Team India | శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణం టీమిండియా వుమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జరిమానా విధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతోంది. టీ20ల్లో అతి పెద్ద క్రికెట్ పండుగగా పేరొందిన ఈ మెగా లీగ్ మండు వేసవిలో క్రీడాభిమానులను అలరిస్తోంది. ఐపీఎల్ను మరింత ఆకర్షణగా మార్�
ఈ ఏడాది ఐసీసీ వార్షిక సమావేశాన్ని సింగపూర్లో నిర్వహించనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక జై షా అధ్యక్షతన జరుగబోయే తొలి వార్షిక సమావేశమిదే. జూలై మూడో వారంలో జరిగే ఈ మీటింగ్లో.. ఇటీవలే ఐసీసీ క్రికెట్
Los Angels Olympics: 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ప్రకటించారు. పొమోనా సిటీలో ఆ పోటీలు జరగనున్నట్లు ఐస
World Cup Qualifiers : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2025లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ (West Indies) అదరగొట్టింది. స్కాట్లాండ్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న విండీస్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో ఐర్లాండ్(Ireland)ను ఓడిం�
ICC : కాలానికి అనుగుణంగా క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). వన్డే, టీ20తో పాటు టెస్టు ఫార్మాట్ను కూడా సరికొత్తగా మార్చేందుకు ఐసీసీ మరికొన్ని కీలక నిర్ణ
లాస్ఎంజిల్స్ వేదికగా 2028లో జరుగనున్న ఒలింపిక్స్లో ఆరు క్రికెట్ జట్లకు అవకాశం కల్పించారు. దాదాపు 128 ఏండ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో భాగం కాబోతున్న క్రికెట్లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్�
ICC : ప్రపంచంలోనే సంపన్నమైన బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలికి పెద్ద షాక్ తగలనుంది. ఇకపై ప్రతి ఏటా అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోనుంది. వరల్డ్ క్రికెట్ సంఘం (డ�
Khushdil Shah : గ్రౌండ్లో బౌలర్ను ఢీకొన్న పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్కు.. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఈ ఘటన న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో జరిగింది. లెవల్ 2 ప్రవర్తనా నియమావళిన
ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన�
చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కు లు కలిగినప్పటికీ ఫైనల్ను తమ దేశంలో నిర్వహించుకోలేకపోయామనే బాధలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో అవమానం ఎదురైంది. ఫైనల్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్ర�
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 (Champions Trophy 2025) ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు.. మిచెల్ శాంట్నర్ (Michell Santner) నేతృత్వంలోని న్యూజిలాండ్ టీమ్ను ఓడించి ట్రోఫీని సొంతం
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్న�