ఏ ట్రిప్ అయినా ముందస్తు ప్రణాళికతో ప్రారంభం కావాలి. వెళ్లే ప్రదేశం గురించి ముందుగా సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రాంతంలోని వాతావరణం, స్థానిక పరిస్థితులు, పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకోవాలి.
ఆఫీసుల్లో కృత్రిమ వాతావరణం అంటే... నిరంతరం నడిచే ఏసీ, కిటికీలు లేని గదులు, ఫ్లోరోసెంట్ లైట్లు మన చర్మం, జుట్టుపై చూపే ప్రభావాన్ని ఈ థియరీ వివరిస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు గ్లోయింగ్గా ఉండే చర్మం, ఆఫీసు �
ఇప్పటిదాకా పుస్తకాలను చదివి తలలో జ్ఞాపకం పెట్టుకోవడమే మనకు తెలుసు. కానీ పుస్తకాల వరుసలని తల అలంకారంగా మార్చేస్తున్నారు నేటి ఫ్యాషనిష్టులు. హెయిర్ స్టయిలింగ్ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా వాడే క్లచ్లన�
భారతీయ ఉద్యోగులు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రతి పదిలో ఎనిమిది మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతం అవుతున్
మండే ఎండల్లో చర్మానికి అధిక తేమ అవసరం. అయితే, ఎంతమంచి మాయిశ్చరైజర్ అప్లయి చేసినా.. ఈ ఎండలకు ఇట్టే ఆవిరైపోతాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛమైన రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది.
షుగర్ వ్యాధి.. దాని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభం నుంచి తీవ్రమయ్యే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులు అనిపించవు. ఫలితంగా వ్యాధిని గుర్త
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తింటుంటాం. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, అది ఏ సమయంలో తింటున్నామనేదే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏ రకమైన పండ్�
వేసవి తాపం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఇలాంటి సమయంలోనే అనేకమంది వడదెబ్బకు గురవుతున్నారు.
డిజిటల్ యుగం మొదలయ్యాక టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు అంటూ స్క్రీన్ని చూసే సమయం కూడా పెరిగింది. దీనివల్ల కళ్ల మీద దుష్ప్రభావం పడుతుందన్న విషయం చర్చలోకి తరచూ వస్తున్నదే. అయితే ఈ స్క్రీన్ టైమ్ పెరగడం క�
కొబ్బరి నీళ్లు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పానీయం. వేసవిలో తక్షణ శక్తిని అందిస్తూ, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే దివ్యౌషధం. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్లు.. అమృతంలాంటి కొబ్బరినీళ్లను విషతుల్�
ఇస్లాం ఐదు మూలస్తంభాలలో హజ్ యాత్ర అత్యంత విశిష్టమైనది. ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు, అంతరంగ శోధన. శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా కాబా గృహాన్ని దర్శించాలని ఖురాన్ బోధిస్�
ఒక పెద్ద కల్యాణ మంటపంలో పెళ్లి జరుగుతున్నది. అది సంపన్నుల పెండ్లి. ఖరీదైన ఆహ్వాన పత్రిక అందుకున్న ఒక పండితుడు ఆ పెళ్లి విందుకు వెళ్లాడు. జనం దండిగా ఉన్నారు. నోరూరించే వంటకాలతో చక్కటి విందును ఏర్పాటు చేసి �
దీయతే ఇతిదానం.. అవతలి వ్యక్తికి ఉపయుక్తమయ్యేది ఇవ్వడం దానం అనిపించుకుంటుంది. దానాన్ని మూడు విధాలుగా చెబుతారు. అడిగినవారికి అడిగినది ఇచ్చేవాడు దాత. అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేవాడు వదాన్యుడు. అడగకుండ�