WTC Final : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరోమారు ఇంగ్లండ్ (England)కే పట్టం కట్టింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27Final ) ఆతిథ్య హక్కులను వరసగా మూడోసారి ఆ దేశానికే కట్టబెట్టింది.
ODI World Cup 2027 : క్రికెట్ను మరింత ఆసక్తికరంగా మార్చాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న వరల్డ్కప్ ఫార్మాట్ మార్పు నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది.
ICC : వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల వన్డే వరల్డ్కప్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరింత ఆసక్తికరంగా మార్చేసింది. 14 జట్లతో సూపర్ సిక్స్ దశ, సెమీ-ఫైనల్, ఫైనల్.. ఇలా కొనసాగాల్సిన మెగా ఈవెంట్లో కీలక మార్పులు �
ICC : అంతర్జాతీయ క్రికెట్కు హఠాత్తుగా వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు బెన్ స్టోక్స్(Ben Stokes). అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) సైతం అతడలా రిటైర్మెంట్ ప్రకటన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మహిళల టీ20 వరల్డ్కప్లో సెమీఫైనల్ చేరలేకపోయినప్పటికీ భారత్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. వందేండ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తున్నవేళ విశ్వక్రీడల కోసం అర్హత నిబ
WTC Points : కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో భారీ తేడాతో ఓడిన ఇంగ్లండ్ (England)కు మరో షాక్. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC 2025-27)లో ఆ జట్టు ఏకంగా 12 పాయింట్లు కోల్పోయింది.
ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి నిర్వహించ తలపెట్టిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (Womens Champions Trophy) తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్లో టోర్నమెంట్ జరగాలి. కానీ, ఈ మెగా ఈవెంట్ను వచ్చే ఏడాదికి వాయిదా వే�
క్రికెట్లో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇప్పటికే గత ఐసీసీ మెగాటోర్నీలను మహిళలతో విజయవంతంగా నిర్వహించిన ఐసీసీ..త్వరలో ఇంగ్లండ్, వేల్స్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్ టోర�
ICC : మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్లో సమూల మార్పులకు ఐసీసీ(ICC) శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క�
రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
టీ20క్రికెట్లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ (మొత్తంగా మూడోసారి) గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ఐసీసీ వార్షిక టీ20 ర్యాంకింగ్స్లో తమ ఆధిపత్యాన�
Wasim Khan | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ Wasim Khan) ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పద�