అతడు అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో). కానీ తాగితే ఒళ్లు తెలియదు. పూటుగా మందు తాగి రోడ్డు మీదకు వచ్చాడు. నిలబడటం వల్ల కాలేదు. ఎదురుగా కనిపించిన ఇంటిలోకి దూరి బట్టలు విప్పే�
మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సీఐ బాలాజీ కథనం ప్రకారం..
Hybrid terrorists | జమ్ముకశ్మీర్లోని సోపోర్లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను (Hybrid terrorists) పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ ఇన్స్పెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు �
టూరింగ్, విజిటింగ్ వీసాలపై మన దేశానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులు కటకటాలపాలయ్యారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో వివర�
ఆ స్వీపర్ను అరెస్ట్ చేసినట్లు కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) డీకే శుక్లా తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు.
కాంగ్రెస్ నేత మనోజ్ కర్జగికి చెందిన సెలూన్లో ఒక మహిళ బ్యూటీషియన్గా పని చేస్తున్నది. శనివారం ఆయన ఆ సెలూన్కు వెళ్లాడు. మహిళా ఉద్యోగినిని హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.
ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతా�
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారకుడై, కోర్టుకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయి తిరిగి వచ్చిన నిందితుడిని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఎల్�
న్యూఢిల్లీ: దేశంలో పేరు మోసిన ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కార్లను అతడు చోరీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల అనిల్ చౌహాన్ గ�
బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాంచీలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుచగా
వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు
చెన్నై: మంత్రి కారుపైకి బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరారు. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మదురైలో శనివారం ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగి�