‘ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆబాలం గోపాలం తరలివస్తోంది. తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొలువుదీర
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, జాతీయ బ్యాంక్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హ్యాండీక్రాప్ట్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో హస్తకళాకారుల�
Hyderabad Book Fair | రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయస్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ హాజరై పూజలు చేశారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఘనం గా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేడియ�
CM KCR | సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మా�
CM KCR | రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని కేసీఆర్ ప్రక�
Traffic restrictions | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి
Hyderabad | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల �