BRS Party | హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Kaveri Travels | రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది..2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్�
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేసి పలు పత్రాలను పరిశీలించారు. పిస్తాహౌస్, షాగౌస�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �
Gold-Silver Price | బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు �
iBomma Ravi | ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్కు లేఖ రాసింది. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది.
Hyderabad | హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు.
Telangana | రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్లల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మరో ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్ర�
జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రికార్డులు తారుమారు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పలు హైటెక్ ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో రూ.50కోట్�
హజ్యాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసులు బస్సు ప్రమాదానికి గురై 45 మంది మృతి చెందడంతో ఒక్కసారిగా నగర వాసులను ఉలిక్కిపడ్డారు. వరుసగా హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వార్తలు వినాల్సి వస్తోం�