ICC : అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న అమెరికా క్రికెటర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డి (Akhilesh Reddy) చిక్కుల్లో పడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అవినీతి నియమావళి( Anti Curruption Code)ని పలుమార్లు ఉల్లంఘించినందుకు భారీ మూల్
ICC U19 WC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వచ్చే అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ను బుధవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే-నమీబియా వేదికగా జరుగన్నది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి
మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.
తీవ్ర చర్చకు దారి తీసిన టూ-టైర్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. పూర్తిస్థాయి సభ్యదేశాలకు తోడు అసోసియేట్ దేశాలను రెండు గ్రూపులుగా విభజిస్తూ టెస్టు చాంపియన్షిప్ నిర�
Asia Cup Controversy | భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతం
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్
Womens World Cup | ఎన్నో ఏళ్ల కల..పలుమార్లు ఫైనల్ చేరినప్పటికీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకి 2025 వరల్డ్ కప్ని ఉమెన్ ఇన్ బ్లూ ముద్దాడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
కెరీర్ చరమాంకంలో ఉన్న టీమ్ఇండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో ఓ హాఫ్ సె
ICC Women's World Cup | భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ బెర్తులను ఖాయం చేసుకోగా ఆఖరి బెర్తు
BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్వర్�
పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ, అంతర్గత ఫిర్యాదుల కమిటీపై రాచకొండ పోలీస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత క్రికెటర్లు స్మృతి మంధాన, అభిషేక్ శర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో అభిషేక్.. ఏడు మ్యాచ్ల్లోనే 314 రన్స్ చేసి ప్లేయర్ ఆ
ఆసియా కప్ (Asia Cup) ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫైనల్ తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహరించిన తీరు అం�