తొక్కడం ఎందుకు.. కడిగే ప్రయత్నం చేయడం దేనికి? తొక్కిన తర్వాత అంటకుండా ఉంటుందా.. కడిగినా మరకలు కనిపించకుండా పోతాయా? తొక్కేముందే ఆలోచించాలి.. తొక్కిఅడుసు తొక్కనేల.. కాలు కడుగనేల? న తర్వాత ఆలోచించాల్సిన అవసరం �
బ్రిటిష్ సైన్యాన్ని, రజాకార్లను ఎదిరించిన కాకతీయ రాజులు ప్రజలకు సుపరిపాలన అందించారు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న కాకతీయుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ�
హైదరాబాద్ అంటేనే చార్మినార్. తెలంగాణలో కాకతీయ రాజుల వైభవం ఎనలేనిది. కాకతీయులు ప్రజల కోసం చెరువులు తవ్వించి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన తీరు చిరస్మరణీయం.
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సం
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. కాకత�