పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తాసీల్దార్ కార్యాలయాన్ని
GLP-1 ఔషధాలు, అంటే గ్లుకాగాన్లాంటి పెప్టైడ్-1 రిసెప్టర్ అగోనిస్టులు, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 హార్మోన్ చర్యను అనుకరిస్తూ పనిచేసే ఔషధాల వర్గం. ఈ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణలో, అలాగే ఆక�
Ambali Centre | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థాన ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప�
DC vs RCB : సొంత మైదానంలో వందో మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అంచనా తప్పింది. భారీ స్కోర్తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను భయపెట్టాలనుకున్న ఆర్సీబీకి ప్రధాన బ్యాటర్లు షాకిచ్చారు.
Bird Flu Case | కర్ణాటకలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. బెంగళూరు శివారు ప్రాంతమైన హెసరఘట్ట సమీపంలో ముథూర్ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) వైరస్ను గుర్తించారు.
దళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ �
Arrest | ముప్పయ్యేళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది షబ్బీర్ అహ్మద్ షా అరెస్టయ్యాడు. ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి మూడు
వేసవిలో ప్రయాణికులు, ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మండల కేంద్రంలో గామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శన�
IPL 2026 : సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad స్క్వాడ్లోకి కొత్త పేసర్ వచ్చాడు. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee)ని సన్రైజర్స్ తీసుకుంది.
కట్టంగూర్ మండలంలోని మునుకుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర�
New Delhi : ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రవాద కార్యకలాపాలకు సిద్ధమవుతు�
ఈ నెల 22న శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా 11వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి పిలుపునిచ్చారు. శనివారం కట్టంగూర్ మండలం ఈ�
బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో కార్�