Yadagirigutta : యాదగిరి గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన్నె సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. సత్యనారాయణ రెడ్డికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శై�
Registrations halt | తెలంగాణవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించిపోయాయి. సాంకేతిక లోపాలతో ప్రధాన సర్వర్లు గత రెండు రోజులుగా పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్ర
Harish Rao | తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మి
Inter Practicals | ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ప్రతి వారం ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ�
Road accident | విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Crime News | పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ భర్త, అత్తమామలు పెట్టిన శారీరక, మానసిక హింసను భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. భార్య ఆత్మహత్యకు కారణమైన భర�
రామప్ప చెరువు ద్వీపంలో సాస్కీ పథకం కింద తాము చేపట్టిన పనులతో నంది శిల్పానికి ఎటువంటి నష్టం వా టిల్లలేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పేర్కొన్నది.
Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
Shivraj Singh Chouhan | గ్రామీణ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉన్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తంచేశారు.
Sigachi blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది కావస్తున్నది. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.