ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు సమీపంలో ఉన్న ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్వాశత పరిష్కారం లభించనుంది. ఏవోసీ గేట్ల వద్ద ఏర్పడుతున్న సమస్యను ముఖ్యమంత్ర�
వరుసగా ఏడో రోజూ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లోని పలు సెక్టార్ల వద్ద రాత్రివేళ కాల్పులు జరిపింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిక్నిక్కు వచ్చిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లపై కొందరు దుండగులు దాడి చేసి, వారి స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. చు�
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవ�
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్)లో కొత్త టెక్నాలజీతో తయారు చేసిన సీసీపీటీ యుద్ధ ట్యాంకర్లను ఓడీఎఫ్ సీజీఎం సుధాకర్ సోమవారం ఆవిష్కరించి ఆర్మీకి అప్�
జమ్ముకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ పోలీస్ అధికారి వీరమరణం పొందారు. కర్నల్ మన్ప్రీత్ సింగ్, 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారులపై సాయుధ దళాల చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని 2018లో వెలువరించిన తీర్పు సాయుధ దళాల చట్టాలకు వర్తించ�