డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీఈసెట్ హాల్టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గు�
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్కుమార్ తెలిపారు. 9,10,11 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు.
మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్-2027 కోసం ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయిం�
AP Poycet Results | ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను వెల్లడించారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్పులు తెలంగాణ యువత కలలను కల్లలు చేయనున్నాయి. నూతన సాంకేతిక విద్యావకాశాలకు బడుగు విద్యార్థులను దూరం చేయనున్నాయి. సంప్రదాయ కోర్
Inter Students | పరీక్షల్లో పాసైతేనే ఎగిరి గంతేసే పరిస్థితులు పోయాయి. ఫస్ట్ క్లాస్లో పాసైతే ఘనంగా చెప్పుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు 90% మార్కులకు విద్యార్థులు సంతృప్తిచెందడంలేదు. చివరికి 988, 975 మార్కులొచ్చినా �
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నలుగురు విద్యార్థులూ అత్యధిక మార్కులు సాధించి స్టేట్ టాపర్లుగా నిలిచారు. వారు 600 మార్కులకు 597 మార్కులు సాధించి సత్తాచాటారు.