S-400 Missile System: రాజస్థాన్లో శుక్రవారం నుంచి వాయు శక్తి విన్యాసాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్కు చెందిన ఫైరింగ్ వీడియోను ఇవాళ భారతీయ వైమానిక దళం రిలీజ్ చేసింది. ఆ
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం సహా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను కనుక తాను ఆపకపోయి ఉంటే 3.5 కోట్ల మంది ప్రజల�
Donald Trump: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరిగేదని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే సుమారు 3.5 కోట్ల మంది మరణించేవారని పాక్ ప్రధాని చెప్పినట్లు ట్రంప్ అన్నారు. క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించ�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో ఓ కొత్త తరహా గులాబీ పువ్వు జాతిని సృష్టించారు. బెంగాల్కు చెందిన ప్రఖ్యాత రోజ్బ్రీడర్ ఆ గులాబీ పువ్వులకు ప్రాణం పోశాడు. ఖరగ్పూర్ గార్డెన్లో ఆ పువ్వులు వికసిస�
Operation Sindoor : టర్కీ కొన్నేళ్లుగా ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. టర్కీలాగే పాకిస్తాన్ కూడా ఇస్లాం దేశం కావడం వల్ల ఇండియా-పాక్ అంశంలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ వస్తోంది.
Union Budget 2026 | దేశ రక్షణ కోసం కేంద్ర బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాద బెదిరింపులు, రక్షణ వ్యయంలో పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ రెండో అతి పెద్ద నిధులు కేటాయించ�
IND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేస�
Republic Day | దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారత్ తన సాంస్కృతిక వైభవాన్ని, ఆర్థిక ప్రగతిని, యుద్ధ విమానాలు, స్వదేశీ తయారీ క�
Donald Trump: ఇండోపాక్ వార్ను ఆపినట్లు మళ్లీ ట్రంప్ చెప్పారు. 8 యుద్ధ విమానాలు కూలాయని, రెండు దేశాలు అణుదాడికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. రెండో పర్యాయంలో ఏడాది పాలన ముగిసిన సందర్భంగా తమ ప్రభుత్వ
Donald Trump: ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. ఆ యుద్ధాన్ని ఆపడం వల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నార�
Army Chief | గతేడాది పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) కీలక విషయాలను వెల్లడించారు.
Pakistan Lobbying: భారత దళాల దూకుడును అడ్డుకునేందుకు అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరింది. దీని కోసం ఆ దేశం తీవ్రంగా ల్యాబీయింగ్ చేసినట్లు తాజా ఆధారాలు బయటపడ్డాయి. వాషింగ్టన్లో సుమారు 60 సార్లు పాక్ అధి
Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్