న్యూఇయర్ మరి కొద్దిగంటల్లో రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం కొత్త సంవత్సర వేడుకల ఆంబరాల్లో మునిగితేలుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
‘కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికీ తెలియదు. సాయికుమార్తో మాది మూడు తరాల అనుబంధం. తను మా కుటుంబ సభ్యుడే. ఈ రోజు అతని కుమారుడు విజయం సాధించాడు. అది మాకూ ఆనందదాయకమే. అందుకే ఈ వేడుకకు వచ్చా�
హైదరాబాద్ నందినగర్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నివాసం మంగళవారం జనసంద్రాన్ని తలపించింది. తమ ప్రియతమ నేతను చూసేందుకు, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు రాష్ట్ర�
బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్, సీఈవో జైతీర్థ్ ఆర్ జోషిని ఆ పదవి నుంచి తొలగించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (సీఏటీ) ఆదేశించింది. అంతేకాకుండా ఈ పదవికి సీనియర్ సైంటిస్ట్ శివ�
న్నారై(NRI) బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను కలిశారు.
Hyderabad | హైదరాబాద్లో వృద్ధురాలి మిస్సింగ్ కేసును నాచారం పోలీసులు చేధించారు. బంగారం కోసం ఇంట్లో కిరాయికి ఉంటున్న క్యాబ్ డ్రైవర్నే హత్య చేశాడని గుర్తించారు.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైక్ పడటంతో ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
commissionarates ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఉనికి లేకుండా కొత్త మల్కాజిగిరి కమిషనరేట్గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం స�
GHMC | నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది..కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ�
చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం పాతబస్తీ నవాబుసాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు బైక్పై చార్మినార్ నుంచి షంషీర్గంజ్ వైపు ప్రధాన రోడ్డు మ�
Harish Rao | ఉత్తమ్కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్�
Tragedy | రాజు, ఐశ్వర్య పెద్దలను ఎదురించి మరీ పెండ్లి చేసుకున్నారు. నవ దంపతులిద్దరూ అత్తవారింటికి వెళ్లి నిన్న రాత్రి తమ వారి నివాసానికి తిరిగొచ్చారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.