Sanjog Gupta: అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త సీఈవోగా మీడియా మొఘల్ సంజోగ్ గుప్తాను నియమించారు. చాలా సుదీర్ఘమైన రీతిలో రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగింది.
అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెస్టుల్లో స్టాప్క్లాక్ తీసుకొచ్చిన ఐసీసీ..తాజాగా కాంకషన్ ప్లేయర్స్తో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వైడ్బాల్స్ నూత
ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా కీలక నిర్ణయాలను ప్రకటిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో స్టాప్ క్లాక్ (Stop Clock)ను ప్రవేశ పెట్టిన ఐసీసీ టీ20లపై కూడా నజర్ వేసింది. పరిస్థితులకు తగ్గట్లు పొట్టి క్రికెట్లో మార్�
Saudi T20 League | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సౌదీకి షాక్ ఇచ్చాయి. ఆ దేశ టీ20 లీగ్ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. సౌదీ టీ20 లీగ్ను అడ్డుకునేందుకు రెండుదే�
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెరీర్లో హయ్యస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకులలో అతడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి దూసుకెళ్�
IND Vs ENG | టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ వివాదంలో చిక్కుకున్నాడు. శుభ్మన్ గిల్పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. లీడ్స్లోని హెడింగ్లీలో శుక్రవారం ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ మొదలైంది. �
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
క్రికెట్ అభిమానులకు వరుస ఏడాదుల్లో మెగా టోర్నీల మజాను అందించడానికి ఐసీసీ సిద్ధమైంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన మహిళల వన్డే ప్రపంచకప్నకు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 151 ఓవర్లలో 484/9 పరుగులు చేసింది.
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. గత ఏడాదిన్నరకాలంగా ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న మంధాన.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్
దుబాయ్: సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారీ మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది. వచ్చే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ (2027-29) నుంచి టెస్టులను నాలుగు రోజులే ఆడించేందుకు రంగం సిద్ధం చేసి�
Test Matches: 4 రోజుల టెస్టు మ్యాచ్ను నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. కానీ మూడు కీలక దేశాలకు మాత్రం ఆ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నార
ICC : క్రికెట్లో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి జంప్ చేస్తూ క్యాచ్లు పడుతుంటారు ఫీల్డర్లు కొందరు. అలాంటి కళ్లు చెదిరే క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపై ఇలాంటి విన్యాస