రంగారెడ్డి జిల్లాను ఓ పారిశ్రామిక హబ్గా మార్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి సబితారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మక�
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సమన్వయం తో ముందుకు రావాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు.