క్రికెట్ అభిమానులకు వరుస ఏడాదుల్లో మెగా టోర్నీల మజాను అందించడానికి ఐసీసీ సిద్ధమైంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన మహిళల వన్డే ప్రపంచకప్నకు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 151 ఓవర్లలో 484/9 పరుగులు చేసింది.
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. గత ఏడాదిన్నరకాలంగా ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న మంధాన.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్
దుబాయ్: సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారీ మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది. వచ్చే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ (2027-29) నుంచి టెస్టులను నాలుగు రోజులే ఆడించేందుకు రంగం సిద్ధం చేసి�
Test Matches: 4 రోజుల టెస్టు మ్యాచ్ను నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. కానీ మూడు కీలక దేశాలకు మాత్రం ఆ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నార
ICC : క్రికెట్లో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి జంప్ చేస్తూ క్యాచ్లు పడుతుంటారు ఫీల్డర్లు కొందరు. అలాంటి కళ్లు చెదిరే క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపై ఇలాంటి విన్యాస
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం లార్డ్స్ వేదికగా మొదలైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో తొలి రోజే బౌలర్లదే పైచేయి. మొదటి రోజు పేసర్లకు అనుకూలించిన లార్డ్స్ పి�
ICC : ప్రతిష్ఠాత్మక 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మే నెలకు గానూ మహిళల, పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచిన క్రికెటర్ల పేర్లను శనివారం వెల్లడించింది. దక్షిణాఫ్రికా ఆల్�
భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు వన్డే సిరీస్లో రాణించిన మంధాన.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని 721 రేటింగ్�
ICC Rankings: ఐసీసీ ర్యాంకులు రిలీజ్ అయ్యాయి. వన్డేలు, టీ20ల్లో ఇండియా టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక టెస్టు ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో నిలవగా, ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది.
అసలే అంతంతమాత్రంగా ఉన్న భారత్, పాక్ క్రికెట్ సంబంధాలు రాబోయే రోజుల్లో మరింతగా క్షీణించనున్నాయా? ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు, తాజా పరిణామాలు ఆ అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. దాయాదితో ఇప్పటిక�
T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న వుమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను జులై 5న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనున్నది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం ప్రకటించింది. ఈ టోర్నీలో 12 �