నవగ్రహాల కల్యాణం జరిపించడం వల్ల అన్ని రకాల అరిష్టాలు తొలిగిపోతాయని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అన్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరపడం ఎంతో సంతోషంగా �
కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరిపీఠం ఆధ్వర్యంలో జగద్గురు సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 21 నుంచి 28 వరకు 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగాన్ని నిర్వహిస్త�
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని నిర్మ ల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించారు.
TSRTC | హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 27 వరకు ఈ కార్యక్రమానికి హాజర�
క్రీడా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్స
బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పా
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (minister KTR) పర్యటిస్తున్నారు. గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు.
పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం ఒలింపిక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్పీ జీవన్ రెడ్డి ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్�
మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహిళా మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించే వి�
Fish Food Festival | తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ను పరిశీలించ�
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన నాయిని నర్సింహారెడ్డి చిరస్మరణీయుడని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్ర�
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిం చాలని నిర్మల్ డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ట్రస్మా