ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. టాస్ సందర్భంగా గాన
ICC : మహిళా క్రికెట్కు విశేష గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈమధ్యే ప్రైజ్మనీని భారీగా పెంచిన ఐసీసీ.. ఇప్పుడు పూర్తిగా మహిళా బృందంతోనే మ
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్నకు తేదీలు ఖరారయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి ఐసీసీ వర్గాలు. 2026 ప్రథమార్థంలోనే ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట�
Usman Shinwari : పాకిస్థాన్ పేసర్ ఉస్మాన్ షిన్వారీ (Usman Shinwari) వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ఈ స్పీడ్స్టర్ ప్రకటించాడు.
ICC : ఇంగ్లండ్తో పొట్టి సిరీస్కు ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ప్రెనెలాన్ సుబ్రయెన్( Prenelan Subrayen)కు భారీ ఊరట లభించింది. అతడి బౌలింగ్ యాక్షన్ వివాదాస్పదంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులను అంతర్జాతీయ క్రికెట్ మండల�
Women's ODI World Cup | త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025 విజేతకు భారీ ప్రైజ్మనీ ఇవ్వనున్నుట్లు ఐసీసీ ప్రకటించింది. ఈసారి చాంపియన్గా నిలిచే జట్టుకు ఏకంగా 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.39.55కో
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్లను బెంగళూరు నుంచి ముంబైకి మారుస్తూ ఐసీసీ శుక్రవారం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది.
Womens Cricket World Cup: మహిళల వన్డే వరల్డ్కప్లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ను శ్రీలంకతో సెప్టెంబర్ 30వ తేదీన ఆడనున్నది. ఆ టోర్నీకి చెందిన కొత్త షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది.
ICC : మైదానంలో హద్దు మీరి.. అపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆగ్రహానికి గురయ్యే క్రికెటర్ల సంఖ్య ఈమధ్య ఎక్కువవుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాస్చ్ (Corbin Bosch) కూడా రిఫరీ, ఐసీసీ కోపానికి బలయ్యాడ�
Womens World Cup : ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens World Cup 2025) మ్యాచ్లపై సందిగ్ధత నెలకొంది. భారత, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన వాటిలో చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) ఉండడమే అందుకు కారణ
ICC Player Of Month | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు భారత యువ టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణా�
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీక