Temparature | తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమైతే చాలు భానుడు భగ్గుమంటున్నాడు. దాంతో వాతావరణ కేంద్రం హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారిచేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీచేయబడిన జిల్�
Patlolla Karthik Reddy | భారత యూనియన్లో దక్షిణ భారతదేశం ఒక గొప్ప భాగస్వామిగా ఉంది.. కానీ దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఇచ్చేవారి పక్షానే ఉంది తప్ప, తీసుకునేవారి పక్షాన ఎప్పుడూ లేదన్నారు బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Mosquito Net | కొన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తూ నగరవాసులకు కంటి మీద కనుకు లేకుండా పోతుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దోమ తెరను కప్పుకుని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో పరిస్థ�
గ్రేటర్లోని ఈది బజార్ ఏరియాలో ఐదు గంటలుగా కరెంట్ లేదని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..నగరం మధ్యలో ఉంటున్న ప్రజలు ప్రతి రోజు 4 నుంచి ఆరు గంటల పాటు కోతలు ఉంటున్నాయని ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ ఒక నెటిజన
కొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డులు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు స్మార్ట్ కార్డుల కొరతరులు మాత్రం శాశ
Satyavathi Rathod | సీతక్క వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది. దానికి నువ్వుసరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సీతక్క�
Cell Phone blast | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యా�
హైదరాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్-లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. అయితే ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం �
HYDRAA | హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్లెం వేసింది. ఏ విధివిధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలుపాలని ఆదేశాలు జారీచేసింది. జీ
చర్లపల్లిలో మూడు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, అమె పిల్లల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్యా పిల్లల ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, అతని
హైదరాబాద్ బౌల్డర్హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా పీజీటీఐ ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నీకి తెరలేవనుంది. ఈ నెల 17వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 132 మంది ఫ్రొఫెషనల్ గోల్ఫర్లు పోటీపడు�