ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజ�
తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్దపప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్నీ
ఈసారి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజ�
నెయ్యి.. ఆహారానికే కాదు, అందానికీ మెరుగులు అద్దుతుంది. ముఖ్యంగా.. చర్మ సంరక్షణలో దివ్యంగా పనిచేస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సాయపడుతుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే.. చర్�
రాజమణి విధివంచిత. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథా శ్రమంలో పెరిగింది. ప్రేమించిన యువకుడితో పెండ్లి.. జీవితంపై కొత్త ఆశలను చిగురింప జేసింది. కానీ అది ఎంతోకాలం నిలువ లేదు. ఇటీవల పట్నం వరదల్లో భర్�
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా �
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మూడో రోజు అన్నపూర్ణగా ఆరాధించడం సంప్రదాయం. అందరికీ అన్నం పెట్టి, ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. పరమశివుడి భార్య అయిన పార్వతీదేవిని అన్నపూర్ణగా ఆరాధిస్తారు.
మగవారితో పోలిస్తే.. మహిళా ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
నగరాల్లోనే కాదు.. పల్లెల్లోనూ పావురాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. చూసేందుకు ముద్దుముద్దుగా ఉండే ఈ పక్షులతో.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలంటే.. సిబిల్ స్కోర్ బాగుండాలి. దాని ఆధారంగానే లోన్ అమౌంట్, వడ్డీ రేట్లు నిర్ణయం అవుతాయి. అయితే, పర్సనల్ లోన్ కావాలంటే.. సిబిల్ స్కోర్తోపాటు మరికొన్ని అంశాల�
రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో ఈ లక్షణాలతో కూడిన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే వర్�