ASI Died | సంగారెడ్డి జిల్లాలో పోలీస్ వాహనం ఢీకొని విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ మరణించారు. మానూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మానూర్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న �
Jagtial | జగిత్యాల కాంగ్రెస్లో మరోసారి ముసలం ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెలకొన్న తకరారు ఏకంగా హైదరాబాద్కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్కుమార్ వైఖరిని విమర్శిస్తూ తమకు న్యాయం చేయాలంటూ జగిత్యా�
Kishan Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారానికోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar | ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ ఇప్పట్లో అమలు చేయలేమంటూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ చేతులెత్తేశారు. ఇవి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాలని, వాటిపై ఒక స్పష్టత వచ్చేవరకూ �
HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. పలు వివాదాస్పద భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటించుకుంటున్న హైడ్రా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు ఇ�
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మో గింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ నేతృత్వంలో చర్చలకు సమ
మహిళా బిల్లు, జనగణన సేకరణలో అనుసరిస్తున్న విధానాల ద్వారా బీసీలు, బీసీ మహిళలకు అన్యాయం చేయొద్దని ప్రధాని మోదీని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రాష్ట్రంలో భూ పరిపాలనకు కొత్త దిక్సూచిలా మారిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి అండతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థిక అరాచకవాదిగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు ఆరోపించారు.
Makkan Singh | రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ ఆయన మాట్లా�