తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026) ఫలితాలు మంగళవారం ప్రకటించనున్నట్టు ఎస్సీ గురుకులాల సొసైటీ అధికారులు వెల్లడించా రు. మంగళవారం మధ్యాహ్నం 1:30గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 198 ఖాళీల భర్తీ కోస�
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వీ వీ శ్రీనివాసరావు శుక్రవా�
విద్యావ్యవస్థలో మార్పులకు ఉన్నత విద్యామండలి చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 30 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు క్యూ కడుతున్నాయి. �
ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తల్లిదండ్రుల మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థులు పరీక్షలు రాసిన ఘటన శనివారం పలుచోట్ల చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెంది న కే అపర్ణ స్థానిక
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి భాష పేపర్కు పరీక్ష నిర్వహించారు. అయితే సొంత స్కూల్లో సెంటర్ల కేటాయింపు వివాదాస్పదమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో సెల
రాష్ట్రంలో 21వ శతాబ్దంలోనూ లింగ వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిల పట్ల ఒకరకంగా.. అమ్మాయిల పట్ల ఒక రకంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. పాఠశాల విద్యలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లింగ వివక్షకు నిదర�
పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ మరో టెన్షన్ మొదలైంది. ఉత్తర కొరియా శనివారం జపాన్ సముద్ర జలాల్లోకి 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. జపాన్ సముద్ర జలాల్లో అమెరికా, దక్షిణ కొరియా సంయ�
Inter Results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 6న విడుదలకానున్నాయి. విద్యాశాఖలో 99 రోజుల ప్రణాళిక నేపథ్యంలో అదే రోజున ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. ఏటా ఆలస్యంగా ఫలితాలు విడుదల చేస్తుండ�
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. ఐదు నిమిషాలు అంటే ఉదయం 9:35 కల్లా వచ్చిన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అన�
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్పీసెట్-2026 నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్�
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం(రేపు) ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. �