దసరా పండుగ నేపథ్యంలో శాంసంగ్ ఇండియా ఓ నూతన సేల్ను ప్రారంభించింది. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ 2025 పేరిట ఈ సేల్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా శాంసంగ్కు చెందిన ఏఐ ప్రొడక్ట్స్పై ఆకట్టుకునే ఆఫర్లను, భా�
దసరా పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఈ సేల్ను ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రక�
Baby moon | సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే ఓ బుల్లి చంద్రుడిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ చిన్ని చందమామ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా భూమికి దగ్గరగా ఉందని తెలిప�
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తన ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లను ఆయా దేశాల మార్కెట్లలో ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లకు గాను ఈవె
Apple iOS 26 | ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు భారీ అప్డేట్ను అందించింది. కొత్తగా తీసుకువచ్చిన ఐవోఎస్ 26 పేరుతో తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకువచ్చింది. ఇది 2025లో విడుదలైన అగ్రశ్రేణి టెక్న�
తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే పోకో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. పోకో ఎం7 ప్లస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కె
మొబైల్స్ తయారీ సంస్థ వివో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలకే విడుదల చేసింది. వివో వై31 5జి, వై31 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్ల
ఒప్పో కంపెనీ ఎఫ్31 సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎఫ్31, ఎఫ్31 ప్రొ, ఎఫ్31 ప్రొ ప్లస్ పేరిట మూడు కొత్త ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వేపర్ చాంబర్
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తిని చూపి�
తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ ట్యాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే మోటోరోలా ఓ నూతన ట్యాబ్ను లాంచ్ చేసింది. మోటో ప్యాడ్ 60 నియో పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్ను భారత మా
హెచ్ఎండీ సంస్థ అత్యంత చవక ధరకే ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీంతోపాటు మరో రెండు 4జి ఫీచర్ ఫోన్లను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. హెచ్ఎండీ వైబ్ 5జి, హెచ్ఎండీ 101
శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్17 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. గతంలో ఎఫ్16 5జి ఫోన్ రాగా దానికి కొనసాగింపుగా ఎఫ్17 5జి ఫోన్ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్ల