దుబాయ్ : ఇటీవల అహ్మదాబాద్లో ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్పైకి బంతిని విసిరి దురుసుగా ప్రవర్తించిన భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు ఐసీసీ షాకిచ్చింది.
అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేసింది.