Army chief Dwivedi: ఒకవేళ అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆధునిక యుద్ధ రీతుల్లో ఆరితేరేందుకు త్రివిధ దళాలు సన్నద్
Upendra Dwivedi: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఒవకేళ పాకిస్థాన్ ఉగ్రవాదులను పోషించి, వాళ్లను ఇండియా మీదకు ఉసి గొల్పుతే, అప్పుడు ఆ దేశం ఈ భూమి మీద ఉండాలా లేదా అన్న అంశా�
ఆపరేషన్ సిందూర్లో తాము ఎలాంటి పాత్ర పోషించ లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన చైనా తొలిసారిగా నిజం ఒప్పుకుంది. పాక్కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్టు చైనా తొలిసారిగా బహిరంగంగా అంగీకర�
దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతీయ దళాలు 13 పాకిస్థానీ విమానాలను ధ్వంసం చేసి 11 వైమానిక కేంద్రాలపై దాడులు చేశాయని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను అందరికీ అందుబాటులోనే ఉన్నాయని భారత వైమానికదళ ఉన్నతాధికారి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తి అయ్యింది. ఆ రోజు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 13 విమానాలు ధ్వంసం అయ్యాయని,11 ఎయిర్ ఫీల్డ్స్ ధ్వంసం చేసినట్లు ఇవాళ భారతీయ త్రి దళాధినేతలు వెల్లడించారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్లోని ఉగ్రవాద కేంద్రాలను ఇండియన్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లో ఉన�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్లో ఉన్న ఏడు ఉగ్రవాద క్యాంపులపై భారతీయ బలగాలు దాడి చేశాయి. ఆ ఆపరేషన్ చేపట్టి ఏడాది సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏడు క్యాంపుల జాబితాను ఆర్మీ రిలీజ్ �
ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర పో షించిన గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టం’కు సంబంధించి మరో యూనిట్ రష్యా నుంచి భారత్కు రాబోతున్నది.
Rajnath Singh : భారత్పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్
Vivek Agnihotri | 'ది కాశ్మీర్ ఫైల్స్', 'ది వ్యాక్సిన్ వార్' వంటి వివాదస్పాద చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ సింధూర్' చేపట్టి ఏడాది కావస్తున్నా.. నాటి బ్లాక్ అవుట్స్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయి. �