అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రొసీడింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్(టీజీపీఏ) అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్కుమార్ డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకుల �
మాడల్ స్కూల్ టీచర్లకు డీఏ బకాయిలు చెల్లించడంలేదని, వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ఆందోళన వ్యక్తంచేసింది.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభ మవుతుందని ఐసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ శ్రీదేవసేన తెలిపారు.
జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 24 నుంచి 27 వరకు ప్రత్యేక కోటా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజ
డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్షిప్ చొప్పున అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
కేంద్ర రక్షణశాఖ ప్రైవేట్ రంగంలో సైనిక్ స్కూల్ను మంజూరు చేసింది. విజయవాడ సమీపంలో ఈ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిచ్చినట్టు పాఠశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్రెడ్డి సోమవారం తెలిపారు.
లా కోర్సుల్లో మరో 3,644 సీట్లు భర్తీ అయినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సోమవారం వెల్లడించారు. మూడేండ్ల కోర్సులో 2,593, ఐదేండ్ల కోర్సులో 1,051 సీట్ల చొప్పున భర్తీ అయినట్టు తెలిపారు.
బీటెక్ మేనేజ్మెంట్ కోటా(బీ- క్యాటగిరీ) సీట్ల భర్తీలో పలు కాలేజీలు నిబంధనలకు నీళ్లు వదిలినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తించింది. తమకు ఇష్టం వచ్చినట్టు సీట్లను భర్తీచేసిన 18 ప్రైవేట్ ఇంజినీరింగ్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
DDMS | దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో వివిధ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సర్కారు బడుల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ డుమ్మా కొట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేదిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రా రంభించారు.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.