భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అతడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. తద్వారా భారత్ నుంచ�
Handshake Row: బీసీసీఐకి అనుకూలంగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించినట్లు పాకిస్థాన్ క్రికెట్ ఆరోపించింది. పైక్రాఫ్ట్ను తొలగించాలని కోరుతూ రెండో లేఖను ఐసీసీకి రాసింది పీసీబీ.
ఆసియా కప్లో ఆదివారం భారత్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు తమకు హ్యాండ్షేక్ ఇవ్వలేదని, దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చేస్తూ అతడిని తొలగించాలని ఐసీసీ గడపతొక్కిన పాకిస్థాన్�
ICC | పాకిస్తాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలన్న పీసీబీ డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం తిరస్కరించింది. భారత్-పాకిస్తాన్ మ్�
ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. టాస్ సందర్భంగా గాన
ICC : మహిళా క్రికెట్కు విశేష గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈమధ్యే ప్రైజ్మనీని భారీగా పెంచిన ఐసీసీ.. ఇప్పుడు పూర్తిగా మహిళా బృందంతోనే మ
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్నకు తేదీలు ఖరారయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి ఐసీసీ వర్గాలు. 2026 ప్రథమార్థంలోనే ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట�
Usman Shinwari : పాకిస్థాన్ పేసర్ ఉస్మాన్ షిన్వారీ (Usman Shinwari) వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ఈ స్పీడ్స్టర్ ప్రకటించాడు.
ICC : ఇంగ్లండ్తో పొట్టి సిరీస్కు ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ప్రెనెలాన్ సుబ్రయెన్( Prenelan Subrayen)కు భారీ ఊరట లభించింది. అతడి బౌలింగ్ యాక్షన్ వివాదాస్పదంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులను అంతర్జాతీయ క్రికెట్ మండల�
Women's ODI World Cup | త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025 విజేతకు భారీ ప్రైజ్మనీ ఇవ్వనున్నుట్లు ఐసీసీ ప్రకటించింది. ఈసారి చాంపియన్గా నిలిచే జట్టుకు ఏకంగా 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.39.55కో
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్లను బెంగళూరు నుంచి ముంబైకి మారుస్తూ ఐసీసీ శుక్రవారం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది.
Womens Cricket World Cup: మహిళల వన్డే వరల్డ్కప్లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ను శ్రీలంకతో సెప్టెంబర్ 30వ తేదీన ఆడనున్నది. ఆ టోర్నీకి చెందిన కొత్త షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది.