Dhee Pandu | బుల్లితెరపై తనదైన డ్యాన్స్, కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ�
నాగోల్ పోలీస్స్టేషన్ పరిధి బండ్లగూడలోని ఓ వైన్స్లో జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి, కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, స్నేహితులని చూడకుండా తమతో అసభ్యకరంగా ప్రవర్తించ�
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో రోజు ఆట రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్తో మొదలైన రోజు.. కిచెన్లో వివాదం, ఫిజికల్ టాస్క్, సంచాలకుడి తీరుపై గొడవ, చివర్లో కెప్టెన్సీ రేసులో కీలక మలుపుత�
రాజేంద్రనగర్ జోన్లోని శంషాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని 2018లో రిజిస్టర్డ్ సేల్డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన నాటి నుంచి తానే ఆస్తిని స్వాధీనంలో ఉంచుకుని వినియోగిస్తున్నట్లు తెలిప
నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారిణిగా పనిచేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలును అధికారులు విధుల నుంచి తప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ మేతి మేనకోడలు అంకిత యరగల్ బాగల్కోట్లో ప్ర
దేశంలోని నగరాలను ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అనుకూలంగా మార్చేందుకు తాతాలిక ఉపశమనాలు కాకుండా సమగ్రమైన, శాశ్వత పరిషారాలను అన్వేషించాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రె�
సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథతో రూపొందిస్తున్న ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ చిత్రం బుధవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు అగ్ర నటుడు కమల్హాసన్ ముఖ్యఅతిథిగా విచ
అగ్ర కథానాయిక తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వివాన్' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో ఆమె సిద్ధార్థ మల్హోత్రా సరసన నటిస్తున్నది. ఇటీవలే ట్రైలర్ను విడుదల చేశారు. అడవి నేపథ్యంలో మైథలాజికల్ థ
22ఏ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. కాంగ్రెస్ సర్కార్ అంటించిన ‘నిషేధిత’ నిప్పు రవ్వ.. పేదల ఆస్తులను దహించివేస్తున్నది.. ఆ ఆగ్రహ అగ్నికీలలను చల్లార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫల�
‘పెద్ది’ చిత్రంతో ఈ ఏడాది భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర హీరో రామ్చరణ్. ఆయన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అర్బన్ ైస్టెలిష్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతున్న
భారతీయ చలన చిత్రసీమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను బుధవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను ప్రముఖ కన్నడ నటుడు అనంత్నాగ్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ �
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితి అప్పుల మూటపై సాగుతున్నది. పన్ను ఆదాయాలు స్వల్పంగా పెరిగినా, అంతకుమించి రెవెన్యూ వ్యయం అవుతున్నది. వచ్చే పన్ను ఆదాయానికి, వెచ్చించే ప్రభుత్వ ఖర్చులకు పొంతన కుదరడం లేదు. రెవ�
‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన భూములు కలిగిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రస్తు తం వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్నారు. ఉద్యమకాలం�