రాజ్యశ్యామల అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీయంత్ర సిరిజ్యోతి పూజ ఘనంగా జరిగింది. 108 చదరపు అడుగుల భారీ శ్రీ యంత్ర సిరిజ్యోతి పూజ నిర్వహించారు. శత రాజ్యశ్యామల హోమం, శివపార్వతుల కళ్యాణం అంగరంగవైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.