90 hour work week | వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ (L&T chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) తన ఉద్యోగులకు (employees) సూచించారు.
కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలన్న డిమాండ్తో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హనుమకొండలో శివుడు,
ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదల 25 శాతానికి పెరిగిందని, ఈ సంఖ్య పెరగడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
నాల్గో తరగతి ఉద్యోగుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గీట్లు సుమిత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ స�
తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద గాంధీ టోపీలు పెట్టుకొని మౌ
విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులందరికీ పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యన�
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అనేక హామీలు గుప్పించారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కాక దారుణంగా వంచించారు. ఎన్నికల ముందర పీసీసీ చీఫ్గా అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. అధికారం చేపట్టాక
Apple | ప్రముఖ టెక్నాలజీ దిగ్గం ఆపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రైవసీ విషయంలో కంపెనీ ఉత్పత్తులకు మంచి పేరునున్నది. అయితే, తన ఉత్పత్తులతోనే కంపెనీ ఉద్యోగులపై నిఘా వేస్తుందని ఓ కంపెన
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజు రోజుకీ క్షీణిస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది.