ఇటీవల అహ్మదాబాద్లో ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్పైకి బంతిని విసిరి దురుసుగా ప్రవర్తించిన భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు ఐసీసీ షాకిచ్చింది.
Arshdeep Singh : పొట్టి ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)కు భారీ జరిమానా పడింది. ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ నియమావళి(ICC Code Of Conduct)ని ఉల్లంఘించిన అతడు మ్యాచ్ ఫీజులో పెద్ద మొత్తాన్ని కోల్�
క్రికెట్ పసికూన నేపాల్ కొత్త చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ టీ20 ప్రపంచకప్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ పోరుపై కమ్ముకున్న నీలిమేఘాలు చెదిరిపోయాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం కొలంబో వ�
టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన గ్రూపు-డీ పోరులో సఫారీ టీమ్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది.
International Cricket Council: టీ20 వరల్డ్కప్ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎటువంటి పెనాల్టీ విధించడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి చెప్పింది. ఇక 2031లో జరిగే ఐసీసీ టోర్నీకి ముందే బంగ్లాదేశ్లో ఓ ట�
Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత �
టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై అనిశ్చితి కొనసా..గుతూనే ఉంది. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లబోయే (మ్యాచ్ రైద్దెతే) ఆస్కారమున్న నేపథ్యంలో ఐసీసీ ఈ మ్యాచ్ను ఎలాగైన నిర్వహి�
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ టోర్నీని విజయంతో ఆరంభించింది. సొంత మైదానం (కొలంబో)లో జరిగిన తమ తొలి మ్యాచ్లో ఆ జట్టు.. ఐర్లాండ్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
T20 World Cup : భారత్లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రాయల్గా ఎంట్రీ ఇచ్చాడు.
Rashid Khan : పురుషుల టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్కు ముందు అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ ఆంక్షలతో విదేశాల్లో తలదాచుకుంటున్ను తమ దేశ మహిళా క్రికెటర్లకు అతడు మద్దతు తెలిపా�
భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని, తటస్థ వేదికలో తమ మ్యాచ్లను ఆడించాలని కోరిన బంగ్లాదేశ్పై వేటు వేసిన ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు.
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర