ASHA workers | ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్ని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో చేపట్టారు.
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. అంజయ్య నగర్లోని హరిహర మెన్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేసే శశిధర్ను అదే హాస్టల్లో పనిచేసే ప్రమోద్ కత్తితో ప�
‘సర్' ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో నూతన ఓటర్ల నమోదు శాతం ఆశించినస్థాయిలో లేకపోవడం, నోటీసులకు ఓటర్ల స్పందన తక్కువగా ఉండటం పట్ల టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9న డిస్కం పరిధిలో 11792 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా గత సంవత్సరం ఇదే సమయానికి 10
Harish Rao | కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొత్తం ఎత్తగలిగే సామర్థ్యం 4000 క్యూసెక్కులు అయితే రేవంత్ రెడ్డి ఎత్తుతున్నది కేవలం 700 క్యూసెక్కులు.. ఇది పాలమూరు మీదున్న నీ ప్రేమ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో�
RS Praveenmkumar | ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక గంటకే మీడియా మిత్రులంతా, సోషల్ మీడియా అంతా కూడా ముఖ్యమంత్రి అకౌంట్ ఫేక్ అకౌంట్ అని గుర్తించారో.. ఆ అకౌంట్ ముఖ్యమంత్రి మాట్లాడిన వెంటనే డిలీట్ అయిపోయిందన్నారు బీఆర్ఎస�
Polytechnic Students | గురువారం హైదరాబాద్రాలోని మంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. డిప్లొమా విద్యార్థులు హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి,
ఎనిమిది రోజుల పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టిన ఉదంతం ఎల్బీనగర్లో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ వివరాల ప్రకారం.. ఎన్టీఆర్నగర్కి చెందిన ముక్తార్ బేగ్ చిన్న కూతురికి పిల్లలు కలగక
ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ జెప్టోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్లో 5 ప్రగతి సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ చేసుకున్నది. ఈ సెంటర్ల ద్వారా పనివేళల్లో ఫుడ్ డెలివరీ, ఈ కామర్