Smriti Mandhana: స్మృతి మందానాకు.. 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఆమెకు ఆ అవార్డు దక్కడం ఇది రెండోసారి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్మృతి మందానా.. గత ఏడాది 13 వన్డేల్లో 747 రన్స్ చేసింది. 57.86 సగ
Ian Chappell | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ను ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభివర్ణించారు. ఆర్థికంగా బలంగా ఉన్న బోర్డులే తమ సొంత కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటు
T20 Team Of The Year | అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) 2024 సంవత్సరానికి టీ20 బెస్ట్ టీమ్ను శనివారం ప్రకటించింది. అత్యుత్తమ జట్టులో నలుగురు భారతీయ ఆటగాళ్లకు చోటు దక్కింది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్స్
గతేడాదికి గాను ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టు (ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఈయర్-2024)లో భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.
త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని �
ICC on Wide Ball | క్రికెట్లో నిబంధనలు ఎక్కువగా బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉన్నాయి. దాంతో బౌలర్లు ఇబ్బందిపడుతుంటారు. వైడ్ బాల్స్ విషయంలోనూ బ్యాట్స్మెన్కు అనుకూలంగానే రూల్స్ ఉన్నాయి. అయితే, బౌలర్స్కు కొంత �
Champions Trophy | వచ్చే నెలల్ చాంపియన్స్ ట్రోఫీలోని మ్యాచులకు ముందు టీమిండియా దుబాయిలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నది. ప్రస్తుతం ఐసీసీ ప్రాక్టీస్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్తో పాటు నాలుగు వేదికల్లో సదుపాయ
Two-Tier Test Cricket: టెస్టు ఆడే జట్లను రెండు విభాగాలుగా విభజించి.. టెస్టు క్రికెట్ను నిర్వహించే ఆలోచన జరుగుతున్నది. బీసీసీఐ, సీఏ, ఈసీబీతో పాటు ఐసీసీ కూడా ఈ ప్లాన్ అమలుకు రెఢీగా ఉన్నట్లు తెలుస్తోంది. బెస్ట్
ICC | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ వుమెన్స్ క్రికెటర్స్ నామినేషన్ జాబితాను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో ఒక్క ఇండియన్ వుమెన్ క్రికెటర్ సైతం చోటు దక్కించుకోలేకపోయ
ప్రపంచ క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ నిరీక్షణకు తెరపడింది. ఈ టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ ఎట్టకేలకు విడుదల చేసింది.
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు దాదాపు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్ను పాకిస్థాన్ గెలుచుకున్నది. పాకిస్థాన్తో పాటు ఆతిథ్యం ఇవ్వన�
Champions Trophy | వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. పాక్ వేదికగా జరుగనున్న ట్రోఫీ షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ కరాచీలో న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో తలపడనున్�