వంధ్యత్వం.. ప్రస్తుతం చాలామంది దంపతులను వేధిస్తున్న సమస్య. వివాహమైన ప్రతి 10 జంటల్లో రెండు నుంచి మూడు జంటలు సంతాన లేమితో బాధపడుతున్నాయి. సంతాన లేమి అనేది మహిళల సమస్య మాత్రమే కాదు. దంపతులిద్దరికీ సంబంధించి�
‘టౌను పక్కకెళ్లొద్దురో’ అనే పాట అప్పుడెప్పుడో వచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే హెచ్చరిక చేస్తున్నది. వాయు కాలుష్యం ఉన్న ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపితే డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వస్తుందని చెబు
ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ రకరకాల ఆహారాల మీదా ప్రజల్లో ఆసక్తి కలుగుతున్నది. ఎలా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎక్కడి ఆహారంలో ఏం ప్రత్యేకతలున్నాయి? లాంటివీ చర్చల్లోకి వస్తున్నాయి. ఇటీవ�
ఇప్పుడు చాలామందిని ‘గురక’ వేధిస్తున్నది. ఈ సమస్య బాధితులతోపాటు పక్కవారికీ ఇబ్బంది కలిగిస్తుంది. అయితే, కొన్ని వ్యాయామాలు గురకను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గొంతు కండరాలను బలోపేతం చేయడంలో ఇవి �
వర్షాకాలంలో ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. వైద్యులు హెచ్చరిస్తున్న సమస్యల్లో ఫుడ్ పాయిజనింగ్ ఒకటి. బయట తినే ఆహారమే కాదు... ఇంట్లో నిల్వ చేసిన వంటకాలు, సరిగా కడగని కూరగాయలు, కలుషిత నీరు కూడా దీనిక�
ఖరీదైన ‘సూపర్ ఫుడ్స్' కంటే మన ఇంటి ఆహారంలోనే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది అమరాంత్ (తోటకూర గింజలు). గ్లుటెన్ లేకపోవడంతో పాట�
గొప్ప సామాజిక చైతన్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీపాండురంగాశ్రమం ఆనాడే చాటిన లోకకల్యాణ శాంతిసౌభాగ్య మంత్రమిది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో కాలంలో విశ్వనాథ గురుదేవులు ప్రవచించిన ఈ పంక్�
మనసు నిలకడగా ఉన్నప్పుడు చేసే స్మరణకు, యాంత్రికంగా చేసే అర్చనకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా లోతైనది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, చాలామంది భగవంతుని ఆరాధనను ఒక రోజువారీ దినచర్యగా, లేదా ఒక బాధ్యతగా మాత్రమే చూస్
ఓ అర్జునా! గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయేవి, సమస్త ప్రాణుల స్థితిగతులు నాకు తెలుసు. కానీ జీవులు మాయతో మిళితమైన వారి అజ్ఞానం, దానివల్ల పొందిన రాగద్వేషాల కారణంగా నా (పరమాత్మ) న�
‘దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్' అంటే దేవకార్యం, పితృకార్యాల్లో అశ్రద్ధ పనికిరాదని, పితృకార్యం అంటే శ్రాద్ధాది కర్మలేనని తైత్తిరీయ ఉపనిషత్ బోధిస్తుంది. పూర్వం విష్ణుదత్తుడు అనే దత్తాత్రేయ భక్తు
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిదే! ఇతరుల సేవకు ముందు నడిచే వారే ప్రథములు’ అని క్రీస్తు ప్రబోధించిన ఈ లక్షణాలున్న వ్యక్తికి ఏ సమస్యా రాదు. హృదయంలో గర్వం కలిగిన వారు ధనికులైనా, ఉన్నత పదవ�
పొరుగువారిపై కరుణను పరమ ధర్మంగా భావించింది ఇస్లామిక్ జీవన విధానం. ఇస్లామిక్ పండితుడైన హసన్ అల్-బస్రీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మానవతా శిఖరాలకు నిదర్శనం. ఒకసారి హసన్ అల్-బస్రీ తీవ్ర అనారోగ్యంతో మంచం
‘ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోరాదు’ అని చిన్నప్పటినుంచి చాలాసార్లు విన్నాం. నేడు ఇది కుడి-ఎడమైంది. ఇప్పుడంతా.. ‘అలా ఫోన్ చూస్తూ కూర్చోపోతే.. కాసేపు ఊరికే కూర్చోరాదు’ అనేంతలా మారిపోయాం.
ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొకుకుంటున్నారు. అయితే, కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సంపాదించిన సొమ్మును సరైన పద్దతిలో పొదుపు చేసి, పెట్టుబడిగా మార్చడం �