BCCI : టీ20 వరల్డ్కప్లో భారత జట్టుతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. పాక్ బోర్డు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. భారత క్రికెట�
T20 World Cup : టీ20 వరల్డ్కప్ పోటీల ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్ల సందడి మొదలవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 2 సోమవారం నుంచి వరల్డ్కప్ జోష్తో స్టేడియాలో దద్దరిల్లనున్నాయి.
India vs Pakistan: రాజకీయాలకు క్రికెట్ బలి అవుతున్నది. వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే దాని ప్రభావం యావత్ ప్రపంచ క్రికెట్పై పడనున్నది. ఇండోపాక్ మ్యాచ్ జరగకపోతే సుమారు 4500 కోట్ల విలువైన
T20 World Cup: భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, టోర్నీలో ఆ దేశ నెట్ రన్రేట్ తగ్గనున్నది. భారత్ రన్రేట్కు ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఆ మ్యాచ్ను ప్రసారం చేసే �
T20 World Cup: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి హెచ్చరించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన జరగనున�
T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న యువ భారత జట్టు జోరు కొనసాగించింది. సూపర్ సిక్స్ గ్రూప్ -2లో భాగంగా మంగళవారం బులవాయొలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 జట్టు ఏకంగా 20
ICC : పంతానికి పోయి టీ20 వరల్డ్కప్ అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్కు ఐసీసీ మరో షాకిచ్చింది. ప్రపంచకప్ మ్యాచ్ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ దేశానికి చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించి
T20 World Cup : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తొలగించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీస
Cricket Scotland : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లోకి స్కాంట్లాండ్ (Scotland ) అనూహ్యంగా వచ్చేసింది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా బెర్తు సాధించిన స్కాంట్లాడ్.. తమకు అవకాశం కల్పించినందుకు అంతర్జాతీయ క్రికెట్ మం
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో పాల్గొనడంపై ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో తోక ముడిచిన పాక్.. టీ20 జట్టును ప్రకటించింది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై ప్రాతినిధ్యంపై గత కొన్ని వారాలుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. భద్రతా కారణాల రీత్యా భారత్లో పర్యటించలేమన్న బంగ్లాదేశ్పై అంతర్జాతీయ క్రికె
T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రపంచకప్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.