యూట్యూబ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్ వినియోగదారులకు ఇతర యాప్లను ఉపయోగిస్తూనే చిన్న ఫ్లోటింగ్ విండోలో వీడియోలను చూసే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ఈ ఫీచర్క�
Oppo A7 Pro Max | ఒప్పో ‘A సిరీస్’లో అత్యంత భారీ బ్యాటరీతో కూడిన ఒక ఫోన్ను తీసుకువస్తున్నట్లు ‘టెక్ సమాజంలో లీక్ అయిన సమాచారం’ హల్ చేస్తుంది. ఈ సిరీస్ ఫోన్లలో ఇప్పటివరకు చాలా ఫోన్లు వచ్చాయి.
Space Sugar | పాలపుంత కేంద్రంలో శాస్త్రవేత్తలు చక్కెర అణువులను కనుగొన్నారు. అంతరిక్షంలోని వాయుమేఘాలు భూమిపై జీవం వికసించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన పదార్థాన్ని మోసుకొచ్చి ఉండవచ్చని ఇది సూచిస్తున్నది.
నేటితరంలో స్మార్ట్ఫోన్ వాడకం తప్పనిసరి అయిపోయింది. ఏ పని కావాలన్నా.. చేతిలో స్మార్ట్ఫోన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. అదే సమయంలో.. ‘డిజిటల్ డిటాక్స్' కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. �
BSNL Satellite Phone | మొబైల్ టవర్ సిగ్నల్ లేని చోట కూడా ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తూ బీఎస్ఎన్ఎల్ సరికొత్త శాటిలైట్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, విపత
Nokia Phones | స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతున్న సమయంలోనూ ఫీచర్ ఫోన్ల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని నోకియా సరికొత్త మొబైళ్లను తీసుకొచ్చింది. 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో నాలుగు కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. Nokia 23
Oppo Reno 16 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి వచ్చే ఫోన్లలో రెనో సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ సిరీస్లో ఇప్పుడు మరో రెండు కొత్త ఫోన్లను సంస్థ ఇండియాలోకి లాంఛ్ చేసింది. అవి ఒప్పో రెనో 16. రెనో 16సీ. ఇవి రెండూ ఫ
WhatsApp : వాట్సాప్లో త్వరలో యూజర్ నేమ్ పేరుతో కొత్త ఫీచర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇకపై యూజర్లు తమ నెంబర్ కనిపించకుండా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ షేర్ చేయకుండా యూజర్ నేమ్ ద్వారా ఇత�
Oppo Reno 16 | ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి సరికొత్త మొబైల్ను తీసుకురాబోతుంది. ఒప్పో రెనో 16 సిరీస్ను జూలై 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. ఈ సిరీస్లో Oppo Reno 16, Oppo Reno 16c మోడళ్లు అ�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ దేశీయ మార్కెట్కు మరో ఈవీ మాడల్ను తీసుకొచ్చింది. సియారీ ఈవీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రు ప్రారంభ ధరను రూ.18.79 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.24.79 లక్షలుగా �
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) సురక్షిత చార్జింగ్ కోసం దేశంలోని దాదాపు 45 శాతం ఇండ్లను ఎలక్ట్రికల్గా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నదని మంగళవారం ఓ నివేదిక వెల్లడించింది. ‘ది నెట్-జీరో ట్రాన్సిషన్ స్�
OnePlus | భారత మార్కెట్లోకి వన్ప్లస్ (OnePlus ) కొత్త N6 స్మార్ట్ఫోన్ (Smart phone) ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్ ఫోన్ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, తాజా ఆండ్రాయిడ్ వ�
కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవల నుంచి భారతీయ ఐటీ సేవల రంగం ఇప్పటికే రూ.1.13 లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని ఇండస్ట్రీ సంఘం నాస్కామ్ అంచనా వేసింది. దాదాపు 25 శాతం కంపెనీలు.. తమ ఉత్పత్తిలో ఏఐతో ప్రయోగాలు చేస్తున్నా
బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్6 ఎం60ఐ ఎక్స్డ్రైవ్తో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.1,77,90,000గా నిర్ణయించింది. కేవలం 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు �
యాపిల్ మ్యాక్బుక్, ఐపాడ్ మాడళ్ల రేట్లు పెరిగాయి. ప్రారంభ శ్రేణి ధరల్నే 20 నుంచి 42 శాతం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో యాపిల్ ప్రియులకు షాకిచ్చ�