నేరేడుచర్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో లారీలు బారులు తీరాయి. కాంటాలు త్వరగా చేపట్టడం లేదని రైతులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ధాన్యం �
RDO Ramadevi | ఇవాళ రామాయంపేటకు విచ్చేసిన మెదక్ ఆర్డీవో రమాదేవి.. తహసీల్దార్తో కలిసి రైస్మిల్లులను, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. రామాయంపేట మండలవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నుండి రైస్�