Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్
పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమ�
ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను నిషేధించేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఇస్కాన్ మాజీ సభ్యులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో ఇస్కాన్పై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను గుర�
Hybrid model: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్ను వినియోగిస్తే, దాన్ని ఆమోదించబోమని ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఈ విషయాన్ని చేరవేసింది.
Champions Trophy | వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ను ప్రకటించలేదు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ క్రమంలో దాయాది దేశానికి వ
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవా గ్యాలంట్లకు అరెస్ట్ వారెంట్ జారీచేయటం కాదు, వారికి మరణ శిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు.
దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొట్జె మందలింపునకు గురయ్యాడు. జొహన్నెస్బర్గ్ వేదికగా భారత్తో జరిగిన చివరి టీ20 పోరులో అంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టినందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఐసీసీ బుధ
వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్ను ఆమోదించే ఆస్కారమే లేదన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయానికి ఆ దేశ ప�
ICC Award : అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ విన్నర్లకే ఐసీసీ అవార్డులు దక్కడం చూస్తున్నాం. తాజాగా అక్టోబర్ నెలలోనూ అదే జరిగింది. అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఇద్దరికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ �
ICC : సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగిన ముగ్గురు క్రికెటర్లు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (Player Of The Month) రేసులో నిలిచారు. అక్టోబర్ నెలకుగానూ పురుషుల విభాగంలో ఏకంగా ముగ్గురికి ముగ్గురూ బౌలర్లే నామినేట్ అయ్యారు.
పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కీలక ముందడుగు వేసింది. ఇక నుంచి ప్రతి ఏడాదీ మహిళా క్రికెట్లోనూ ఓ భారీ టోర్నీ ఉండేలా ప్రణాళికలు రచించింది.
ICC : ప్రపంచ క్రికెట్లో కొత్త చరిత్రకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నాంది పలికింది. ఇప్పటికే పురుషుల క్రికెటర్లతో సమానంగా మహిళలకు వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ మరో కీలక నిర్ణయ�
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. నీతూతో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్, దక్షిణాఫ్రికా దిగ్గజం �
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లింది. సోమవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా తర్వాత సెమీస్