జూలైలో భారత ఉపఖండంలో ఎల్నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్' మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఎల్నినో ఏర్పడేందుకు 50శా�
Lipi Epics app | పిల్లల మేధాశక్తి మీద భాష ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేసి లిపి ఎపిక్స్ ఆప్ ఆటల ద్వారా పిల్లలకు భాష మీద, మన సంస్కృతి మీద పట్టు సాధించేలా చేయవచ్చని ఎల్ వి సుబ్రహ్మణ్యం చెప్పారు.
Madapur PS | మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి నగదు స్వీరిస్తున్న సమయంలో ఎస్ఐ వినయ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచాన్ని సీజ్ చేసిన పోలీసులు వినయ్ను అదు�
6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజలను నమ్మించి మోసం చేసింది. పేదల ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటీ పూర్తి స్థాయ�
అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానిక�
మహా నగర జనాభా దాదాపు 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు పూర్తి చేసింది. ప్రతిప�
చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జా చెరలో చిక్కుకుంటున్నాయి. బాలాపూర్ మండల పరిధిలో 47 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ప్రసుతం ఒక చెరువుకు మరో చెరువుకు లింక్ కట్ అయిపోయింది. నాలాలు కబ్జా అయ్యాయి. తటాక
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. గల్లీగల్లీ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మోసపూరిత కాంగ్రెస్ను
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పగటి సమయంలో వేసవి సమీపిస్తుండడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ.. ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి, ఉదయం సమయంలో చలి వణికిస్తున్నది. వృద్ధుల�
సౌత్ ఏషియా సెపక్ తక్రా ఛాంపియన్షిప్లో భారత్ ఐదు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ విషయమై సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పెరిక సురేష్ మాట్లాడుతూ.. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన సౌ
గతేడాది హైదరాబాద్లో ఎంఆర్వో సెంటర్ను ప్రారంభించిన శాఫ్రాన్..ఈ సెంటర్ను భారీగా విస్తరించబోతున్నది. ఈ ఏడాది చివర్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్లో 300 మంది ఇంజినీర్లను నియమించుకునే �
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, శేరీలింగంపల్లి జోన్ల పరిధిలో నిషేదాజ్ఞలను అమలు చేయనున్నట్లు కుత్బుల్లాపూర్