నగరంలో అసలే ఎండలు మండిపోతున్నాయి.. తాగునీటికి జనం తండ్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విలువైన తాగునీరు పక్కదారి పడుతున్నది. గృహావసరాలకు వినియోగించాల్సిన నీటిని విచ్చలవిడిగా భవన నిర్మాణాలక�
మీరు ఫలానా పీఎస్లో ఫిర్యాదు చేశారు..పోలీసుల సేవలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు పడ్డారా..ఇలా వివిధ అంశాలపై గతంలో ఫీడ్ వ్యవస్థలో భాగంగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వచ్చేవి.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని మంత్రుల నివాసాలకు సమీపంలో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 50 ఏండ్లుగా రోడ్డును ఆనుకుని కొనసాగుతున్న రెండు షాపులను గురువారం జ
చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గురువారం హైదరాబాద్లో అడుగుపెట్టాడు. తలా రాక కోసం అభిమానులు భారీ సంఖ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
kishore Goud | మహిళా రిజర్వేషన్ల బిల్లును, నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దాని గురించి మాట్లాడకుండా సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్�
Gajjela Nagesh | తెలంగాణ ద్వేషం లేదా విభజనతో పుట్టలేదు. అది దశాబ్దాలపాటు సాగిన తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం ఫలితంగా ఏర్పడిందన్నారు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జె
TG whether | తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత కీల
PVR Cinemas | కీపింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ పీవీఆర్ యజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరు
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల ముసుగులో బోగస్ కంపెనీలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి శిక్షణ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోర్ సిటీ కంటే చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లోనే విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. సైబర్ సిటీ సర్కిల్, రాజేంద్రనగర్, మేడ్చల్, హబ్సిగూడ, సరూర్నగర్, సంగారెడ్డి సర్