ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్లను బెంగళూరు నుంచి ముంబైకి మారుస్తూ ఐసీసీ శుక్రవారం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది.
Womens Cricket World Cup: మహిళల వన్డే వరల్డ్కప్లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ను శ్రీలంకతో సెప్టెంబర్ 30వ తేదీన ఆడనున్నది. ఆ టోర్నీకి చెందిన కొత్త షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది.
ICC : మైదానంలో హద్దు మీరి.. అపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆగ్రహానికి గురయ్యే క్రికెటర్ల సంఖ్య ఈమధ్య ఎక్కువవుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాస్చ్ (Corbin Bosch) కూడా రిఫరీ, ఐసీసీ కోపానికి బలయ్యాడ�
Womens World Cup : ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens World Cup 2025) మ్యాచ్లపై సందిగ్ధత నెలకొంది. భారత, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన వాటిలో చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) ఉండడమే అందుకు కారణ
ICC Player Of Month | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు భారత యువ టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణా�
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీక
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తెలపడంతో మెగా ఈవెంట్కు లైన్ క్లియర్ అయింది.
Ben Stokes : వన్డేలు, టీ20ల్లోనే కాదు ఈమధ్య టెస్టుల్లోనూ స్లో ఓవర్ రేటు (Slow Over Rate) జరిమానాలు పెరుగుతున్నాయి. ఈ నిబంధనపై ఇప్పటికే కొందరు కెప్టెన్లు పెదవి విరుస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సైతం మండిపడ�
Asia Cup 2025 : ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న వేళ.. భారీ ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న క్రికెట్ బోర్డు (PCB)కి షాక్ తగిలినట్ట�
ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు (ECB)కే పట్టం కట్టింది
ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Anil Kumble | క్రికెట్ రూల్స్లో మార్పులు తీసుకురావాలని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే డిమాండ్ చేశారు. సలైవా వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని, డ్యూక్ బంతి నాణ్యతను మెరుగుపరచాలని ఐసీసీకి సిఫారసు చేరశారు. ప్రస్�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అల్లార్డిస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.