Peddamangalaram | సర్కార్ భూములు ఆక్రమించి ఇండ్లు కడితే కూల్చివేయడం చూశాం. చెరువు బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం కూడా అనుభవమే. భూ తగాదాల్లో బలవంతుడి పక్షాన నిలిచి బల�
ఉస్మానియా యూనివర్సిటీ గురువారం నిరసనలతో అట్టుడికింది. సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యార్థినులు రాత్రంతా రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు పరీక్షలు వాయి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా �
Donation | అమీర్పేటలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి ఆదర్శ ఫౌండేషన్కు వెళ్లి అక్కడి చిన్నారులకు సామాగ్రి, భోజనాన్ని పంపిణీ చేశారు.
KTR | మొత్తం హైదరాబాద్లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ ధీమ
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి.. పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలి.
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయిం�
గ్రేటర్ విభజనపై నగర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కాంగ్రెస్ అడ్డగోలు విధానంతో నగరం రూపురేఖలు మారిపోవడంతో.. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారంటూ నగరవాసుల
బడంగ్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ కలకలం రేపుతోంది. నిధుల దుర్వినియోగం సమస్య రోజుకో మలుపు తిరుగుతున్నది. అధికారులకు, కాంట్రాక్టర్ల మధ్యన వివాదం ముది
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో 83.99 ఓటింగ్ శాతం నమోదైంది. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో అలియాబాద్లో 79,62, మూడుచింతలపల్లిల�
యూట్యూబ్లో స్టాక్ ట్రేడింగ్ ప్రకటన చూసి దానిని క్లిక్ చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి, సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 15 లక్షలు పొగొట్టుకున్నాడు. బోడుప్పల్కు చెందిన బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి. తన సెల్ఫ�
ఎముకలు కొరికే చలి.. సరిహద్దు దాటేందుకు బారులు తీరిన నేపాలీ జాతీయులు.. ముఖానికి మంకీక్యాప్లు ధరించి సరిహద్దు దాటేందుకు వస్తున్న వేలాది మందిలో దొంగల కోసం టాస్క్ఫోర్స్ పోలీసుల వెతుకులాట.. 46 గంటలుగా ఎదురు�
జలమండలి ఈడీగా విధులు నిర్వర్తిస్తున్న మయాంక్ మిట్టల్ను జాయింట్ ఎండీగా నియమితులయ్యారు. కొత్త విభజన ప్రకారం మూడు జోన్లకు సర్కారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా ఖరారు చేసింది.
మలక్పేటలోని లాలాజర్ హోటల్ సమీపంలోని న్యూ మలక్పేట రోడ్డులో భారీ గుంత ఏర్పడింది. పైపులైన్ మరమ్మతుల కోసం ఇటీవల తవ్వి పూడ్చిన గుంతపై నుంచి లోడ్తో ఉన్న ట్రాక్టర్ వెళ్లడంతో ఒక్కసారిగా కుంగిపోయి భారీ �