Secunderabad | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఓ స్కూటీని ఆర్మీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. బాలుడి తల్లి తీవ్రంగా �
Hyderabad | హైదరాబాద్లోని బేగంపేట ఫ్లైఓవర్పై కారు బోల్తాపడింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కాగా, కారును డ్రైవ్ చేసిన వ్యక్తి అక�
ఆ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారు. కేసుల్లో వాటాలు పంచుకున్నారు. వాటిని సెటిల్ చేయడానికి లక్షల రూపాయలు తీసుకున్నారు. చోరీ సొత్తులోను వాటాలు కోరుకున్నారు. అంతేకాకుండా పెద్దసారు పేరు చెప్పి కోట్లల్లో
వస్తు, సేవల పన్ను వసూళ్లకు సంబంధించిన ఉత్తర్వులపై దాఖలయ్యే అప్పీళ్ల విచారణకు హైదరాబాద్లో ఏర్పాటైన అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ) బెంచ్ నుంచి బుధవారం నుంచి పనిచేయనున్నది.
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను అద్దెకిచ్చే వేదిక జిప్ ఎలక్ట్రిక్.. హైదరాబాద్లో విస్తరణపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది మార్చి ఆఖర్లోగా నగరంలో 10వేల వాహనాలను అందుబాటులోకి తెస్తామని కంపెనీ వ్యవస్థాపక�
సైబర్నేరాల బాధితులకు సత్వరమే న్యాయం చేయడానికి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన సైబర్ మిత్రలో ఇప్పటివరకు వెయ్యి మంది బాధితులకు కాల్స్ చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దేశ�
Hyderabad | హైదరాబాద్లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Harish Rao | సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్ కాంగ్రెస్ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లో�