Demolishing | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో రెవెన్యూ అధికారులు సోమవారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. సూరారం సాయినగర్ కాలనీలోని దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49/6 భూమ�
గ్రేటర్లో జనాభాకు పోటీగా వాహనాల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి నెల సుమారు 25వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక వాహనాలతో గ్రేటర్ హైదరాబాద్ దూసుకుపోతున్నది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా నిర్మాణాలు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లుగా బయటపడుతున్నది. తమ ఇండ్లు, స్థలాలు తమ పేరిటనే ఉన్నాయా? తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చ�
వాహనాల రద్దీ కారణంగా కాలుష్యంతో నిండిపోయిన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉం�
అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ, అక్షర కుసుమాలు, హైదరాబాద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ (బెంగళూరు) రచించిన ‘పెన్నిధి’ పద్యకావ్య ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 9వ తేదీ సా�
ధూళిపాళ అరుణ రచించిన ‘తారావళీ సప్తకం’ (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తకం) పుస్తకావిష్కరణ-అంకితోత్సవం ఈనెల 5వ తేదీ సాయం త్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది.
ఈనెల 23 నుంచి మొదలుకానున్న దులీప్ ట్రోఫీలో సౌత్జోన్కు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆంధ్రా ఆటగాడు రికీ భుయ్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు.
Kusukuntla Prabhakar Reddy| నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బోడంగిపర్తి గ్రామం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రేవల్లి నరేష్ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శ�
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 70-90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో, అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్న ఆస్�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్ (ప్రత్యేక గది) ఏర్పాటుకు క్లియరెన్స్ లభించింది. అధికార యంత్రాంగం దిగి వచ్చింది. అసమ్మతి కార్పొరేటర్ల పంతం నెగ్గింది. ఈమేరకు శనివారం వెయిటి
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పెడితే 150 బెడ్రూమ్లున్నాయని ప్రచారం చేశారు.. మరి ఇప్పుడక్కడ ఎవరుంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్రూమ్లు. అందులో బంగారు కప్బోర్డులున్న�
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కదం తొక్కే దాకా ఏ మీడియా రాసింది..?ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం.. ఉందా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.