Redmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది.
నిశ్చలంగా, నిస్సహాయంగా మంచానికి పరిమితమైపోయిన హరీశ్రాణా వైద్య పర్యవేక్షణలో మృత్యువు ఒడికి చేరాడు. పదమూడేండ్ల క్రితం ఆ యువకుడు నాలుగంతస్థుల హాస్టల్ భవనం పైనుంచి కింద పడిపోయి ఇక లేవలేదు. తీవ్రగాయాలతో �
Vivo Y11 : బడ్జెట్ రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేసే చైనా మొబైల్ సంస్థ వివో తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో వై11, వివో వై21 పేరుతో రెండు కొత్త ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Vivo T5x 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా ఇండియాలో టీ5ఎక్స్ పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన ఔట్లెట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
OPPO K14 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ ఒప్పో తాజాగా కే14 5జీ అనే ఫోన్ను విడుదల చేసింది. మీడియం రేంజ్ బడ్జెట్లోనే ఈ ఫోన్ను తీసుకొచ్చింది. అందుబాటు ధరలోనే పవర్ఫుల్ బ్యాటరీతో ఫోన్ కావాలనుకునేవార�
OPPO A6s 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఏ6ఎస్ 5జీ అనే ఫోన్ విడుదలైంది. ఈ నెల 18న కంపెనీ ఈ ఫోన్ను లాంఛ్ చేసింది. పవర్ఫుల్, లాంగ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు.
Instagram : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ ఎక్కువగా చూసేవారి కోసం కీలక ఫీచర్లో అప్డేట్ చేయనుంది. పాజ్ అండ్ ప్లే ఫీచర్లో మార్పులు చేసింది.
Realme P4 Lite 5G : చైనాకు చెందిన రియల్మి సంస్థ బడ్జెట్ రేంజ్, మీడియం రేంజ్ ఫోన్లు కొనే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో 5జీ బడ్జెట్ ఫోన్ను మార్కెట్లో లాంఛ్ చేసింది.
iQOO Z11x 5G : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ మీడియం బడ్జెట్ రేంజ్లో ఐకూ జడ్11ఎక్స్ పేరుతో 5జీ ఫోన్ను ఇటీవల లాంఛ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐకూ జడ్ 10 ఎక్స్ మొబైల్కు ఇది తర్వాతి వెర్షన్ ఫోన్.
Xiaomi 17 : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్త షావోమీ తాజాగా రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా పేరుతో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసింది.
Instagram : సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్లకు షాకివ్వబోతుంది. ఇప్పటివరకు అందిస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (E2EE) సపోర్టింగ్ రద్దు చేయబోతుంది.
Xiaomi Pad 8 : చైనాకు చెందిన మొబైల్ తయారీ బ్రాండ్ షావోమీ నుంచి ఇటీవల ప్యాడ్ 8 లాంఛ్ అయింది. ఇది ప్రీమియమ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. స్నాప్డ్రాగన్ 8, జనరేషన్ 4 చిప్సెట్, పవర్ఫుల్ బ్యాటరీ వంటివి దీని ప్రత్యేకతలు.
Vivo Y51 Pro : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో మీడియం రేంజ్ బడ్జెట్లో కొత్త 5జీ ఫోన్ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి ప్రధాన ఫీచర్లు.
Poco C85x 5G : చైనా బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ విడుదలైంది. పోకో సీ85 ఎక్స్ 5జీ పేరుతో కొత్త ఫోన్ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది గత డిసెంబర్లో రిలీజైన పోకో సీ85కి అప్డేటెడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు.
Realme C83 5G : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రియల్మి ఇండియాలో మరో బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ను లాంఛ్ చేసింది. రియల్మి సీ సిరీస్లో భాగంగా సీ83 5జీ అనే బిగ్ బ్యాటరీ ఫోన్ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది.