Temples | రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ పెత్తనం చెలాయిస్తున్నది. కానుకల ఆదాయంతో చేపట్టే అభివృద్ధి పనులపై కొత్త నిబంధనలు పెట్టింది.
Vemulawada | వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం సముదాయంలో జంతుబలి చోటుచేసుకున్నది. ఆలయ సముదాయం పక్కనే ఈ ఘటన జరుగడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
Revanth Reddy | కృష్ణా జలాలను దోచుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ పెట్టినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని మరోసారి తేలి�
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న
Jeevan Reddy | పదేండ్లు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలి, అలా కాకుండా ఎవరైనా అడ్డుపడితే వారిని నరికి పారేస్తం.
Narapally Flyover | రాష్ట్రంలోని రెండు అతి ప్రధాన రహదారుల పనులు మరీ నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్కు అతి కీలకమైన ఈ మార్గాల్లో పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Harish Rao | ‘ఏం చేస్తారో నాకు తెల్వదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో పరుగెత్తాలి. అవి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నయి. వాటిని తక్షణం పూర్తి చే యాలి’ అని పాలమూరు పెండింగ్
KTR | బేసిన్లు తెలియని, నీళ్ల బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే ముమ్మాటికీ తెలంగాణ జలద్రోహి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా తెలంగ�
సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ శ్రీశైలం, తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినట్టు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణశాసనం రాసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ వన్ విలన్ అ
మహాత్మాగాంధీ గ్రా మీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘నరేగా బచావో సంగ్రామ్' కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది.
తెలంగాణలో వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా పీఎస్ఏఆర్ఏ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్ సూచించారు.