ICC : ప్రపంచంలోనే సంపన్నమైన బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలికి పెద్ద షాక్ తగలనుంది. ఇకపై ప్రతి ఏటా అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోనుంది. వరల్డ్ క్రికెట్ సంఘం (డ�
Khushdil Shah : గ్రౌండ్లో బౌలర్ను ఢీకొన్న పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్కు.. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఈ ఘటన న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో జరిగింది. లెవల్ 2 ప్రవర్తనా నియమావళిన
ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన�
చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కు లు కలిగినప్పటికీ ఫైనల్ను తమ దేశంలో నిర్వహించుకోలేకపోయామనే బాధలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో అవమానం ఎదురైంది. ఫైనల్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్ర�
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 (Champions Trophy 2025) ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు.. మిచెల్ శాంట్నర్ (Michell Santner) నేతృత్వంలోని న్యూజిలాండ్ టీమ్ను ఓడించి ట్రోఫీని సొంతం
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్న�
Champions Trophy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నె
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసం�
సంప్రదాయ టెస్టు క్రికెట్కు, మూడు గంటల్లోనే ముగిసే ధనాధన్ టీ20లకు మధ్య వన్డేల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న వేళ పాకిస్థాన్లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఫార్మాట్కు ఓ దారిదీపంగా మారుతుందని భావ
Champions Trophy: వరుణ్ చక్రవర్తి, తయ్యబ్ తాహిర్, టామ్ బాంటన్, ఆరన్ హర్డై, విల్ ఓరౌర్కీ.. ఈ అయిదుగురు క్రికెటర్లపై చాంపియన్స్ ట్రోఫీలో ఫోకస్ పెట్టాల్సిందే. టోర్నీలో ఈ ప్లేయర్లు స్టార్లుగా ఎదిగే అవకా�
ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ ప్రైజ్మనీని ప్రకటించింది. టోర్నీ మొత్తం ప్రైజ్మనీని 6.9 యూఎస్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ప్రకటించిన ఐసీ�
పాకిస్థాన్ క్రికెటర్లు షహీన్ షా అఫ్రిది, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్కు ఐసీసీ షాకిచ్చింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ ముగ్గురూ.. సఫారీ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించినందుకు గాను క్ర�