Singareni Chairman | సింగరేణి సంస్థ చైర్మన్ , ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
KTR | మొత్తం హైదరాబాద్లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ ధీమ
కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Modi) ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె(General strike) ప్రశాంతంగా కొనసాగుతోంది.
అసలే యూరియా కొరతతో సతమతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో బుధవారం ఆందోళనకు దిగారు.
పురపోరులో అధికార పార్టీ మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్�
రాష్ట్ర కాంగ్రెస్లో ముసలం పుట్టించిన ‘నైని’ బొగ్గు గని అవినీతి పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వసారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర
నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హంగామా సృష్టించారు. నగరంలోని హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తన మనిషిని గెంటేశాడన్న నిందమోపి సీఐ, ఎస్ఐలు, హోంగార్డులను దూషిస్తూ దాడికి దిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అధికారులు బుజ్జగించడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డార
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి.. పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలి.
రాష్ట్రంలో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి కరువుభత్యం (డీఏ) మాత్రమే కాదు; డీఏ బకాయిలు కూడా అందడంలేదు. డీఏలు పెండింగ్లో పెట్టిన సర్కార్ డీఏ ఎర�