Champions Trophy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నె
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసం�
సంప్రదాయ టెస్టు క్రికెట్కు, మూడు గంటల్లోనే ముగిసే ధనాధన్ టీ20లకు మధ్య వన్డేల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న వేళ పాకిస్థాన్లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఫార్మాట్కు ఓ దారిదీపంగా మారుతుందని భావ
Champions Trophy: వరుణ్ చక్రవర్తి, తయ్యబ్ తాహిర్, టామ్ బాంటన్, ఆరన్ హర్డై, విల్ ఓరౌర్కీ.. ఈ అయిదుగురు క్రికెటర్లపై చాంపియన్స్ ట్రోఫీలో ఫోకస్ పెట్టాల్సిందే. టోర్నీలో ఈ ప్లేయర్లు స్టార్లుగా ఎదిగే అవకా�
ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ ప్రైజ్మనీని ప్రకటించింది. టోర్నీ మొత్తం ప్రైజ్మనీని 6.9 యూఎస్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ప్రకటించిన ఐసీ�
పాకిస్థాన్ క్రికెటర్లు షహీన్ షా అఫ్రిది, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్కు ఐసీసీ షాకిచ్చింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ ముగ్గురూ.. సఫారీ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించినందుకు గాను క్ర�
రెండ్రోజుల క్రితం ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించిన యువ భారత జట్టు.. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లోనూ సత్తా చాటింది. భారత్ ట్రోఫీ
దాయాదుల క్రికెట్ సమరానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మ్యాచ్ జరిగే రోజు ఉన్న పనులన్నీ పక్కనబెట్టి క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ పోరును నేరుగా స్టేడియంలో
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరునున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం కానుండగా.. 16న ప్రారంభోత్స వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. టీమ�
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2024కు గాను అతడు అత్యుత్తమ టెస్టు క్రికెటర్గా నిలిచాడు. ఈ అవార్డు రేసులో జో రూట్, హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), �
Champions Trophy | ఈ ఏడాది పాకిస్థాన్, దుబాయి వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మినీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఇక టోర్నీ జరిగే మ్యాచుల టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభం కాను�
Jasprit Bumrah : ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత బౌలర్ బుమ్రా గెలుచుకున్నాడు. ఇవాళ ఐసీసీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. 2024లో 13 టెస్టులు ఆడిన బుమ్రా.. 14.92 సగటుతో 71 వికెట్లను తీసుకున్నాడు.