General Dhiraj Seth : భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ �
పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ ఆరుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అయితే ఆ అమర జవాన్ల పేర్లను ఇవాళ కేంద్రం వెల్లడించింది. ఆ సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో రాయనున్నారు. స�
Army chief Dwivedi: ఒకవేళ అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆధునిక యుద్ధ రీతుల్లో ఆరితేరేందుకు త్రివిధ దళాలు సన్నద్
Upendra Dwivedi: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఒవకేళ పాకిస్థాన్ ఉగ్రవాదులను పోషించి, వాళ్లను ఇండియా మీదకు ఉసి గొల్పుతే, అప్పుడు ఆ దేశం ఈ భూమి మీద ఉండాలా లేదా అన్న అంశా�
ఆపరేషన్ సిందూర్లో తాము ఎలాంటి పాత్ర పోషించ లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన చైనా తొలిసారిగా నిజం ఒప్పుకుంది. పాక్కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్టు చైనా తొలిసారిగా బహిరంగంగా అంగీకర�
దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతీయ దళాలు 13 పాకిస్థానీ విమానాలను ధ్వంసం చేసి 11 వైమానిక కేంద్రాలపై దాడులు చేశాయని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను అందరికీ అందుబాటులోనే ఉన్నాయని భారత వైమానికదళ ఉన్నతాధికారి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తి అయ్యింది. ఆ రోజు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 13 విమానాలు ధ్వంసం అయ్యాయని,11 ఎయిర్ ఫీల్డ్స్ ధ్వంసం చేసినట్లు ఇవాళ భారతీయ త్రి దళాధినేతలు వెల్లడించారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్లోని ఉగ్రవాద కేంద్రాలను ఇండియన్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లో ఉన�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్లో ఉన్న ఏడు ఉగ్రవాద క్యాంపులపై భారతీయ బలగాలు దాడి చేశాయి. ఆ ఆపరేషన్ చేపట్టి ఏడాది సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏడు క్యాంపుల జాబితాను ఆర్మీ రిలీజ్ �
ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర పో షించిన గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టం’కు సంబంధించి మరో యూనిట్ రష్యా నుంచి భారత్కు రాబోతున్నది.