Gold Rates | గత మూడు రోజులుగా కొండదిగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై గరిష్ఠంగా రూ.700 పెరిగింది.
Rains | హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
‘మీ అన్నలా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలు పరిష్కరిస్తా. గోపన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా’నంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబానికి రౌడీ షీటర్ ముద్ర ఉండటంతో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతామని కాంగ్రెస్ నాయకులు కుమిలిపోతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు.
దిల్సుఖ్నగర్లో ఉండే పరిచయస్తుడు ఒకరు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మేవారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఆ స్థితి నుంచి ఎకరాల్లో భూములు కొనే స్థితికి చేరుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మిత్రులతో కలిసి అమ
Gold Price | మొన్నటి వరకు ఆకాశన్నంటిన పుత్తడి ధరలు.. ప్రస్తుతం క్రమంగా దిగి వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ధరలు పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు ర�
Hyderabad | రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ ఎయిర్హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Kacheguda Railway Station | కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రైలు పట్టాలపై పడిపోతున్న ఆ ప్రయాణికుడిని గమనించిన తోటి ప్రయాణికులు, కానిస్టేబుల్స్.. అతన్ని ప్లాట్ఫామ్ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ముంచుకొస్తోంది. దీని ప్రభావంతో గ్రేటర్లో కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అ�
యువ నటుడు దేవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సూపర్ నాచురల్ లవ్స్టోరీ ‘కృష్ణలీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఉపశీర్షిక. ధన్య బాలకృష్ణన్ కథానాయిక. జ్యోత్స్న.జి నిర్మాత. త్వరలో సినిమా విడుదలకానున్�
బౌలర్లు రాణించడంతో పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 435 రన్స్ చేసిన ఆ జట్టు.. 34 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టుకు చెందిన 8 వికెట్లను పడగొట్టి పైచేయి సాధించ