ICC : టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను భారత్ నుంచి తలరించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కో�
ICC : భారత్లో త్వరలో మొదలయ్యే పొట్టి ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు భారత్లో వరల్డ్కప్ ఆడబోమనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ తమను కోరిందని మంగళవారం బీసీబీ వెల్లడ�
వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేదే లేదని మంకు పట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బుజ్జగించే చర్యలకు దిగిన ఐసీసీకి నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ద�
BCCI : పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. .ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఐసీసీ నుంచి ఎలాంటి
Bangladesh Cricket Board : భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా బోర్డు చైర్మన్ మరో వివాదానికి తెరలేపాడు.ఆర్ధిక కమిటీ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం మాజీ కెప్టెన్ తమీ�
Bangladesh : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇండియాలో పాల్గొనడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇండియాలో పాల్గొనాలంటే తమ జట్టుకు తగిన భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతూ.. ఐసీసీకి మ
T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భారత్ వేదికగా జరిగే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది. వరల్డ్కప్లో ఆడా�
ICC : టీ20 ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)కి కొత్త తలనొప్పి మొదలైంది. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను తొలగించడానికి ప్రతిచర్యగా, భారత్లో ప్రపంచకప్ ఆడమని
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ వ్యవహారాలు కొత్త మలుపు తీసుకున్నాయి. గత కొన్ని నెలలుగా అన్చిశితి వాతావరణంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్లో క్రికెట్ను పావుగా మార్
Bangladesh Board : భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను బీసీసీఐ తప్పించడాన్ని
ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా రెండ్రోజుల్లోనే ముగిసిన యాషెస్ నాలుగో టెస్టుకు వేదిక అయిన మెల్బోర్న్ పిచ్పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిగా బౌలర్లకు మాత్రమే సహకరి�
Melbourne Cricket Ground: మెల్బోర్న్ పిచ్ అసంతృప్తికరంగా ఉన్నట్లు ఐసీసీ తన రేటింగ్లో పేర్కొన్నది. యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన నాలుగవ టెస్టు రెండు రోజుల్లో ముగిసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు �
టీమ్ఇండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకుంది. 28 ఏండ్ల ఈ ఆగ్రా అమ్మాయి.. తన కెరీర్లో తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ద