ప్రతి తరానికీ ఓ కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. తన తర్వాత తరానిది అనుభవరాహిత్యమనీ, తన ముందు తరానికేమో అంత తెలివిలేదని! తాము చూసినన్ని మార్పులు, మరెవరూ చూడలేదనీ వాళ్ల నమ్మకం. తమ తరానికి ఉన్న పరిణతి, అనుభవాలు.. �
తరచుగా లాంగ్ డ్రైవ్స్ వెళ్లేవారికి.. వాహనాల టైర్లలో గాలి తగ్గుతుంటుంది. మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
వారం రోజులుగా ఈసాణుడికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్' అన్నట్లు; ‘దుర్మార్గేవ విజనాతి దుర్మార్గస్త్య ప్రతిక్రియమ్' కదా! తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్లు అతనికి అ
చివరగా సత్కారాన్ని అందుకొన్న రుద్ర మాట్లాడుతూ.. మిషన్ డోలోలో సాయపడిన తన టీమ్ మెంబర్స్తో పాటు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసుకొన్నాడు. ఈ క్రమంలో తనలాంటి దేశభక్తులు, నిస్వార్థపరులు ఎవరూలేరన్న కి�
నిజమైన గ్రామీణ వైభవాన్ని చూడాలనుకునే వారికి.. రాజస్థాన్లోని ‘మండావా’ ఓ అద్భుతమైన గమ్యస్థానం. ఎడారి దేశపు సంస్కృతిని, సంప్రదాయ కళాత్మకతను ఇష్టపడే వారికి మంచి విహార కేంద్రం. సాయంత్రం వేళల్లో ఇక్కడి ఇసుక �
భారత దేశంలో సిపాయిల తిరుగుబాటుకి ముందు ఈశాన్య ప్రాంతంలో జరిగిన నిజమైన కథే ఈ నవల. బ్రిటిష్ వలసవాదులు మన దేశ అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తారు. దీనికి వ్యతిరేకంగా స్థానిక గిరిజ�
ఒక విద్యాసంవత్సరాన్ని నా తప్పేమీ లేకుండానే పోగొట్టుకున్నాక మళ్లీ అకడమిక్ ఇయర్ కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఆ లోగా సబ్జెక్ట్ మర్చిపోకూడదని చదివిన పుస్తకాలే మళ్లీ మళ్లీ చదువుతూ వచ్చాను. మెడికల్ ఎంట్రన�
నాని ‘ప్యారడైజ్' సినిమాలోని ఓ పాట తెగ వైరల్ అవుతున్నది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ను సొంతం చేసుకుంటున్నది. ఈ పాటకు గొంతు కలిపింది ఎవరో కాదు మన పాలమూరు మట్టి బిడ్డ ఎద్దుల జంగిరెడ్డి. చిన్నప్పుడే జానపద కళ
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప
భారతీయ తత్వశాస్త్రం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం అత్యంత ప్రయోజనకరమైనది.తెల్లవారుజాముకు ముందు ఉండే ఈ 96 నిమిషాల సమయం.. మానసిక, శారీరక,ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైనది. వ్యక్తిత్వ వికాసానికీ ఎంతో కీలకమైనది. అలాం�
శుభం కుమార్ సామాన్య కుటుంబంలో పుట్టాడు. వాళ్లది బీహార్ రాష్ట్రం ముంగర్ జిల్లాలో మక్వా అనే పల్లెటూరు. వాళ్ల నాన్న పాఠశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. కొడుకు గొప్పగా చదివి, మంచి ఉద్యోగం సాధించాలని �
అలియా భట్, దీపికా పదుకొణె లాంటి అగ్రతారలేలుతున్న బాలీవుడ్ను తనదైన నటనతో మెప్పించింది యామీ గౌతమ్. ఒకప్పుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అన్నీ ఫ్లాప్లే ఎదురవ్వడంతో బాలీవుడ్ బాటపట్టి తన