Nanded hospital | మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Maharashtra Hospitals) మరణ మృదంగం కొనసాగుతోంది. వివిధ కారణాలతో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి అక్కడ మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే పసికందుతో స�
Nanded | మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్ (Nanded) ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది (Patients Die). తాజాగా మరో 7 మరణాలు నమోదయ్యాయి. అందులో నలుగురు చిన్నారులే ఉండటం గమనార్హం.