ఉగ్రవాదంపై పోరులో చారిత్రక దృష్టాంతంగా ‘ఆపరేషన్ సిందూర్' నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆమె గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
President Droupadi Murmu : భారతదేశం ఉగ్రదాడులను ఏమాత్రం సహించదు అనడానికి 'ఆపరేషన్ సిందూర్' ఒక ఉదాహరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అన్నారు.
Operation Sindoor | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు కేంద్రం అవార్డులను ప్రకటించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 16 మంది సరిహద్దు భద్రతా దళ (BSF) సిబ్బందికి వారి ధ
పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్య�
పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్పై అణ్వస్త్ర హెచ్చరిక జారీచేశారు. భారత్ నుంచి తమకు హాని జరిగితే తమతోపాటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
Op Sindoor | ఆపరేషన్ సిందూర్పై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మాజీ రాయబారి కేపీ ఫాబియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవ�
బాలాకోట్ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. పుల్వామాకు ప్రతీకార దాడి అన్నారు. ఉగ్రవాదుల పీచమణిచామన్నారు. పాకిస్థాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను భస్మ�
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్ను గట్టి దెబ్బే తీశామని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ వెల్లడించారు.
Air Force Chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో ఐదు పాక్ యుద్ధ విమానాలను (Five Pakistani fighter jets) కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ తాజాగా వెల్�
Brahmos Missile | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు ఎదురైన నష్టంపై భారత్ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఓ రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయినట్లు తాజా మీడి�
PM Modi: ఆపరేషన్ సింధూర్ ఏమైనా తమాషా అవుతుందా అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు సైనిక బలగాలను అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారణాసిలో మాట్లాడుతూ కొత్త ఇండియా ఇప్పుడు కాలభైరవుడ
భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు