవి తెలిపారు. బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 75లో దాదాపు 8 గుంటల (వెయ్యి గజాల) ప్రభుత్వ భూమి ఉంది.
నగర జనాభాకు అనుగుణంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న సర్వీసులను పండుగ ప్రయాణాలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ బస్సులకు స్పెషల్ బస్సుల బోర్డులు తగిలిస్తూ.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటెంలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిం�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది.