కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ�
విద్యావేత్త, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు సువర్ణ వినాయక్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ‘సువర్ణాధ్యాయం’ అభినంద
Harish Rao | తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించింది. రూ. 2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందని మా
Harish Rao | మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి, పోలీసాఫీసర్ నిన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిన్న మధ్యాహ్నం పూట గోల్ఫ్ ఆడుతున్నాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది.. ముఖ్యమంత్రి పాలన ఎట్లుం�
Harish Rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నీళ్లు కావాలని మేం అడిగితే రక్తం కావాలె అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడు. సరే నీకు రక్తం కావాలంటే కూడా ఇస్తం.. మేమేం వెనుకాడేటోళ్�
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
ఒరిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి వ్యాపారం చేస్తున్న గంజాయి డాన్ బజరంగ్ రేణుక బాయ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 14.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీ�
హోరాహోరీ పోరాటాలతో సాగుతున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టుతో ఖమ్మం ఏసెస్ అమీతుమీ తేల్చుక�