Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్
Nur Khan base | ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్ (Pakistan)పై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది.
Pakistan President : 'ఆపరేషన్ సిందూర్'తో పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. భారత సైన్యం క్షిపణులతో విరచుకుపడిన ఆ రోజులపై పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ(Asif Ali Zardari ) తాజాగా స్పం�
Bal Puraskar | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పదేళ్ల బాలుడు తన వంతుగా సైనికులకు సేవలందించాడు. టీ, స్నాక్స్, పాలు, లస్సీ వంటివి వారికి అందజేశాడు. నాటి నుంచి ప్రశంసలు పొందిన ఆ బాలుడికి బాల పురస్కార్ అవార్డు దక్కింది.
Donald Trump : భారత్, పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. కోటి మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆ వ్యాఖ�
భారత దేశ భద్రతపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్కు బలమైన సందేశమిచ్చారు. మాటలతో యుద్ధాలను గెలువలేమని, నిర్ణాయక కార్యాచరణతోనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. ఆపరేష
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆ�
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్లోని మారుమూల ప్రాంతాలకు ఆరు డజన్లకుపైగా ఉగ్రవాద స్థావరాలను పాక్ ప్రభుత్వం తరలించిందని బీఎస్ఎఫ్ అధికారులు శనివారం ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 9న జమ్ము కశ్మీరులోని పూంచ్లో సరిహద్దుల అవతల నుంచి జరిగిన కాల్పులలో అమరుడైన అగ్నివీర్ ఎం మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి శ్రీ�
ఇటీవల భారత్పై అమెరికా భారీగా సుంకాలు విధించిన క్రమంలో అగ్రరాజ్యంపై కోపంతో చైనాకు భారత్ దగ్గరవుతున్నది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెల్లిగా పటిష్ఠమవుతున్న వేళ.. పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమ�
ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడు�
‘ఇకమీదట భారత్లో ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణిస్తాం’ అని ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.ఉగ్రదాడి జరిగిన మరుక్షణమే పాక్పై భారత్ యుద్ధభేరి మోగిస్తుందని కూడా హెచ్చరి