కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో కేవీల్లో బోధన ముందుకుసాగడంలేదు. అన్ని కేవీల్లో 8,457 టీచర్పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. మరో 1,716 మంది బోధనేతర సి
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలలో సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్ను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్కు సీఎం రేవంత్రెడ్డి ఆమో�
ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న హెల్త్ కమాండ్ సెంటర్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్యసిబ్బందికే అవకాశమివ్వాలని, జూనియర్లను నియమించడం తగదని తెలంగాణ ఇండియన్ మెడిసిన్ డాక్టర్
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు విచారణ జరిపి గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని రాగలత, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
జేఈఈ మెయిన్కు ఈ సారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్-1కు హాజరయ్యేందుకు 14.5లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు 13.11 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సారి 1.4లక్షల మంది అధికం
తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాతపరీక్షను ఈనెల 14న నిర్వహించనున్నట్టు బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నాన్న యక్షగానం చేస్తుంటే ఆ పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపద సాహిత్యాన్ని సోపతి చేసుకుంది. చేను చెలకల సాక్షిగా బాణీ కట్టుకున్న తన పాటలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొత్త ప్రయాణాన్ని మ�
తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జిల(జూనియర్ డివిజన్) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్లైన్ పద్ధతిలో అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు రి�
ఎస్సీ గురుకుల సొసైటీలో ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ లేకుండానే ముఖ్యమైన కాంట్రాక్టును అనుకూల సంస్థకు కట్టబెట్టారని తెలిస
రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదా�