Sherilingampally | పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి విజయానికి శ్రమించిన వారిని పక్కనబెట్టి, గతంలో కాంగ్రెస్ అభ్యర్థ
Telangana Police | పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది.
Hyderabad | హైదరాబాద్లోని సనత్నగర్లో మహిళా పైలట్కు వేధింపులు కలకలం సృష్టించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KTR | ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ చాలా బాగుండేది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు రోజులకొకసారి లోప్రెజర్ నీటి సరఫరాతో జీవితం నరకంగా మారింది.’ అంటూ ఐటీ ఉద్యోగులు, కొంపల్లి శ్వేతాశుభం రెసిడెన్సీవా
సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్
ట్రాన్స్పోర్టు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది.
బంజారాహిల్స్లోని నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనానికి గతంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్సింగ్ మాన్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి, ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని అపాయింటెడ్ డే ప్రకటించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి డిమాండ్ చేశా
Hyderabad | నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ�
Nursing Transfers | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు