దేశంలోని నగరాలను ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అనుకూలంగా మార్చేందుకు తాతాలిక ఉపశమనాలు కాకుండా సమగ్రమైన, శాశ్వత పరిషారాలను అన్వేషించాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రె�
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితి అప్పుల మూటపై సాగుతున్నది. పన్ను ఆదాయాలు స్వల్పంగా పెరిగినా, అంతకుమించి రెవెన్యూ వ్యయం అవుతున్నది. వచ్చే పన్ను ఆదాయానికి, వెచ్చించే ప్రభుత్వ ఖర్చులకు పొంతన కుదరడం లేదు. రెవ�
‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన భూములు కలిగిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రస్తు తం వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్నారు. ఉద్యమకాలం�
శాసనసభ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తమ పై నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టీ హరీశ్రావు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సభా హకుల ఉల్�
చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ ప్రాథమిక సూత్రం శాసనసభ సాక్షిగా తీవ్ర పరిహాసానికి గురైంది. ప్రజా సమస్యలపై చర్చించి, ప్రజల హకులను కాపాడాల్సిన అత్యున్నత చట్టసభ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చే�
22Aళ విషయంలో తప్పు జరిగింది నిజం. పొంగులేటి క్షమాపణలు చెప్పింది నిజం. టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది నిజం. అయినా ఉల్టా దబాయిస్తవు. నా ఇల్లు పెడితే మంత్రి ఉంటడా అంటున్నవ్. మరి ప్రజల భూములు పెట్టిన నువ్ ఉంటవా? న�
రాబోయే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. హర్యానాలోని సోనిపట్లో ప్రఖ్యాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బ�
రాష్ట్రంలో 22ఏ కింద నెలకొన్న భూ సమస్యలన్నింటిపై విచారణ జరిపి అర్హులైన పేదలందరికీ భూములు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ పశువైద్యరంగ నిపుణుడు, శాస్త్రవేత్త డాక్టర్ సీ కృష్ణారావు పేరుతో ప్రతి సంవత్సరం పశుసంవర్ధక రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఇస్తున్న అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డాక్టర్ సీ కృష
హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పకన నానక్రామ్గూడలో ఉన్న సర్వే నంబర్లు 112, 114లోని మూడెకరాల ప్రైవేట్ భూమిలో అధికారులు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టంచేసింది. గతం లో ఈ భూమ�