Womens World Cup | ఎన్నో ఏళ్ల కల..పలుమార్లు ఫైనల్ చేరినప్పటికీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకి 2025 వరల్డ్ కప్ని ఉమెన్ ఇన్ బ్లూ ముద్దాడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
కెరీర్ చరమాంకంలో ఉన్న టీమ్ఇండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో ఓ హాఫ్ సె
ICC Women's World Cup | భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ బెర్తులను ఖాయం చేసుకోగా ఆఖరి బెర్తు
BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్వర్�
పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ, అంతర్గత ఫిర్యాదుల కమిటీపై రాచకొండ పోలీస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత క్రికెటర్లు స్మృతి మంధాన, అభిషేక్ శర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో అభిషేక్.. ఏడు మ్యాచ్ల్లోనే 314 రన్స్ చేసి ప్లేయర్ ఆ
ఆసియా కప్ (Asia Cup) ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫైనల్ తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహరించిన తీరు అం�
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్లో విధ్వంసక�
ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన వెస్టిండీస్పై క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ ఏకంగా సిరీస్ విజయాన్ని సాధించి సరికొత్త చరిత్ర స
క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగించేందుకు మరో ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్నకు నేడు (మంగళవారం) తెరలేవనుంది. నేటి (సెప్టెంబర్
Asia Cup Controversy | ఆసియా కప్లో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త వివాదానికి తెరలేపింది. టీమిండియా ఫాస్ట్ బ�
ఆసియా కప్లో భాగంగా భారత్తో ఇటీవల ముగిసిన సూపర్-4 మ్యాచ్లో అభ్యంతరకర హావభావాలతో టీమ్ఇండియా అభిమానులను రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించిన పాకిస్థాన్ క్రికెటర్లు హరీస్ రౌఫ్, ఫర్హాన్పై ఐసీసీ చర్యలక�