Fish Food Festival | తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ను పరిశీలించ�
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన నాయిని నర్సింహారెడ్డి చిరస్మరణీయుడని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్ర�
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిం చాలని నిర్మల్ డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ట్రస్మా
‘ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆబాలం గోపాలం తరలివస్తోంది. తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొలువుదీర
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, జాతీయ బ్యాంక్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హ్యాండీక్రాప్ట్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో హస్తకళాకారుల�
Hyderabad Book Fair | రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయస్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ హాజరై పూజలు చేశారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఘనం గా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేడియ�
CM KCR | సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మా�