Bangladesh Board : భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను బీసీసీఐ తప్పించడాన్ని
ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా రెండ్రోజుల్లోనే ముగిసిన యాషెస్ నాలుగో టెస్టుకు వేదిక అయిన మెల్బోర్న్ పిచ్పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిగా బౌలర్లకు మాత్రమే సహకరి�
Melbourne Cricket Ground: మెల్బోర్న్ పిచ్ అసంతృప్తికరంగా ఉన్నట్లు ఐసీసీ తన రేటింగ్లో పేర్కొన్నది. యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన నాలుగవ టెస్టు రెండు రోజుల్లో ముగిసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు �
టీమ్ఇండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకుంది. 28 ఏండ్ల ఈ ఆగ్రా అమ్మాయి.. తన కెరీర్లో తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ద
ICC : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఐసీసీ(ICC) కీలక ప్రకటన చేసింది. ఆర్థిక నష్టాల కారణంగా మీడియా ప్రసార హక్కులను జియోస్టార్(JioStar) రద్దు చేసుకోనుందనే వార్తలన్�
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్లో దిగ్గజ ద్వయం రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ సత్తాచాటారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్లో రోహిత్, కోహ్లీ సూపర్ ఫామ్ కనబరిచారు.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ముంబైలో షెడ్యూల్ను ప్రకటించింది.
ICC : అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న అమెరికా క్రికెటర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డి (Akhilesh Reddy) చిక్కుల్లో పడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అవినీతి నియమావళి( Anti Curruption Code)ని పలుమార్లు ఉల్లంఘించినందుకు భారీ మూల్
ICC U19 WC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వచ్చే అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ను బుధవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే-నమీబియా వేదికగా జరుగన్నది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి
మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.
తీవ్ర చర్చకు దారి తీసిన టూ-టైర్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. పూర్తిస్థాయి సభ్యదేశాలకు తోడు అసోసియేట్ దేశాలను రెండు గ్రూపులుగా విభజిస్తూ టెస్టు చాంపియన్షిప్ నిర�
Asia Cup Controversy | భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతం
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్
Womens World Cup | ఎన్నో ఏళ్ల కల..పలుమార్లు ఫైనల్ చేరినప్పటికీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకి 2025 వరల్డ్ కప్ని ఉమెన్ ఇన్ బ్లూ ముద్దాడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి