Yadadri
- Jan 12, 2020 , 00:23:32
VIDEOS
అర్హులందరూ ఓటు హక్కును కలిగి ఉండాలి

తుర్కపల్లి : 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్ సలీమొద్దీన్ అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు తుర్కపల్లి, వాసాలమర్రి తదితర గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాదాపూర్లోని ఓటురు నమోదు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలో శని, ఆదివారాలు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటుచేసి 18సంవత్సరాలు నిండి ఓటు హక్కులేని యువతియువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఓటరు నమోదు శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీమాలిని, సర్పంచ్ యాట పోషమణి పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి రమణరెడ్డి, వీఆర్వో హరినాథ్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
MOST READ
TRENDING