‘కాంగ్రెస్ ప్రభు త్వం వల్లే నాకీ కష్టం.. నష్టం.. మంచంల పడ్డ నన్ను దవాఖానల సుట్టూ నా తిప్పుతున్నరు. ఈ గోస మరెవరికీ రాకూడ దు’ అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మాం జ్యానాయక్ ఆవే
ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి.
తమ భూములకు పట్టాలివ్వాలని అడిగినందుకు తమపై కేసులు పెట్టిన మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను బదిలీ చేయాలని కేసముద్రం మండలం నారాయణపురం రైతులు బుధవారం హైదరాబాద్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర�
గ్రేటర్ వరంగల్కు త్వరలోనే వాడ్రా వస్తుందని, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లోని రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బంధువుల పేరిట ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారనే కేసులో హైకోర్ట�
పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని.. నేడో.. రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ జిమ్మిక్కులు ప్రదర్శి�
గ్రూప్-1 తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణుల జాబితాను తమ వ�
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి రూ.8.5 కోట్లతో ఉడాయించి ఆరు నెలలుగా పరారీలో ఉన్న నిందితులను నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షో టికెట్లు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా పోయాయి. వాటిని పూర్తిగా బ్లాక్లో విక్రయించారని, ఓ నిర్మాత స్వయంగా దగ్గరుండి మరీ ఈ దందా నడిపారని, అభిమానం పేరుతో తమను నిలువునా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల �
గ్రూప్-1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కు వెళ్లి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిప
జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్కు మద్దతుగా వేలాది మంది యువతీ�