సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఆచరణలో పెట్టి చూపించింది.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ సికింద్రాబాద్, జనవరి 6: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించి రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర బేవరేజెస్ కార్
సికింద్రాబాద్ : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొర�