ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయకపోతే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి నీళ్లిస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర�
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టాక్) అనుమతించిన ప్రాజెక్టులను సమీక్షించే చట్టబద్ధమైన అధికారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన�
‘రాష్ట్రంలోని యూనివర్సిటీలను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తాం. విద్యారంగానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగ�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మార్డీసీ) కొత్తరాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఇండ్లు, నిర్మా�
రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(జాక్టో) డిమాండ్ చేసింది. 12 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరింది. సమస్యలు పరిష్కారం కాని పక�
మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులపై విద్యారులకు ఆసక్తి తగ్గుతున్నది. ఒకప్పుడు తీవ్ర డిమాండ్ ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రభ ఈ సారి అమాంతం పడిపోయింది. ఈ ఏడాది ఎంబీఏలో 57% సీట్లు మాత్రమే నిండా�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాలేదు. పుట్టిన తేదీ, ఇంటిపేరు, వేలిముద్రలు వంటి వివరాలను ఇంకా అప్డేట్ చేసుకోలేదు. అధార్ అప్డేట్పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో దాదాపు 73.39 లక్షల ఓట్లు పక్కాగా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామలీస్ జాబితాలో ఉన్న 61 ల�
రాష్ట్రంలో ప్రజల భూములను ఇష్టానుసారంగా 22ఏలో చేర్చి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం 22ఏపై ఓ టీవీ చానల్ ఆధ�
వరుస లోపాలు, మరమ్మతులు, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. అగ్నిప్రమాదం తర్వాత నిలిచిపోయిన నాలుగో యూనిట్ విద్యుత్తు ఉత్పత్తికి సమాయత్తమైంది.