కాల్పుల విరమణను మరో 6 నెలలపాటు కొనసాగించనున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖను విడుదల చేశారు.
బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్తో పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొ ట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్
కేంద్ర సంస్థలైనా, రాష్ట్ర సంస్థలైనా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని, అబద్ధాలతో పబ్బం గడుపుతున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సిద్ధమా? అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స
వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట తడవడంతో మొలకలు వచ్చి మరింత నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది.
రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పత్తి వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు చేయబోమని అల్టిమేటమ్ జారీచేశారు.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతుల పాలిట శాపంగా మారుతున్నది. సీసీఐ పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడంతో పత్తి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన�
అంతర్జాతీయ ఆప్టికల్ దిగ్గజం జెడ్ఈఐఎస్ఎస్..తాజాగా హైదరాబాద్లో మరో ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించింది 4.500 చదపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్తో నూతన పరిశోధనలు గావించడానికి వినియోగించన�
అమెరికా టారిఫ్ల జాబితాలో ఇప్పుడు భారత్దే అగ్రస్థానం. నిన్నమొన్నటిదాకా చైనాపై అత్యధిక సుంకాలు వేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. డ్రాగన్తో దోస్తీ కుదరడంతో అమెరికాలోకి దిగుమతయ�
వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ప్రారంభించి... కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తె�