హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్పై (KTR) అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను �
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో తమ జీసీసీ సెంటర్లను ఆకర్శించడంలో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. �
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. యూఎస్ కాన్సుల్ జనరల్గా కొత్తగా నియమితులైన లారా విలియమ్స్ బుధవారం హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్�
‘పట్టుదల, సంకల్ప బలం ముందు కష్టాలన్నీ ఓడిపోతాయి. ఆ విషయం అమృత్, ఉదయ్ జీవితాల ద్వారా స్పష్టమైంది. మామూలు స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగిన వీరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
ఎకడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్
Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి కదిలాయి. మార్కెట్లో మంగళవారం ధర భారీగా దిగివచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మళ్లీ పెరిగింది. డిమాండ్ బల�
బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ యువకుడిపై కేసు నమోదైన సంఘటన బుధవారం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నో పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్ను ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.