Lok bhavan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ విద్యార్థుల నిరసన సెగ హైదరాబాద్ను తాకింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార
Rowdy Sheeter | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య అనంతరం ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి, పోలీసులు తనను పట్టుకోలేరని నిందితుడు అఫ్రోజ్ ఛాలెంజ్ విసిరాడు. దీనికి సంబంధించిన
Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా�
నగరం నుంచి రాజీవ్ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియకు ప్రామాణికత లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. బహిరంగ ధర..ఎస్ఆర్వో రేట్లను విస్మరించి.. గజానికి
మూసీ సుందరీకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు హాస్యాస్పదంగా ఉన్నది. మూసీ మురుగును శుద్ధి చేయకముందే ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నది. సుందరీకరణ కంటే ముందు మూసీ ప్రక్షాళన చేయాలి. కానీ ఆ దిశగా ఎ�
విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలే అందిస్తుంది. కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో సేవలు విస్తరించడంలో ప్రభుత్వం విఫలమైంది. �
ఓటర్ల జాబితా సవరణ(సర్), డిజిటలైజేషన్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఓ పక సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలతో డిజిటలైజేషన్ పనులు నత్తనడకన సాగుతుంటే.. మరోపక ఉన్నతాధికారులు మా�
సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో ఆన్లైన్ గేమింగ్కు బానిసైన 22 ఏళ్ల మణికంఠ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అక్రమ పద్ధతిలో నడుస్తున్న ఈ ఆన్లైన్ బెట్టిం�
పెండింగ్లో ఉన్న తమ ఇంక్రిమెంట్స్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (టాసా) సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాల�
హైదరాబాద్లో నిషేధిత డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే లక్ష్యంగా నగర పోలీసులు బహుముఖ వ్యూహంతో ముం దుకు సాగుతున్నారు. జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 563 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి.
బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళింపు అమలులో ఉంటుందని నగర పోలీసు ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డే�
ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం సా యంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని మామిడిపల్లిలో అత్యధికంగా 2.70 సెం.మీ లు, కొంగరకలాన్లో 2.55 సెం.మీలు,మహేశ్వరంల�