RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఆఖర్లో అనికేత్ వర్మ(43) దంచేశాడు. 19వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు 17 పరుగులు పిండుకోగా.. హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్, హైబీపీ ప్రధానమైనవి. ఇవి కిడ్నీల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడం, ద్రవ సమతుల్యతను నియంత�
Girl Body in Flour Drum | అద్దె ఇంట్లో నివసించే వ్యక్తికి చెందిన పిండి డబ్బాలో బాలిక మృతదేహం లభించింది. ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆగ్రహించాడు. దీంతో యజమాని కుమార్తెను అతడు హత్య చేసినట్లు పోలీసులు అనుమా�
lok adalat | ఏదైనా సమస్య వచ్చినప్పుడు సావధానంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకు వస్తే కోర్టుల్లో కేసులు వేయాల్సిన అవసరం రాదన్నారు. ఒకసారి కోర్టులో కేసు వేశారంటే పరిష్కారం కావడానికి కొన్ని నెలలు, సంవత�
PM E-DRIVE scheme | విద్యుత్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపి�
Iran Warning : అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ శతృదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లకు తమ దేశాల్లో చోటు ఇవ్వొద్దని సూచించింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫ్ఫీ(3-17) విజృంభణతో స్వల్ప వ్యవధిలో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో చిన్నస్వామి తొక్కిసలాట(Stampede) మృతులకు నివాళులు అర్పించారు. టాస్ అనంతరం ఆర్సీబీ(RCB), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లతో పాటు స్టాండ్స్లోని అభిమానులందరూ లేచి నిల్చొని �
Teacher | శనివారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జిల్లా విద్యాధికారిని కలిసి జిల్లా పరిషత్ మేమినాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిని సస్పెండ్ చేయ�
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆ�
రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలకు దూరం ఉండొచ్చొని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తాల గోపికృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జి�
కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో �
PM Modi-Trump : ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.