సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులందరికీ పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యన�
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అనేక హామీలు గుప్పించారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కాక దారుణంగా వంచించారు. ఎన్నికల ముందర పీసీసీ చీఫ్గా అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. అధికారం చేపట్టాక
Apple | ప్రముఖ టెక్నాలజీ దిగ్గం ఆపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రైవసీ విషయంలో కంపెనీ ఉత్పత్తులకు మంచి పేరునున్నది. అయితే, తన ఉత్పత్తులతోనే కంపెనీ ఉద్యోగులపై నిఘా వేస్తుందని ఓ కంపెన
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజు రోజుకీ క్షీణిస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది.
Employees | అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో (US Based CEO) కీలక నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్కు హాజరు కాలేదన్న కారణంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (Employees) తొలగించారు.
భాగ్యనగర్ టీఎన్జీవో-గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషిచేస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రకటించా రు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నదని, త్వరలో ఇండ
ఉద్యోగులు అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకునే ఉన్నతాధికారులే కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల కేటాయింపుల్లో ఇది స్పష్టంగా క
కాంగ్రెస్ సర్కారుపపై ఉద్యోగులు జంగ్కు పిలుపునిచ్చారు. తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. హక్కుల సాధన, డిమాం�
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పల