‘తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తీరుగా ఉంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. వైద్యం కోసం దవాఖానలో చేరితే చికిత్స మాట దేవుడెరుగు లేని రోగాలు అంటుకునేలా ఉన్నాయని పేషెంట్లు లబోదిబోమంటున్నారు. అర�
తమను బెదిరించి సోమ్లా నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పంతులు తండా వాసులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా ఎన్నికల �
వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
పంచాయతీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం అపహాస్యమవుతున్నది. గుట్టుగా ఉండాల్సిన ఓటు బహిర్గతమవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదటి విడత పంచాయతీ ఎన్నికలో అధికారకాంగ్రెస్ పార్టీకి ఊహించని ఫలితాలు రావడంతో షాక్కు గురైంది. దీంతో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను నయానో, భయానో తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట�
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ శనివారం ఆరుగురు దుర్మరణం చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం తిరుమలాపురం శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబాని