ICC : మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్లో సమూల మార్పులకు ఐసీసీ(ICC) శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క�
రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
టీ20క్రికెట్లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ (మొత్తంగా మూడోసారి) గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ఐసీసీ వార్షిక టీ20 ర్యాంకింగ్స్లో తమ ఆధిపత్యాన�
Wasim Khan | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ Wasim Khan) ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పద�
ఇంగ్లండ్ వేదికగా జూన్లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. గత ఎడిషన్కు పది శాతం ఎక్కువ మొత్తాన్ని జత చేస్తూ రికార్డు స్థాయిలో రూ.82 కోట్లుగా నిర్ణయ�
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఇండియా నిలవగా, రన్నరప్గా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో విన్నర్, రన్నరప్ జట్లతోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు బహుమతి దక్కుతుంది.
ICC : దక్షిణాఫ్రికా, విండీస్ ఆటగాళ్ల కోసం కమర్షియల్ ఫ్లయిట్లు ఏర్పాటు చేసినట్లు ఐసీసీ తెలిపింది. వరల్డ్కప్లో ఆడేందుకు వచ్చి.. ఇరాన్ వార్ వల్ల విదేశీ ఆటగాళ్లు ఇక్కడే చిక్కుపోయిన విషయం తెల�
ఇటీవల అహ్మదాబాద్లో ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్పైకి బంతిని విసిరి దురుసుగా ప్రవర్తించిన భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు ఐసీసీ షాకిచ్చింది.
Arshdeep Singh : పొట్టి ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)కు భారీ జరిమానా పడింది. ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ నియమావళి(ICC Code Of Conduct)ని ఉల్లంఘించిన అతడు మ్యాచ్ ఫీజులో పెద్ద మొత్తాన్ని కోల్�
క్రికెట్ పసికూన నేపాల్ కొత్త చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ టీ20 ప్రపంచకప్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ పోరుపై కమ్ముకున్న నీలిమేఘాలు చెదిరిపోయాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం కొలంబో వ�