Lashkar-e-Taiba: పాక్లోని ముర్దిక్లో ఉన్న లష్కరే కార్యాలయం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసమైంది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ ఒకరు ఆ వీడియోను పోస్టు చేశాడు. మళ్లీ ఆ భవనాన్ని నిర్మించేందుకు నిధు�
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్తో కొత్త తరహా యుద్ధాన్ని జరిపినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆ దాడుల సమయంలో పాకిస్థాన్ను అన్ని రకాలుగా దెబ్బతీసినట్లు ఆయన చెప్పారు.
PAK Foreign Minister : భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంశంపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) స్పందించారు. దాయాదుల మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అంటూ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను దార్ కొట్టిప�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది.
Rafael Jets | భారత వైమానిక దళం (IAF) మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే రక్షణశాఖకు ప్రతిపాదనలు అందించింది. ఈ జెట్లను ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, టాటా వంటి భారతీయ అంతరిక్ష సంస్థలు తయారు చేస్తాయి.�
Gaganyaan | భారత్ 2027 తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. గగన్యాన్ ప్రాజెక్ట్ కింద 7,700 గ్రౌండ్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై మన దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం ఒక కొత్త విషయాన్ని వెల్లడించ�
Asia Cup : పదిహేడో సీజన్ ఆసియా కప్(Asia Cup) ప్రారంభానికి మరో మూడు రోజులే ఉంది. అయితే.. ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్తో క్రికెట్ ఏంటీ? అని విమర్శలు వస్తున్న వేళ.. టీమిండియా బాయ్కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న�
Upendra Dwivedi | పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terrorist attack) ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) మూడు రోజుల్లో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు.
Nur Khan Base | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న ఆ ఎయిర్బేస్లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో వాయుసేనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మూడు నెలల తర్వాత ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ప్రజలతో పంచుకు