Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్నది. ఇప్పటికే ఐసీసీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
Champions Trophy | వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగననున్నది. ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల
India Vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికలపై ఫైట్ చేయనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెలకొన్న ప్రతిష్టంభన దీంతో తొలగిపోయింది. ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ నుంచి క్లియర�
ICC | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు విదేశీ లీగ్లోనూ బౌలింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది.
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే టోర్నీపై సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. పాక్కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్
బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తున్నది. ఇటీవలే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జైషా..ఆ దిశగా ఒలింపిక్స్ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా భే
ICC | టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) షాక్ ఇచ్చింది. కీలక చర్యలు తీసుకున్నది. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో మైదానంలోనే ఆసిస్ బ్యాటర్తో గొడవ జరిగిన విషయం తెలిసి
Siraj Vs Head: రెండో టెస్టులో మాటల యుద్ధానికి దిగిన సిరాజ్, హెడ్లకు ఐసీసీ జరిమానా విధించనున్నది. ఆ ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట�
ICC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా జైషా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ఆయన ఐసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా ఆయన 16 మంది బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. అయిత�
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. స్వదేశంలో ఇంగ్లండ్తో క్రిస్ట్చర్చ్లో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జ�
Champions Trophy | వచ్చ ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ వెంట్కు టీమిండియాను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని సూచించిం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా జై షా ఆదివారం (డిసెంబర్ 1న) బాధ్యతలు స్వీకరించారు. గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేసిన 36 ఏండ్ల షా.. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల