ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంతో పాటు మరికొందరు నిందితులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. కర్ణాటకలోని
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టడంపై ఆ పార్టీ నేత కార్తీ చిదంబరం విస్మయం వ్యక్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల చైనా వీసా కుంభకోణం కేసులో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ముం
న్యూఢిల్లీ : చైనీస్ వీసా కేసులో ముందస్తు బెయిల్ కోసం కార్తీ చిదంబరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పిచేందుకు పంజాబ్కు చెందిన ఓ సంస్థ ద్వారా రూ.50లక్షలు కార్తీ చిదంబరం తీసు
సీబీఐ అధికారులు సోదాల పేరుతో తన ‘అత్యంత రహస్యమైన’ వ్యక్తిగత పత్రాలను కూడాస్వాధీనం చేసుకొన్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన పేపర్లను సీజ్ చే�
బూటకపు కేసులతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. వీసాలు జారీ చేసేందుకు ముడుపులు తీసుకున్నారనే కేసులో సీబీఐ అధికారులు కొందరు �
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం తెలిపింది. కార్తీ చిదంబరం ఆయన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం 2011లో హోంమంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ కోర్టు ఒక రోజు మినహాయింపు ఇచ్చింది. మనీ లాండరిం