జాతి రక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వీర సైనికులు, పోలీస్, అగ్నిమాపక, ఇతర శాఖల సిబ్బందికి 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం 1,090 మందికి శౌర్య విశిష్ట సేవా పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 233 శౌర్య పత�
ఉగ్రవాదంపై పోరులో చారిత్రక దృష్టాంతంగా ‘ఆపరేషన్ సిందూర్' నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆమె గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
President Droupadi Murmu : భారతదేశం ఉగ్రదాడులను ఏమాత్రం సహించదు అనడానికి 'ఆపరేషన్ సిందూర్' ఒక ఉదాహరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అన్నారు.
Operation Sindoor | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు కేంద్రం అవార్డులను ప్రకటించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 16 మంది సరిహద్దు భద్రతా దళ (BSF) సిబ్బందికి వారి ధ
పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్య�
పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్పై అణ్వస్త్ర హెచ్చరిక జారీచేశారు. భారత్ నుంచి తమకు హాని జరిగితే తమతోపాటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
Op Sindoor | ఆపరేషన్ సిందూర్పై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మాజీ రాయబారి కేపీ ఫాబియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవ�
బాలాకోట్ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. పుల్వామాకు ప్రతీకార దాడి అన్నారు. ఉగ్రవాదుల పీచమణిచామన్నారు. పాకిస్థాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను భస్మ�
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్ను గట్టి దెబ్బే తీశామని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ వెల్లడించారు.
Air Force Chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో ఐదు పాక్ యుద్ధ విమానాలను (Five Pakistani fighter jets) కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ తాజాగా వెల్�
Brahmos Missile | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు ఎదురైన నష్టంపై భారత్ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఓ రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయినట్లు తాజా మీడి�
PM Modi: ఆపరేషన్ సింధూర్ ఏమైనా తమాషా అవుతుందా అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు సైనిక బలగాలను అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారణాసిలో మాట్లాడుతూ కొత్త ఇండియా ఇప్పుడు కాలభైరవుడ