ఇద్దరు గురుకులం విద్యార్థుల కిడ్నాప్కు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్�
సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు 2026 మే మొదటి వారంలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. మే 4, 5 తేదీలను మండలి అధికారులు పరిశీలిస్తున్న�
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గ
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఎడతెగని జాప్యానికి.. నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. 2026 మార్చి 14 నుంచి పరీక్షలు జరుగనున్నాయి.
TG SSC Exam Schedule | తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో కేవీల్లో బోధన ముందుకుసాగడంలేదు. అన్ని కేవీల్లో 8,457 టీచర్పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. మరో 1,716 మంది బోధనేతర సి
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలలో సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్ను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్కు సీఎం రేవంత్రెడ్డి ఆమో�
ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న హెల్త్ కమాండ్ సెంటర్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్యసిబ్బందికే అవకాశమివ్వాలని, జూనియర్లను నియమించడం తగదని తెలంగాణ ఇండియన్ మెడిసిన్ డాక్టర్
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు విచారణ జరిపి గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని రాగలత, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
జేఈఈ మెయిన్కు ఈ సారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్-1కు హాజరయ్యేందుకు 14.5లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు 13.11 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సారి 1.4లక్షల మంది అధికం
తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాతపరీక్షను ఈనెల 14న నిర్వహించనున్నట్టు బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.