బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి జాక్మా రాంరాం!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మా.. తన బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి..
అలీబాబాపై భారీ జరిమానా విధించిన చైనా రెగ్యులేటర్లు గుత్తాధిపత్యం, అక్రమాల ఆరోపణలు బీజింగ్, ఏప్రిల్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్పై చైనా భారీ ఫైన్ వేసింది. ఏకంగా రూ.20,775 కోట్ల (2.78 బిలియన్ డాలర్లు ల�
హాంకాంగ్: ఈ-కామర్స్ కం టెక్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు.. అయినా ఆయనకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సర్కార్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి.. దీని
బీజింగ్: ఆలీబాబా వ్యవస్థాపకుడు- చైనా కుబేరుడు జాక్మాకు, చైనా ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరో మలుపు తిరిగాయి. మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టిన పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని జా�
బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మాపై చైనా ఆంక్షలు విధించింది. ఆలీబాబా సంస్థతో అనుసంధానమై ఉన్న మీడియా సంస్థలను పూర్తిగా వదులుకోవాలని జాక్మాను చైనా సర్కార్ ఆదేశి
బీజింగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు చెందిన ఆంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సిమోన్ హు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్�
బీజింగ్: చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధిస్తూనే ఉంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమాన�