ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్(91) మంగళవారం త్రిస్సూర్లో కన్నుమూశారు. శాస్త్రవేత్తగా, విజ్ఞానశాస్త్ర ప్రచారకుడిగా, రచయితగా..కేరళలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించటంలో ప్రధాన పాత్ర వహించారు.
చారిత్రక వీరుడు, బహుజన చక్రవర్తిగా కీర్తిపొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయ దర్శకనిర్మాణంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కిం�
చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయకపోతే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి నీళ్లిస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర�
‘తెలుగువారితో నాది 28ఏండ్ల బంధం. వారిని దృష్టిలో పెట్టుకొనే ఈసినిమా చేశాను. మానవబంధాలపై తీసిన గొప్ప సినిమా ఇది. నా కెరీర్లోనే ఇది ప్రత్యేకం. ‘గజనీ’ నాటి ఎనర్జీని మళ్లీ ఈ సినిమాలో చూస్తారు. సిన్సియర్ డైరె�
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై పలు దఫాలుగా దిగుమతి సుంకాలను ప్రకటిస్తూ, వాటినే తన విదేశాంగ, వాణిజ్య వ్యూహాల్లో కీలక సాధనంగా మలుచుకుంటున్నారు. ఇటీవల కాలంలో భారత్, కెనడా, బ్రెజిల్, యూ�
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టాక్) అనుమతించిన ప్రాజెక్టులను సమీక్షించే చట్టబద్ధమైన అధికారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన�
‘నిర్మాతలు అంటే దర్శకులకు భయం భక్తి ఉండాలి. పరిమిత బడ్జెట్లో సినిమాలు తీయాలి. భారీ బడ్జెట్తో తీస్తేనే పెద్ద సినిమాలు కావు. మంచి కంటెంట్పై దృష్టి పెడితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. వరుణ్తేజ్ మొ
సొంత శాఖలోనే సవాలక్ష పనులతో క్షణం తీరిక లేకుండా అంగన్వాడీ టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. వివాహితలు గర్భం దాల్చిన దగ్గర నుంచి వారి ఆరోగ్య పరిరక్షణ, కడుపులోని బిడ్డ సంపూర్ణ సంరక్షణను ఎప్పటికప్పుడు ప�
‘నేను సరైన కామెడీ సినిమా చేసి పదేళ్లవుతున్నది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశాను. కానీ కామెడీని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్ను ఇందులో చూస్తారు. రెండున్�
‘రాష్ట్రంలోని యూనివర్సిటీలను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తాం. విద్యారంగానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగ�
గ్రీన్కార్డ్, పౌరసత్వం, ఆశ్రయం వంటి కొన్ని వలస దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేయడాన్ని అమెరికా తప్పనిసరి చేయనున్నది. ఈ మార్పు వల్ల ఖర్చులు తగ్గుతాయని, పొరపాట్లు నివారించవచ్చని, కేసుల పరిష్కార ప్రక్రి�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మార్డీసీ) కొత్తరాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఇండ్లు, నిర్మా�
ఈ నెల 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిని సంపూర్ణంగా లేదా పాక్షికంగా దర్శించేందుకు పలు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది భారత్లో కన్పించక పోయినా 55 దేశాల్లో కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడ�