ఇటీవల భారత్పై అమెరికా భారీగా సుంకాలు విధించిన క్రమంలో అగ్రరాజ్యంపై కోపంతో చైనాకు భారత్ దగ్గరవుతున్నది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెల్లిగా పటిష్ఠమవుతున్న వేళ.. పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమ�
ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడు�
‘ఇకమీదట భారత్లో ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణిస్తాం’ అని ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.ఉగ్రదాడి జరిగిన మరుక్షణమే పాక్పై భారత్ యుద్ధభేరి మోగిస్తుందని కూడా హెచ్చరి
PM Modi | ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా భారత్ బలాన్ని (Indias strength) ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేశారు. సహ పైలట్గా 30 నిమిషాల పాటు విహార యాత్ర పూర్తి చేసిన తర్వాత హర్యానాలోని అంబాలా ఎయి
PM Modi | దీపావళి పండుగ (Diwali fest) సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) కు శ్రీరాముడే స్ఫూర్తి అన్నారు.
IAF Dinner Menu | భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన 93వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిందన్ వేదికగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కొట్టిపారేశారు. అవన్నీ పాకిస్థాన్ అల్�
Operation Sindoor: పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసినట్లు భారతీయ వైమానిక దళ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్
President Murmu | దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలను పలు ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులతోపాటు పెద్దఎత్తున ప్ర�
దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించి ఆసియా కప్ను (Aisa Cup)లో టైటిల్ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియాను (Team India) ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు. యుద్ధ భూమిలోనూ, మైదానంలో ఫలితం ఒక్కటే అని పేర్కొన్నారు.
భూ కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాలను కాపాడుకోగలిగే సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. కక్ష్యలో తిరిగే రోదసి నౌకకు ఎదురయ్యే ముప్పును గుర్తించి, తిప్పికొట్టేందుకు బాడీగార్డ్ శాటి�
Debris Of Pak Missiles | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి శిథిలాలను జమ్ముకశ్మీర్లోని దాల్ సరస్సులో గుర్తించారు. దీంతో ఆర్మీ సిబ్బంది వాటిని బయటకు తీశారు. సురక్షితంగా నిర్వీర్యం చేశారు.
Ind vs Pak | సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడటం ఇదే తొలిసారి.