బీహార్కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. అవి ఏమిటి?
ప్రస్తుతమున్న భారత సైన్యాధిపతి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా తదుపరి సైన్యాధిపతిగా రక్షణశ�
హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)చెంచుగూడెంలో.. గూడెం నాయకుడు ఇందుడు రచ్చబండ మీద కూర్చొని ఉన్నాడు. ఆయనకు కొద్ది దూరంలో గూడెం పెద్దమనుషులు నలుగురు కూర్చొని ఉన్నారు.
కంప్యూటర్లో ప్రింట్ నొక్కగానే పేపర్ మీద అక్షరాలు రావడం మనకు తెలుసు. కానీ, అదే ప్రింట్ బటన్ నొక్కితే వేడివేడి పిజ్జా, నచ్చిన ఆకారంలో చాక్లెట్, ఇష్టమైన కేక్ ప్లేట్లోకి వచ్చేస్తే? వినడానికి ఇదొక సైన�
దొంగలు తెలివి మీరారు. రిస్క్ లేని జాబ్ మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నారు. ట్రెడిషనల్ యాక్టివిటీస్ వదులుకుంటున్నారు. రంపాలతో తాళాలు కోసి, సుత్తితో గడియ విరగ్గొట్టి విలువైన సమయం వృథా చేసుకోవడానికి అ�
ఆట.. పాట... తెలంగాణ ప్రజల సాంస్కృతిక జీవనాడి, జీవధాతువు. ఇక్కడి ప్రజల భాష, యాస మరొక మేలిమి గుర్తింపు. ఇక్కడి కవులు, రచయితలు తమ రచనల్లో తమ భాషను, సంస్కృతిని అక్షరమక్షరాన నిక్షిప్తం చేశారు.
డోలో జైలులోకి ప్రవేశించిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులే రూమ్నంబర్ 25 సెల్లో సూసైడ్ చేసుకోవడం రుద్ర అండ్ టీమ్కు కొత్త సవాల్ను విసిరింది.
ఉదయం పార్కులో పరుగులు తీస్తున్న వారిని చూడటం సాధారణమే. కానీ, చేతిలో ఓ సంచి పట్టుకుని, దారిలో కనిపించే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, వ్యర్థాలను ఏరుకుంటూ పరిగెత్తేవారిని ఎప్పుడైనా గమనించారా? వాళ్లు కేవలం వ�
గవర్నమెంట్ మర్కజీ హైస్కూల్లో ఫస్టు బెల్లు మోగింది. అంటే టైం తొమ్మిదిన్నర అయింది. పది గంటలకల్లా ఫ్యాక్టరీకి పోకపోతే.. ఓనర్తోని తిట్ల దండకమే! సైకిల్ తాళం తీసి, ఎక్కి తొక్కబోతుంటే చెయిన్ పడ్డది. మనం ఎంత త�
ఉదయం లేవగానే కడుపు నకనకలాడి పోతుంటుంది. ఏదో ఒకటి పొట్టలో పడకపోతే, మనసంతా చిరాగ్గా మారిపోతుంది. కానీ, ఆకలి తీర్చుకునే ధ్యాసలో ఏదిపడితే అది తినేస్తే మాత్రం.. ఆరోగ్యం దెబ్బతింటుంది.
వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో ఓ మంచి పోర్టబుల్ గొడుగు చేతిలో ఉండాల్సిందే! Kerok Portable Auto Travel Umbrella.. ప్రయాణాలకు, రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటుంది.
దేవ్మాలి.. రాజస్థాన్లోని బేవార్ జిల్లాలో దాగి ఉన్న ఒక అద్భుతం. ఆధునిక జీవనశైలిని సవాల్ చేస్తూ.. పూర్తిగా దైవానికే అంకితమైన గ్రామం. ఇళ్లకు తాళాలు, ఇంటి చుట్టూ ప్రహరీలు, నిరంతరం భూవివాదాలతో నిండిన ఈ ప్రప�
ఈ అచ్చ తెనుగు పద్యం పొన్నగంటి తెలగనార్యుడు రచించిన యయాతి చరిత్ర లోనిది. యయాతికి జాబాలి రామాయణ కథ చెబుతున్న సందర్భంలోనిది ఈ పద్యం. రావణుని భుజ బలానికి ఇటూ అటూ ఎటూ వెళ్లలేక వేల్పులు పనిచేస్తుండగా బల గర్వంత�
అక్కడంతా హడావుడి వాతావరణమే కనిపిస్తుంది. హాలంతా ఒక్కరి కోలాహలమే ఉంటుంది. అతనే ప్రశ్న సంధిస్తాడు.. జవాబూ చెప్పేస్తుంటాడు.. ‘నా మాటే శాసనం’ అనేస్తూ, దాన్ని పాటించాలని హుకుం జారీ చేస్తాడు. తాను చెప్పినట్టు చ�
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులక
మన జీవితం ఈ జన్మతోనే మొదలు కాలేదు. ఎక్కడో హిమాలయాలలో పుట్టిన నది.. మన ప్రాంతంలో, మన మధ్య సాగిపోయినంత మాత్రాన అది కేవలం మన ప్రాంత అనుభవాలతోనే ఉండదు కదా! ఆ నది ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో సంప్రదాయాల సంబంధాలతో మ