రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాం గం నిర్లక్ష్య ధోరణితో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద సోమవారం �
బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగిందని ఆగ్రహం పెల్లుబికింది.
మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు. కోఠిలోని మహిళా వర్సిటీలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయిప్రియ, బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న నందిని, హైదరాబ
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టి�
బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్తో పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గా
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు ఎదురవుతున్న సమస్యలు ఏండ్ల తరబడి పరిష్కారం కావడం లేదు. ప్రతియేటా గ్రామాల్లో నిర్వహించే సోషల్ ఆడిట్లో కూలీలు తమ సమస్యలను వెల్లడిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం
ఎక్సైజ్శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త సర్వీస్రూల్స్ అమలుచేయాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని కోరిం�
చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎంద�
హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.