గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు. ఆయన విద్యలకెల్ల ఒజ్జ. స్వామి బుద్ధిశక్�
ఒకరోజు ధర్మరాజు, శౌనకాది మహామునులందరూ సత్సంగ కాలక్షేపం కోసం సూతుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని ని
ప్రయాణాలు కలిసివస్తాయి. పనులు శ్రద్ధగా చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. మాటతో అందరి మనసులూ గెలుచుకుంటారు. గతంలో అనుకున్న ప్ర�
ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ .ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వె�
వినాయకుడు హైందవంలో ప్రధాన దేవత. అందుకే ఆయన ఇక్కడ తొలి పూజలందుకుంటాడు. అయితే పొరుగున ఉన్న దేశం థాయ్లాండ్లోనూ గణపతిని విఘ్నవినాశకుడిగా, సంపదలకు అధిదేవతగా కొలుస్తారు. అందుకే అక్కడా ఆయన విగ్రహాలు దర్శనమి�
గణేశుని ప్రతిమలు, పుస్తకాలు సేకరణతో అరలతో మొదలై మా ఇల్లంతా వినాయక విలాసంగా మారింది! మారేడ్పల్లిలోని మా ఇంటిని గణేశుడికి వదిలేసి కొంపల్లిలోని మరో ఇంటికి మారిపోయాను. నేను విగ్రహాలు, ఫొటోలు, పుస్తకాల సేకర�
కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లిలోని ఎస్బీహెచ్ కాలనీ.. ప్లాట్ నెంబర్ 17లో శేఖర్ (ఒకప్పుడు) నివసించేవాడు. అప్పుడు బ్యాంక్లో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆయనకు గణపతి అంటే భక్తే కాదు ప్రాణం. ఎంతంటే తన జీవ�
వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెంద�