Lok bhavan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ విద్యార్థుల నిరసన సెగ హైదరాబాద్ను తాకింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార
Mahua Moitra | ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) మహువా మొయిత్రా (Mahua Moitra) సెటైర్లు వేశారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహు�
అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధుల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మె�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి (TMC Chief) మమతాబెనర్జి (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టంచేశ�
Rahul Gandhi : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధాని ఇంటి ముందు బైఠాయించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులపై కేంద్ర ప్రభుత్వ�
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్కు మారే ముందు
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలను వైరాలో పార్టీ నాయకులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా కృష్ణార్జునరావు కేక్ కట్ చేసి తన జన్మదిన ఆనందాన్న�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే ప్రారంభించారు. అదే సమయంలో దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు సున్నం లక్ష్మీకుమారి,
KTR | మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో నలుగురు రైతు కుటుంబాలకు ఆర్థికసాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అందజేశారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా కేటీఆర్ లక్�
AI Minister | బ్రిటన్ రాజకీయాల్లో (Britain Politics) ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశానికి తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి (AI Minister) గా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ (Kanishka Narayan) బాధ్యతలు స్వీకరించారు. కనిష్క నారాయణ్
Sanju Samson : లార్డ్స్ శతకంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంజూ శాంసన్ (Sanju Samson) సారీ చెప్పాడు. తనకు అవకాశం లభిస్తుందని రోహిత్ చెప్పినా.. తాను నమ్మలేదని శాంసన్ తెలిపాడు. '
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి-2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మీక