Konda Surekha | రాష్ట్ర ప్రభుత్వం అటవిశాఖ మంత్రి కొండా సురేఖకు చెక్ పెట్టింది. ఆమెకు తెలియకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
KRMB Meeting | ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి కోసమే నీటి విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేరోజు రెండు ఘటనల్లో ఇద్దరు వృద్ధులు రూ. 1.57 కోట్లకుపైగా సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నేరెడ్మెట్ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగికి డాటా ప్రొటెక్షన్ �
Jagadish Reddy, రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దేవరకొండ ప్రాంత రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. సాగర్ లో నీళ్లు ఉన్నాయో లేవో �
కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద భీమా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.5 లక్షల ప్రమాద భీమా ఎత్తేసింది. రేపు వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ప�
IND vs SL 2nd Test : తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్సేన శ్రీలంకతో ఆదివారం కొలంబో మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
Suspension | హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులు చర్యలకు దిగారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు గానూ మాదాపూర్ టౌన్ప్లానింగ్ అధికారి సంతోష్కుమార్పై వే
Hyderabad | స్థానిక రాజకీయ నాయకుల అండ.. అధికారుల అవినీతి పునాదులపై నిర్మిస్తున్న ఏడంతస్తుల అక్రమ భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, దంపతులకు గాయాలయ్యాయి.
Auto Bandh | ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, సూల్వ్యాన్లను నిరవధికంగా బంద్ చేయనున్నట్టు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల
శేరిలింగంపల్లిలోని అంజయ్యనగర్లో సాజిద్ అనే బిల్డింగ్ యజమానికి సంబంధించి 45 గజాల స్థలంలో ఏడంతస్తుల భవన నిర్మాణం తుది దశకు చేరుకుని ఎలక్ట్రికల్, టైల్స్ పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా భవనం కూప్పకూలిం�
Hyderabad | ఖాజాగూడలో తెల్లవారుజామున బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
KTR | విద్యార్థుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండపై ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్