IND vs PAK : దాయాదుల హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. పాక్ మాజీ స్పిన్నర్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ (Saqlain Mushtaq, IND vs PAK,) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచెలక సమీపంలో గల 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.
సింగరేణిలో జాతీయ సంఘాలను కాదని టీబీజీకేఎస్ ను కార్మికులు తమ గుండెలకు హత్తుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కొత్త హక్కులు తీసుకురావడంతో పాటు జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తీస
రావులపల్లి నుండి ఎక్స్ రోడ్ తండా వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మంగళవారం మట్టితో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు.
కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా నిలిచే తెలంగాణ ప్రజల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారక్క వనదేవతల జనజాతర ఎల్లమ్మ బోనాలతో మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలో�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల వాసి పొలంపల్లి గ్రామానికి చెందిన బానోత్ దశరథ్కు బెస్ట్ సోల్జర్ అవార్డు లభించింది. గల 17 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్న దశరథ్ విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, ధ�
మన దేశంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగే పానీయాలు అని చెప్పవచ్చు. టీ లేదా కాఫీలను దాదాపు ఉదయం పూట ప్రతి ఒక్కరి ఇంట్లో తాగుతారని చెప్పవచ్చు. కొందరైతే వారి రోజును టీ, కాఫీలతోనే ప్రారంభిస్తారు. ఉదయం ప�
ICC : పంతానికి పోయి టీ20 వరల్డ్కప్ అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్కు ఐసీసీ మరో షాకిచ్చింది. ప్రపంచకప్ మ్యాచ్ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ దేశానికి చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించి
France | పిల్లలపై సామాజిక మాధ్యమాల (Social Media) ప్రభావాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం (France govt) కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఓ చట్టం తీసుకురాబోతోంది.
భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో నేడు సోలార్లో నిర్మాణం జరుగుతుంది. కానీ తెలంగాణలో సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం రూ.7 కోట్లట.. దేశం మొత్తంలో 2, 3 కోట్లలో అయ్యేది ఒక్
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�