శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ‘శర్వానంద్ 36’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో ఆర్డర్ను దక్కించుకున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డ్(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నుంచి రూ. 2,085 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది.
హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి.
Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు గాయాలయ్యాయి. హైదరాబాద్ (Hyderabad)లో ఓ యాడ్ షూటింగ్ (ad shoot) సమయంలో ఆయన ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.
కాంక్రీట్ జంగిల్గా మారిన సిటీల్లో టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేందుకు ప్రతీ రెండో శనివారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఉద్యానవన కమిషనర్ యాస్మిన్ భాషా అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ�
‘నమ్మి చెడినవారు లేరురా.. నమ్మక చెడేరురా’ అనేది తత్వం. కానీ, నమ్మడమే పెద్ద సమస్యగా తయారైంది. అదేదో సినిమాలో విలన్ పాత్రధారి ‘నమ్మితే ద్రోహం చేస్తావా?’ అని ఓ అమాయక బకరా అడిగితే, ‘నమ్మకపోతే ఎలా ద్రోహం చేస్తా
ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న పర్యావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కొన్నప్పుడే మానవాళిని, వ్యవసాయ, ఉద్యాన రంగాలను కాపాడుకోగలమని భారత వా తావరణశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నా రు.
ఒక రోజులో ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 400 కేసులను సమాచార కమిషనర్ పరిష్కరించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసులన్నీ పరిషరించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చునని, అయితే 400కు పైగా కేసులను ఒకే ఒకరోజు ఎలా పరి�
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. మెట్రో రైలుకు సం బంధించి కనీస అవగాహన లేకుండానే మీడియా సమావేశంలో నోటికొచ్చింది మా ట్లాడి నవ్వులపాలయ్యారు.
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లుగా నియమితులైన వారు పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. సుమారు 500 మందికి రెండు నెలలు గడుస్తున్నా.. వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆజాద్ ఇంజినీరింగ్ మరో యూనిట్ను తెరిచింది. 7,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్కు సమీపంలోని తునికిబొల్లారంలో నెలకొల్పిన ఈ యూనిట్ను సిమెన్స్ ఎనర్జీ కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కుట్రలు చేస్తున్నదని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్కుమార్ అన్నారు.