రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్కడ భద్రతా ఏర�
‘గ్రూప్ 1పై 14కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల అనంతరం కోర్టు తీర్పులొస్తే ఎలా అమలు చేస్తారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వ
రాజ్యశ్యామల అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీయంత్ర సిరిజ్యోతి పూజ ఘనంగా జరిగింది. 108 చదరపు అడుగుల భారీ శ్రీ యంత్ర సిరిజ్యోతి పూజ నిర్వహించారు. శత
ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు.
ఎల్లుండితో బుక్ ఫెయిర్ ముగియనున్నది. ఇప్పటికే పుస్తక ప్రేమికులు ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన పుస్తక ప్రదర్శనలో వారికి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ సందడి చేస్తున్నారు. శుక్రవారం రవ్వా శ్రీ�
నగరంలో దారులన్నీ ఎన్టీఆర్ స్టేడియం వైపు వెళుతున్నాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. విభిన్న రకాల సాహిత్యం అందుబాటులో ఉండటంతో అన్ని ప్రాంతాల నుంచి పిల్లలు, �
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. 365 స్టాళ్లు కొలువుదీరిన ఈ ప్రదర్శనను ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనున్నది. లక్షలాదిగా పుస్తక ప్రేమికులు తరలొచ్చే ఈ బుక్ ఫెయిర్లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ బుక్
ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో హ�
ప్రజల సంక్షేమానికి యాగాలు జరిపించడం అభినందనీయమని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కోటి ప్రత్యంగిరా యాగం �
లోక కల్యాణంతోపాటు దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పీఠాధిపతులు యాగాలు చేయ డం అభినందనీయమని, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరపీఠం ఆధ్వర్యంలో ఇలాంటి యాగాలు నిర్వహించడం హర్షణీయమని రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్�