Vivo X200T : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో సంస్థ ఇండియాలో మరో ప్రీమియం మొబైల్ ఫోన్ లాంఛ్ చేసింది. వివో ఎక్స్200టి పేరుతో హైఎండ్ ఫోన్ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో ఎక్స్200 ఎఫ్ఈ, వివో ఎక్స్300 �
Motorola Signature : మోటోరోలా సంస్థ ‘సిగ్నేచర్’ పేరుతో ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. గోల్డ్ స్టాండర్డ్ ఫొటోగ్రఫీతో ఈ ఫోన్ రూపొందింది. ఫొటోలు, వీడియోలు తీసుకునేవారికి ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా
Plastic Clouds | చైనాలోని గ్వాంగ్ఝౌ, జియాన్ నగరాల్లో మేఘాలుగా ఏర్పడే స్థాయిలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నా యి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ నగరాల్లో భూమి పైన గల వాతావరణంలో మైక్రోప్లాస్టిక్స్,
టెక్నాలజీ దిగ్గజం అమెజాన్.. తాజాగా కొత్త స్మార్ట్ డిస్ప్లేలను పరిచయం చేసింది. ఎకో షో 11తోపాటు ఎకో షో 8(నాలుగో తరం) మోడల్స్ను విడుదల చేసింది. అత్యాధునిక ‘ఓమ్ని సెన్స్' టెక్నాలజీతోపాటు మరిన్ని ఫీచర్లను ఇ�
realme P4 Power : ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ కెపాసిటీ ఉండే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ తయారీ కంపెనీలు కూడా బిగ్ బ్యాటరీ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.
iPhone 17 Pro : మార్కెట్లో ఉన్న లేటెస్ట్ యాపిల్ ఫోన్ ఐఫోన్ 17 ప్రోను డిస్కౌంట్లో దక్కించుకోవాలనుకుంటే ఇదో చక్కటి అవకాశం. ప్రస్తుతం ‘ఐఫోన్ 17 ప్రో’ ధర దాదాపు రూ.1,34,900గా ఉంది. అయితే, దీనిపై దాదాపు రూ.44,000 వరకు డిస్కౌంట్ పొంద�
టెక్నో మొబైల్ తన తాజా బడ్జెట్ 4జి స్మార్ట్ఫోన్ టెక్నో స్పార్క్ గో 3 ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ ఫోన్ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ఉద్యో�
Aadhaar Lock : ఇండియాలో ప్రతి పౌరుడికి గుర్తింపు ఇచ్చే ఆధార్ తో ఉన్న ఉపయోగాల గురించి తెలిసిందే. అయితే, చాలా చోట్ల మనకు తెలియకుండానే మన ఆధార్ వాడేస్తుంటారు. కొన్ని సంస్థలు మన ఆధార్ ను దుర్వినియోగం చేస్తున్న పరిస్త�
YouTube Shorts : నేటి తరంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు. దీనివల్ల వారి కంటిచూపు మందగించే అవకాశం ఉంది. ఇతర అనారోగ్య, మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు
Instagram : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు, రీల్స్ క్రియేటర్లకు గుడ్ న్యూస్. కంటెంట్ ఏ భాషలో ఉన్నా ఇకపై మరో ఐదు భారతీయ భాషల్లో డబ్ చేసుకునే వీలుంటుంది. ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా ఈ మేరకు ఒక ఏఐ టూల్ ను డెవలప్ చేస�
Whatsapp | మనం వాడే వాట్సాప్ గ్రూప్స్లో ఇప్పుడు 1,024 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద గ్రూప్లో ఎవరు ఎవరో గుర్తుపట్టడం, ముఖ్యమైన ఈవెంట్లను ఫాలో అవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది.
iPhone : ఐఫోన్ వాడుతున్న యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
PSLV C-62 | పీఎస్ఎల్వీ సీ-62 (PSLV C-62) రాకెట్ మరికొన్ని గంటల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంరది. శ్రీహరికోట (Sriharikota) లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు (సోమవారం) ఉదయం 10.17 గంటలకు ఇస్రో (ISRO) ఈ రాకెట్ను ప్రయ
మొబైల్స్ తయారీ సంస్థ రియల్మి భారత్లో నూతనంగా రియల్మి ప్యాడ్ 3 పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్ ని విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా ధర కూడా తక్కువగానే ఉంది. ఈ ట్యాబ్�
భారతదేశంలో ప్రజాదారణ పొందిన సెల్ఫోన్ కంపెనీలలో రియల్మి ఒకటి. కొత్తగా ఈ కంపెనీ తమ నంబర్ సిరీస్ లో భాగంగా మరో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మి 16 ప్రొ, రియల్మి 16 ప్రొ ప్లస్ పేరుతో వీటిన�