Oppo F33 series : ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఒప్పో నుంచి ఎఫ్33 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. ఒప్పో ఎఫ్33, ఒప్పో ఎఫ్33 ప్రో పేరుతో రెండు 5జీ ఫోన్లను కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసింది.
Vivo T5 Pro : చైనాకు చెందిన వివో సంస్థ నుంచి వివో టీ5 ప్రో పేరుతో కొత్త ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది మీడియం రేంజ్ ఫోన్. ఇంతకుముందు విడుదలైన వివో టీ4 ప్రోకు ఈ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్గా రిలీజైంది.
Redmi A7 Pro 5G : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి రెడ్మి సిరీస్లో మరో ఫోన్ విడుదలైంది. రెడ్మి ఏ7 ప్రో పేరుతో ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ను సంస్థ విడుదల చేసింది.
‘వన్ ప్లస్ నార్డ్ సిరీస్' స్మార్ట్ఫోన్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి బడ్జెట్లోనే ఫ్లాగ్షిప్ అనుభవాన్ని అందిస్తాయి. అందుకే, మిడిల్క్లాస్ యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. పాత మోడల్స్కు మరి
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రం�
Vivo V70 FE : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ఫోన్ విడుదలైంది. వివో వీ70 ఎఫ్ఈ పేరుతో ఈ ఫోన్ను ఈ నెల 2న మార్కెట్లోకి తెచ్చింది.
సినిమా హీరోలా స్టెప్పులేయాలని ఉందా? అందమైన మూమెంట్స్తో సోషల్ మీడియాలో రీల్స్ చేయాలని అనుకుంటున్నారా? కానీ.. ఎక్కడికి వెళ్లాలో, ఎవరి దగ్గర నేర్చుకోవాలో అర్థం కావడం లేదా? డ్యాన్స్ క్లాసుల ఫీజులు చూసి భ�
Mumbai Expressway : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టెంపోను ట్రక్కు ఢీకొనడంతో ఎనిమిది మంది మహిళలు మరణించారు. ఈ ఘటన నాగ్పూర్-ముంబై ఎక్స్ప్రెస్ వేపై బుధవారం జరిగింది.
Smartphones : ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు దేశంలో విడుదలవుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా వన్ప్లస్, వివో, రియల్మి, ఐకూ,రెడ్మి, ఒప్పో వంటి సంస్థల నుంచి కొత్త ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
Instagram Plus : సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో ఒకటైన ఇన్స్టాగ్రామ్లో త్వరలో కీలక మార్పులు జరగనున్నాయి. యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా.. పెయిడ్ సర్వీస్ ప్రారంభించబోతుంది.
Lava Bold N2 Pro : ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా దేశంలో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. బోల్డ్ ఎన్2 ప్రో పేరుతో బేసిక్ మోడల్ ఫోన్ను విడుదల చేసింది. లావా సంస్థలో బోల్డ్ సిరీస్లో వచ్చిన మరో మంచి ఫోన్ ఇది.
Galaxy A57 5G : కొరియన్ మొబైల్ బ్రాండ్ సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్లో భాగంగా ఏ57 5జీ, ఏ37 5జీ అనే రెండు ఫోన్లు విడుదలయ్యాయి. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్లుగా చెప్పుకోవచ్చు.
Tecno Spark 50 5G : హాంకాంగ్కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది.
Redmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది.
నిశ్చలంగా, నిస్సహాయంగా మంచానికి పరిమితమైపోయిన హరీశ్రాణా వైద్య పర్యవేక్షణలో మృత్యువు ఒడికి చేరాడు. పదమూడేండ్ల క్రితం ఆ యువకుడు నాలుగంతస్థుల హాస్టల్ భవనం పైనుంచి కింద పడిపోయి ఇక లేవలేదు. తీవ్రగాయాలతో �