Rashid Khan : పురుషుల టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్కు ముందు అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ ఆంక్షలతో విదేశాల్లో తలదాచుకుంటున్ను తమ దేశ మహిళా క్రికెటర్లకు అతడు మద్దతు తెలిపా�
భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని, తటస్థ వేదికలో తమ మ్యాచ్లను ఆడించాలని కోరిన బంగ్లాదేశ్పై వేటు వేసిన ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు.
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్కు చేరింది. బుధవారం ఇక్కడి క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి సెమీస్ పోరులో ఆ జట్టు.. ఆస్ట్రేలియాను 27 పరుగుల తేడాతో ఓడించింది.
త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ నిర్ణయం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దాయాదుల పోరు రైద్దెతే సుమారు 250 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ.2,200 కోట్�
BCCI : టీ20 వరల్డ్కప్లో భారత జట్టుతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. పాక్ బోర్డు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. భారత క్రికెట�
T20 World Cup : టీ20 వరల్డ్కప్ పోటీల ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్ల సందడి మొదలవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 2 సోమవారం నుంచి వరల్డ్కప్ జోష్తో స్టేడియాలో దద్దరిల్లనున్నాయి.
India vs Pakistan: రాజకీయాలకు క్రికెట్ బలి అవుతున్నది. వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే దాని ప్రభావం యావత్ ప్రపంచ క్రికెట్పై పడనున్నది. ఇండోపాక్ మ్యాచ్ జరగకపోతే సుమారు 4500 కోట్ల విలువైన
T20 World Cup: భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, టోర్నీలో ఆ దేశ నెట్ రన్రేట్ తగ్గనున్నది. భారత్ రన్రేట్కు ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఆ మ్యాచ్ను ప్రసారం చేసే �
T20 World Cup: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి హెచ్చరించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన జరగనున�
T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న యువ భారత జట్టు జోరు కొనసాగించింది. సూపర్ సిక్స్ గ్రూప్ -2లో భాగంగా మంగళవారం బులవాయొలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 జట్టు ఏకంగా 20
ICC : పంతానికి పోయి టీ20 వరల్డ్కప్ అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్కు ఐసీసీ మరో షాకిచ్చింది. ప్రపంచకప్ మ్యాచ్ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ దేశానికి చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించి