KTR | హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ప్రాతంలో డీసీఎం ఢీకొట్టడంతో నవవధువు దుర్మరణం చెందింది.
Khanamet | ఖానామెట్లోని భూములను కబ్జాచేసి నిర్మించిన కట్టడాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు గురువారం చేపట్టారు. కబ్జాదారులు సర్వే నంబర్ 41/11లో వేసిన రేకుల ఫెన్సింగ్ను జేసీబీలతో నేలమట్టం చేశారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఆత్మహత్యకు యత్నించగా వారించిన భర్త.. ఆ తర్వాత తనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి నుంచి అందరినీ బయటికి పంపించి, నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. లింగంపేట మండలం మోత గ్రామంలో గురు�
హెచ్1బీ వీసా ప్రోగ్రామ్, దాని చుట్టూ అల్లుకున్న వ్యవస్థలపై అమెరికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ తీవ్ర విమర్శలు చేయడంతో హైదరాబాద్లోని వీసా ఆలయం లేదా వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందిన చిల్కూర్ బాలాజీ ఆలయం �
హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్స్ తాము నిర్మించిన టవర్స్కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ కోసం అధికారులు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం జనవరిలో రూ.6.34లక్షలు టీజీఎస్పీడీసీఎల్కు కట్
Edaina Saadhyame | ఆధ్యాత్మికత, మానవ సంబంధాల మేళవింపుగా రూపొందుతున్న వైవిధ్యకథాచిత్రం ‘ఏదైనా సాధ్యమే’. ‘దైవం తోడుంటే’ అనేది ఉపశీర్షిక. మద్దూరి రాజా దర్శకుడు.
Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్కు వెళ్లి, విచారణ నిమ్తితం భగీరథ్ను వెంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోల
గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సర్ మొబైల్ యాప్ నిర్వహణపై బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ టీచర్లు, జీహెచ్ఎంసీ స్వ�
నమ్మకంగా ఇంట్లోకి వచ్చి , నయవంచనతో ప్రాణాలు తీసి, కోట్లతో సరిహద్దులు దాటుతున్న నేపాలీ ముఠా ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఇటీవల బంజారాహిల్స్లో మాజీ డీజీపీ ఇంట్లో దోపిడీ, హత్యకు పాల్పడిన నేపాలీ ము�
సెప్టెంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడలకు హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ ఎంపియ్యాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించిన భారత షూటింగ్ జట్టులో కైనన్ చోటు దక్కించ�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ 40డిగ్రీలకు చేరుకోవడంతో నగర వాతావరణం వేడెక్కింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.0 డిగ్రీలు, గాలిలో తేమ 33 శాతంగా �