భర్తపై భార్య అనుమానం.. ఓ మహిళపై లైంగిక వేధింపులకు కారణమైంది. అత్యంత దారుణంగా హింసించి, వీడియో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తానని హెచ్చరించింది.
పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పోలీస్ అవతారమెత్తాడు. హైవే పోలీస్గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పహాడీషరీఫ్ �
లక్నో: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఒక వ్యక్తి వినూత్నంగా ప్రయత్నించాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ మాదిరిగా రెండు కార్లపై స్టంట్ చేశాడు. బైక్ పైనా బిజీ రోడ్డుపై పలు విన్యాసాలు చేశాడు. అతడ�
రాంచీ: జార్ఖండ్ మైనింగ్ కార్యదర్శి పూజ సింఘాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ అవినీతిపై దర్య�
అహ్మదాబాద్ : గుజరాత్లోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ట్రాక్టర్తో సింహాన్ని వెంబడించాడు. ఈ వీడియో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సింహాన్ని వేటాడినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటల్
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆరుగురు భారతీయులు అరెస్టయ్యారు. కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతంలో ఈ మానవ అక్రమ రవాణా సంఘటన వెలుగుచూసింది. ఏప్రిల్ 28న కెనడాలోని ఒంటారియో ప
జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన మతఘర్షణలతో లింకు ఉన్న 211 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మొత్తం 19 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈద్ పండుగ సంబరాలకు ముందు జోధ్పూర్ల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్పురిలో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కీలక నిందితుడ్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అల్లర్లలో తుప�
బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పేకాటశిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్-2కు చె�
భువనేశ్వర్ : ప్రముఖ ఒడియా టెలివిజన్ నటుడు సుమన్ కుమార్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించ
డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర�