తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృ�
ములుగు : యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామం�
మహబూబ్నగర్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పాత కలెక్టరేట్ భవనంతోపాటు స్థలాన్ని వైద్య శాఖకు అప్పగి�
కేసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటం అందజేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ కుమార్తెలుహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేతారకరామారావుకు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ నుంచి మరింత మంది యువ షూటర్లు వెలుగులోకి రావాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏస్ షూటర్ గగన్ నారంగ్ నేతృత్వంలోని ‘గన్ ఫర్ గ్లోరీ(జీఎఫ్జీ)’ అ�
హైదరాబాద్ : తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫక్తు రాజకీయ నేతని అందరం అనుకుంటాం..కానీ ఆయన బుధవారం సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టగానే ఓ రేంజ్లో చెలరేగార�
వ్యాపారవేత్త, టీఆర్ఎస్ నాయకుడు గుడాల రాజేశ్గౌడ్ ఆదివారం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల ప్రాంతంలోని గీత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీస�
ఎక్సైజ్ అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశంహైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎ�
లోగో ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ త్వరలో అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. రెండు వందల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ గోల్ఫర్లు పాల్గ�
సమగ్ర వివరాలు అందజేయాలి సమీక్షలో మంత్రులు మహమూద్అలీ, శ్రీనివాస్గౌడ్, గంగుల హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్క ఖాళీ పోస్టును భర్తీ చేసేలా నివేదికలు తయారుచేయాలని మంత్రులు మహమూద్అలీ, శ్రీని�
అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీపై మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీ నిర్వహించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివా�
ఎంపీ సంతోష్కుమార్, మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహబూబ్నగర్జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్లో పది రోజుల్లో రెండు కోట్ల ఎ�
మరో శిఖరానికి చేరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పాలమూరు ఎస్హెచ్జీ మహిళల ఘనత పది రోజుల్లో 2.08 కోట్ల సీడ్బాల్స్ తయారీ 79,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం ఎంపీ సంతోష్కుమార్ అభినందన ఈ రికార్డు గ్రీన్ ఇండియా